Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చివరి రక్తపుబొట్టు వరకు ఎర్రజెండా వీడం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2022

చివరి రక్తపుబొట్టు వరకు ఎర్రజెండా వీడం

- అమరవీరులు చిందించిన రక్తం వృథాకాబోదు
- అమరవీరుడు షాహిద్‌ మియా కుటుంబం ప్రతీన
- పార్టీ అండగా ఉంటుందని మాణిక్‌ సర్కార్‌ భరోసా
అగర్తల : త్రిపురలో బీజేపీ కార్యకర్తల చేతిలో పట్టపగలే హత్యకు గురైన సీపీఐ(ఎం) కార్యకర్త షాహిద్‌ మియా కుటుంబం పుట్టెడు దు:ఖంలోనూ ధీరత్వాన్ని చాటింది. తమ దేహంలో చివరి రక్తపు బొట్టు దాకా ఎర్రజెండాను వీడబోమని ప్రతిన బూనింది. అమరవీరులు చిందించిన రక్తం వృథా కా బోదని తెలిపింది. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తదితరులు షాహిద్‌ నివాసానికి వెళ్లి అమరవీరుడి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. పార్టీ కోసం ప్రాణాలొడ్డిన అమరుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని మాణిక్‌ సర్కార్‌ భరోసానిచ్చారు. కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకొని ఓదార్చారు. తాము ఎర్రజెండా వీడ బోమని ఈ సందర్భంగా షాహిద్‌ కుటుంబ సభ్యలు పేర్కొనడంతో ఆ ప్రాంతమంతా ఉద్యమ నినాదాల తో మార్మోగింది. 'మాది ఇప్పుడు అమరవీరుడి కుటుంబం. అమరులు చిందించిన రక్తం వృథా కాబోదు. ఎన్ని కష్టాలొచ్చినా.. నష్టాలొచ్చినా ఎర్ర జెండాను వీడం. మా దేహంలో చివరి రక్తపుబొట్టు వరకూ అమరుల ఆశయాల కోసం కృషి చేస్తాం' అని దు:ఖాన్ని భరిస్తూ షాహిద్‌ కుటుంబం స్పందించిన తీరు గొప్ప ధీరత్వాన్ని చాటిందని మాణిక్‌ సర్కార్‌ తెలిపారు. షాహిద్‌ మియా కుటుంబాన్ని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే సుదీప్‌ రారు బర్మన్‌, మాజీ ఎమ్మెల్యే అశిష్‌ కుమార్‌ షా, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షు లు రఖుదాస్‌ కూడా పరామర్శించారు. బీజేపీ హిం సాన్మోదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
హంతకులను కఠినంగా శిక్షించాలి : మాణిక్‌ సర్కార్‌
షాహిద్‌ మియాను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాణిక్‌ సర్కార్‌ డిమాండ్‌ చేశారు. షాహిద్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర అణచివేతకు పాల్పడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో, హింసాకాండతో పాలన సాగిస్తూ బీజేపీని ఓడించడం ద్వారానే రాష్ట్రంలో శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలమని ఆయన అన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రజానీకమంతా ఒక్కతాటిపై నిలిచి ఐక్యపోరాటం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ దుర్మార్గ పాలనలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఆదివాసీలు, వివిధ భాషలకు, మతాలకు చెందిన ప్రజలు అందరూ ఉమ్మడిగా బీజేపీపై పోరాడాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.