Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భూమి హక్కు కోసం పోరాటం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Sep 27,2022

భూమి హక్కు కోసం పోరాటం

- మోడీ సర్కార్‌ అడవీని కూడా వదలటం లేదు
- భూమి, నీరు, అడవి కార్పొరేట్లకు ధారదత్తం
- భూమి అధికార్‌ ఆందోళన్‌ జాతీయ సదస్సులో హన్నన్‌ మొల్లా
న్యూఢిల్లీ : దేశంలో ఆదివాసులు భూమి హక్కు కోసం పోరాటం చేయాలని ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా పిలుపు నిచ్చారు. రెండు రోజుల పాటు జరిగిగే భూమి అధికార్‌ ఆందోళన్‌ (బీఏఏ) నాల్గో అలిండియా కన్వెన్షన్‌ సోమవారం నాడిక్కడ కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ దేశంలో వందల ఏళ్ల నుంచి భూమిపై హక్కు కోసం రైతులు, ఇతర సంఘాలు పోరాడుతున్నాయని తెలిపారు. ఆ పోరాట ఫలితంగా 2013లో భూమి సేకరణ చట్టం తీసుకొచ్చారని అన్నారు. ఇందులో కొన్ని నిబంధనలు రైతులకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. 'ఆ చట్టంలో వ్యవసాయ భూమిని ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులకు రైతుల నుంచి సేకరించేటప్పుడు, రైతుల అనుమతి తీసుకోవాలని స్పష్టంగా చెప్పబడింది. అలాగే తప్పనిసరిగా మార్కెట్‌ ధర చెల్లించాలని పేర్కొన్నారు. సోషల్‌ ఇంపెక్ట్‌ స్టడీ నిర్వహించాలని చట్టంలో పొందు పరిచారు. దీంతో పాటు సంబంధిత ప్రాజెక్టు సకాలంలో ప్రారంభం కాకపోతే, ఆ భూములు రైతులకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేశారు'' అని హన్నన్‌ మొల్లా వివరించారు. అయితే 2014లో ప్రభుత్వం మారిందని, మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిందని, చట్టాన్ని మార్చేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. భూ సేకరణ చట్టంలో రైతులకు, హక్కుదారులకు వీలుగా ఉండే నిబంధనలను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని విమర్శించారు. 'ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యకలాపాలకు భూ సేకరణకు రైతుల, హక్కుదారుల అనుమతి అవసరం లేదు. సేకరించిన భూమికి మార్కెట్‌ ధర ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టు సకాలంలో ప్రారంభించకపోతే భూమిని తిరిగి రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే సోషల్‌ ఇంపెక్ట్‌ స్టడీని కూడా నిర్వహించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది' అని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ, ప్రజా సంఘాలు పోరాటం చేశాయనీ, అయితే వాటినన్నింటిని ఒక గొడుగు కిందకు తీసుకొచ్చామని తెలిపారు. భూమి అధికార్‌ ఆందోళన్‌ పోరాటం ఫలితంగా మోడీ సర్కార్‌ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజల ఆస్తులైన సహజ వనరులు నీరు, భూమి, అడవీ (జల్‌, జంగల్‌, జమీన్‌)ని కార్పొరేట్లకు ధారదత్తం చేసేందుకు మోడీ సర్కార్‌ కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు. దేశంలోని అడవీని కూడా వదలటం లేదనీ, కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలిపారు. వాటిని పరిరక్షించేందుకు అందరూ ఐక్యంగా ఉద్యమించాలనీ, కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీ సర్కార్‌పై పోరాటం కొనసాగించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌ అధ్యక్షుడు అశోక్‌ ధావలే, బీఏఏ నేతలు మేధా పాట్కర్‌, సునీలం, ఉల్కా మహాజన్‌, అశోక్‌ చౌదరి, ఎఐకెకెఎంఎస్‌ అధ్యక్షుడు సత్యవాన్‌, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, ఏఐకేఎస్‌ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్‌, కోశాధికారి కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.