Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన కొనుగోళ్లు! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2022

గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన కొనుగోళ్లు!

- ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, శీతల పానీయాలకు తగ్గిన గిరాకీ
- చర్మ సంరక్షణ ఉత్పత్తులకు కొనసాగుతున్న డిమాండ్‌
- రానున్న పండుగల సీజనులో పెరిగే అవకాశాలు?
- ఈ పరిస్థితులకు ద్రవ్యోల్బణ సవాళ్లే కారణమంటున్న నిపుణులు
ముంబయి : బియ్యం, పాలు, పళ్ళు, కూరగాయలు, సోడా, సాధారణ మందులు వంటి వేగంగా అమ్ముడయ్యే, చవకైన వస్తువులు (ఎఫ్‌ఎంసిజి) కు గ్రామీణ ప్రాంతాల్లో నవంబరు మాసంలో డిమాండ్‌ తగ్గింది. పండుగల సీజను ముగిసిన తర్వాత ప్రజల్లో అంత ఊపు, ఉత్సాహం లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో కూడా డిమాండ్‌ కొంత మేరా దెబ్బతింది. అయితే, నెలవారీ ప్రాతిపదికన చూసినట్లైతే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ వినిమయ క్షీణత బాగా ఎక్కువగా వుంది.
అక్టోబరు మాసంతో పోల్చినట్లైతే నవంబరులో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ 17శాతం తగ్గగా, పట్టణ ప్రాంత డిమాండ్‌ 10.1శాతం తగ్గిందని రిటైల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫారం బిజోమ్‌ అందచేసిన డేటా తెలియచేసింది. మొత్తమ్మీద, భారతదేశంలో ఎఫ్‌ఎంసిజి విక్రయాలు 15.3శాతం తగ్గగా, వార్షిక ప్రాతిపదికన చూసినట్లైతే 2.7శాతం తగ్గాయి. ''కిరాణా దుకాణాల్లో నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో నెలవారీ ప్రాతిపదికన చూసినట్లైతే నవంబరులో ఎఫ్‌ఎంసిజి విక్రయాలు క్షీణించాయి. పండుగల తర్వాత వినిమయం మందగించడంతో వార్షిక విక్రయాలు కూడా సన్నగిల్లాయి.'' అని బిజోమ్‌లో గ్రోత్‌ అండ్‌ ఇన్‌సైట్స్‌ చీఫ్‌ అక్షరు డిసౌజా తెలిపారు.
''పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత డిమాండ్‌ బాగా తగ్గింది. ఈ పరిస్థితి మొత్తంగా ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తుల వినిమయం, వృద్ధిని ప్రభావితం చేస్తోంది. వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు చేస్తున్నందున ద్రవ్యోల్బణ సవాళ్ళు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, నగరాల్లో, టైర్‌-2 వ్యాప్తంగా మనం బలమైన పరిస్థితులు చూస్తున్నాం'' అని డిసౌజా పేర్కొన్నారు. కేటగిరీల వారీగా చూసినట్లైతే, వస్తువుల (బియ్యం, గోధుమ పిండి వంటి ప్యాకేజ్డ్‌ ఆహార వస్తువులు) డిమాండ్‌ 23.7శాతం తగ్గగా, శీతల పానీయాలు కూడా నెలవారీ ప్రాతిపదికన చూస్తే విలువ పరంగా 13.7శాతం తగ్గాయి. అయితే, వ్యక్తిగత సంరక్షణ కేటగిరీ మాత్రం 3.9శాతం చొప్పున వృద్ధి రేటును నమోదు చేసింది. నవంబరులో వస్తువులు ముఖ్యంగా ఖాద్య తైతాల అమ్మకాలు గణనీయంగా తగ్గాయని డిసౌజా పేర్కొన్నారు. పండుగల కోసం పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్నారని, వాటిని ఇప్పుడు వాడుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోందని అన్నారు. శీతాకాలం సమీపిస్తున్నందున చర్మ సంరక్షణ ఉత్పత్తులు, హీటర్ల వంటి వాటికి డిమాండ్‌ బాగా వుందన్నారు.
అదానీ విల్మర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అంగ్షు మాలిక్‌ మాట్లాడుతూ, వార్షిక ప్రాతిపదికన చూసినట్లైతే, ఈ ఏడాది నవంబరు చాలా ఉత్తమమైన మాసంగా వుందన్నారు. పండుగల డిమాండ్‌ కారణంగా అక్టోబరు విక్రయాలు కూడా బాగున్నాయన్నారు. దివాలీ ముందుగానే రిటైలర్లందరూ పెద్ద మొత్తంలో నిల్వలు పెట్టుకున్నారన్నారు. మనం ఇవ్వకపోయినా రిటైలర్లకు కంపెనీలు కూడా ఆకర్షణీయమైన పథకాలు, రాయితీలు ఇచ్చాయన్నారు. (రిటైలర్లు పెద్ద మొత్తాల్లో కొనుగోలు చేయడానికి ఇవి కూడా ఒక కారణం). దాంతో ఈ పరిస్థితి నిల్వలకు దారి తీసింద్నారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌పై తీవ్ర ఒత్తిడి వుందని మాలిక్‌ పేర్కొన్నారు. ''నేను ఊహించినట్లుగా గ్రామీణ ప్రాంత డిమాండ్‌ పుంజుకోవడం లేదు. పంట దిగుబడుల నుండి రావాల్సిన ఆదాయాలు ఇంకా ప్రజల చేతుల్లోకి రాలేదని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఏడాది దిగుబడి ఆలస్యమైంది. డిసెంబరు నుండి గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకునే అవకాశం వుందని భావిస్తున్నా. జనవరి, ఫిబ్రవరి వచ్చేసరికి ఇది బాగా పుంజుకుంటుంది.'' అని అన్నారు. పండుగల సీజను ముగిసిన తర్వాత కూడా పార్లే ఉత్పత్తులకు డిమాండ్‌ కొనసాగుతోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.