Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేరళ గవర్నర్‌కు ఎదురుదెబ్బ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Oct 26,2022

కేరళ గవర్నర్‌కు ఎదురుదెబ్బ

- వర్సిటీ వీసీల రాజీనామా ఆదేశాలు చెల్లవన్న హైకోర్టు
న్యూఢిల్లీ : కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిది యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు (వీసీలు) తక్షణమే రాజీనామా చేయాలంటూ ఆయన జారీ చేసిన ఆదేశాలు చెల్లవని జస్టిస్‌ దేవన్‌ రామచంద్రన్‌ నేతృత్వంలోని సింగిల్‌ జడ్జి బెంచ్‌ పేర్కొంది. వైస్‌ ఛాన్సలర్లు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను సోమవారం విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఛాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ నిర్ధేశించిన ప్రకియను అనుసరించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు వీసీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని, వాటిపై వీసీల వివరణ తీసుకోవాలని, వివరణలను పరిశీలించిన తరువాతే వారిని కొనసాగించాలా,తొలగించాలా అన్న విషయమై తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రకియ అంతా పూర్తయ్యి, గవర్నర్‌ నుంచి తుది అధికారిక ఉత్తర్వులు వచ్చేంతవరకు వీసీలు తమ పదవుల్లో కొనసాగవచ్చని పేర్కొంది. ధర్మాసనంలో విచారణ జరుగుతున్న సమయంలోనే షోకాజ్‌ నోటీసులు వీసీలకు పంపినట్టు గవర్నర్‌ తరపు న్యాయవాది కోర్టులో తెలిపారు. దీంతో రాజీనామాలకు సంబంధించి జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపి వేసినట్టు గా భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అంతకుముదు వీసీల రాజీనామాలను గవర్నర్‌ కోరడం పట్ల ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రాజీనామాలను బలవంతంగా ఎలా కోరుతారని ప్రశ్నించింది. అదే సమయంలో గవర్నర్‌కు తమను తొలగించే అధికారం లేదని, ఛాన్సలర్‌ హోదాలో తమకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చే అధికారం కూడా లేదంటూ పిటిషనర్లు చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించలేదు. భవిష్యత్తులో విచారణ అవసరమైతే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
ఆర్‌ఎస్‌ఎస్‌ మనిషిలా వ్యవహరిస్తున్నారు : సీఎం పినరయి విజయన్‌
9మంది వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ వ్యవహారశైలిని కేరళ సీఎం పినరయి విజయన్‌ తప్పుబట్టారు. ''గవర్నర్‌ చర్య అప్రజాస్వామికం. ఆర్‌ఎస్‌ఎస్‌కు ఏజెంట్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. గవర్నర్‌ అధికారాల్ని దుర్వినియోగం చేస్తున్నారు. గవర్నర్‌ పదవిని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయటం కోసం వాడరాదు'' అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.