Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏటా పెరిగింది..15 రూపాయలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Oct 31,2022

ఏటా పెరిగింది..15 రూపాయలు

- వ్యవసాయ కార్మికుల వేతనాలపై ద్రవ్యోల్బణం దెబ్బ
- వేతనాన్ని మింగేస్తున్న నిత్యావసర సరుకుల ధరలు
- ఐదేండ్లలో వేతనంలో పెరుగుదల రూ.77..
- 14 కోట్లమందికి వ్యవసాయ పనుల ద్వారా ఉపాధి..
- ప్రభుత్వరంగంలో వ్యయం పడిపోవటం వల్లే : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : 'ఘడియ తీరక లేదు..గవ్వ రాబడి లేదు' అన్నట్టుంది దేశంలోని వ్యవసాయ కార్మికుల పని. కార్మికులకు దక్కుతున్న వేతనాలకు...పెరిగిన ధరలకు పొంతనలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కోవిడ్‌ సంక్షోభం తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. మనదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేదలెంతో మంది ఉన్నారు. వారు రోజూ కూలి పనికి పోతేనే చేతికి నాలుగు రూపాయలు వస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం 14కోట్ల మందికి వ్యవసాయ పనులే జీవనోపాధి. గత కొన్నేండ్లుగా వీరికి దక్కుతున్న వేతనాలు...అధిక ద్రవ్యోల్బణం దెబ్బకు కరిగిపోతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ పనులు, వ్యవసాయేతర పనులతో పొట్ట పోసుకుంటున్న కార్మికుల బతుకు నేడు అత్యంత దయనీయంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేతనాల్ని మింగేస్తోంది..
              2017-2022 మధ్య ఐదేండ్ల కాలంలో వ్యవసాయ కార్మికుల సగటు వేతనాలు ఎంత ఉన్నాయి? ఎంత పెరిగాయి? ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఎంతుంది? అన్నది కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసిన లేబర్‌ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేండ్లలో కార్మికుల వేతనాల్లో సగటు పెరుగుదల..కేవలం రూ.15 మాత్రమే ఉంది. సెప్టెంబర్‌ 2017లో వ్యవసాయ కార్మికుడి సగటు వేతనం (పురుషులది) రూ.266 కాగా, ఆగస్టు 2022లో అది రూ.343కు చేరుకుంది. ఐదేండ్లలో పెరుగుదల రూ.77కు పరిమితమైంది. మరోవైపు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, ఇంధనం..మొదలైనవి భారీగా పెరిగిపోయాయి. ఐదేండ్లలో వినియోదారుల ధరల సూచిక (సీపీఐ) 29శాతం పెరిగింది. రిటైల్‌ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో సరుకుల ధరలు మరింత పెరిగాయి. వీటి వాస్తవ గణాంకాలు అధికారిక లెక్కల్లో కనిపించటం లేదు. అధిక ద్రవ్యోల్బణం కార్మికుల వేతనాన్ని మింగేస్తోంది.
వ్యవసాయ కార్మికులకు మెరుగైన వేతనాలు లభిస్తే..వారి జీవన పరిస్థితులు మెరుగుపడతాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుంది. 14కోట్లమంది కొనుగోలు శక్తి పెరగటం..ఆర్థిక వ్యవస్థకు నిర్ణయాత్మకం అవుతుంది. డిమాండ్‌ను సృష్టిస్తుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తిని విస్తరిస్తుంది. ఇతర రంగాల ఉపాధిని పెంచటంలో సహాయపడుతుంది. అయితే మోడీ సర్కార్‌ ఇవేవీ సీరియస్‌గా తీసుకోవటం లేదని నిపుణులు చెబుతున్నారు.
మహిళలకు సగటు వేతనం రూ.269
              అతి తక్కువ వేతనాల కారణంగా కార్మికులు వ్యవసాయేతర పనుల వైపునకు మరలుతున్నారు. సాగు కాలంలో భూమి దున్నటం, నాట్లు వేయటం, కలుపు తీయటం, పంట కోతలు...మొదలైన పనులు దక్కుతున్నాయి. సాగు కాలమంతా పని ఒకే రీతిగా ఉండదు. దాంతో ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లుగా ఉపాధి వెతుక్కుంటున్నారు. సమాజంలో నెలకొన్న తీవ్రవైన కుల వివక్ష ఎస్సీ, ఎస్టీల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత తక్కువ వేతనాలుండే పనులకు ఎస్సీ, ఎస్టీలను తీసుకుంటున్నారు. లేబర్‌ బ్యూరో గణాంకాల ప్రకారం, ఆగస్టు 2022నాటికి స్వీపింగ్‌, క్లీనింగ్‌ కార్మికుల సగటు రోజు వేతనం రూ.290, మహిళలకు రూ.269 అందుతోంది.
నయా ఉదారవాదమిది
              దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడానికి ప్రధాన కారణం కొనుగోలు శక్తి పడిపోవటమే. అత్యధిక మంది తక్కువ వేతనాలతో బతుకు వెళ్లదీస్తున్నారు. వారికి వస్తున్న వేతనాలతో అత్యవసరమైన వస్తువులను, సేవలను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థలో చాలా పరిమితమైన డిమాండ్‌ను సూచిస్తోంది. కోవిడ్‌ సంక్షోభ సమయాన నిరుద్యోగ కార్మికులను కార్మికశక్తికి దూరంగా ఉంచటం ద్వారా కార్పొరేట్‌ కంపెనీల లాభాలు మెరుగ్గా ఉంటాయన్న పాలసీని మోడీ సర్కార్‌ ఎంచుకుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలన్న నయా ఉదారవాద విధానాల ఫలితమిది. కార్మికుల్ని కుంగదీయటం, వేతనాలు తక్కువ ఉండటం..వాణిజ్య సంబంధాల్ని ప్రభావితం చేస్తాయి. ప్రయివేటు, కార్పొరేట్‌ లాభాల మార్జిన్‌ ఎక్కువగా ఉన్నంత కాలం ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ విషయాలన్నీ క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలుస్తున్నాయి. దాంతో పథకాలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో మోడీ సర్కార్‌ హడావిడి చేస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.