Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఫెలోషిప్‌ను పునరుద్ధరించాలి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 18,2022

ఫెలోషిప్‌ను పునరుద్ధరించాలి

- మౌలానా ఆజాద్‌ ఫెలోషిప్‌ నిలుపుదలపై విద్యార్థిలోకం
- క్యాంపస్‌లు, బయటా నిరసనలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కారు తీరు పేద విద్యార్థులకు శాపంగా మారుతున్నది. స్కాలర్‌షిప్‌లకు బ్రేక్‌ వేస్తూ వారిని చదువు దూరం చేస్తున్నది. భారత దేశ మొదటి విద్యాశాఖ మంత్రి పేరు మీద ఉన్న ఫెలోషిప్‌ను ఈ విధంగానే ముగించింది మోడీ సర్కారు. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనను తెలిపారు. విద్యార్థుల నిరసణలకు విద్యావేత్తలు, నిపుణులు, రాజకీయ పార్టీల నాయకులూ మద్దతు పలికారు. ముఖ్యంగా పేద, మధ్య, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు మోడీ సర్కారు తీరుతో తీవ్రంగా నష్టపోతున్నారని విశ్లేషకులు, నిపుణులు చెప్పారు. ఆస్‌ మొహమ్మద్‌ (25) తండ్రి ఢిల్లీలో బస్‌ డ్రైవర్‌గా పని చేశాడు. కోవిడ్‌-19 సమయంలో డ్రైవర్‌గా ఉద్యోగాన్ని ఆయన తండ్రి కోల్పోయాడు. దీంతో మొహమ్మద్‌పై ఆర్థికం గా తీవ్ర భారం పడింది. అయితే, తాను 2019లో సాహిత్యంలో మాస్టర్స్‌ డిగ్రీని పొందాననీ, పాఠశాల, కళాశాల ద్వారా పొందిన ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లతోనే ఇది సాధ్యమైందని చెప్పాడు. తాను మరింత ముందుకు వెళ్లగలననీ, కళాశాల ప్రొఫెసర్‌ కావాలనే తన కలను కొనసాగించగలనని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈయన జాతీయ అర్హత పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ద్వారా జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ల కోసం యువ పండితులను ఎంపిక చేయటానికి ఏటా దీనిని నిర్వహిస్తారు. పరీక్షకు హాజరైన లక్షలాది మందిలో ప్రతి ఏడాది 25 వేల మంది మాత్రమే ఫెలోషిప్‌ను పొందుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. మతపరంగా మైనారిటీల కు చెందినవారికి ఉపయోగపడే మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ను పొందడం పట్ల మొహమ్మద్‌కు మరింత నమ్మకం ఉన్నది. కానీ, మోడీ సర్కారు మాత్రం గత వారం దానిని నిలిపివేయడం గమనార్హం. కేంద్రం తీరు మొహమ్మద్‌ వంటి వారి ఎందరో అభ్యర్థులు ఆశలు, కలలపై నీళ్లు చల్లిందని విద్యావేత్తలు, విద్యార్థి నాయకులు తెలిపారు. దేశంలోని ముస్లింలు, ఇతర వర్గాల మధ్య విద్యాపరమైన అంతరాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు చేసిన తర్వాత 2009లో మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ ప్రారంభించబడింది. 2019లో నిర్వహించిన ఆలిండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రకారం.. దేశ జనాభాలో ముస్లింలు 14.2 శాతం మంది ఉన్నారు. అయితే, దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో చేరినవారిలో కేవలం 5.5 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌.. భారతదేశం మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్‌ కలాం ఆజాద్‌ పేరు మీద పెట్టారు. ఇది భారత్‌లోని అన్ని మతపరమైన మైనారిటీలకు ఉపయుక్తమైనది. అయితే, దీని ద్వారా లబ్ది పొందే వర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. 2018-19 ప్రభుత్వ సమాచారం ప్రకారం ప్రతి 1000 మందిలో 733 ముస్లిములే ఉన్నారు. మతపరమైన రాజకీయాలకు అలవాటు పడిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఈ ఫెలోషిప్‌ను రద్దు చేయడానికి ఇదే కారణమై ఉండొచ్చని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఫెలోషిప్‌ను నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విద్యార్థుల్లో ఆగ్ర హాన్ని తెప్పించింది. క్యాంపస్‌ల లోపల, వెలుపల విద్యార్థి సంఘాల నుండి నిరసనలకు ఆజ్యం పోసింది. సామాజిక కార్యకర్తలు మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇది మైనారిటీల విద్యా అవకాశాలపై దాడిగా అభివర్ణించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మైనారిటీ వ్యతిరేక విధానాల్లో భాగంగానే ఈ ఫెలోషిప్‌ను రద్దు చేశారని తెలిపారు. ఫెలోషిప్‌ను పునరుద్ధరించా లంటూ విద్యార్థులు తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ మేరకు ఈనెల 12న ఢిల్లీలోని విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం బయట పలు విద్యార్థి సంఘా లకు చెందిన అనేక మంది నాయకులు ప్రదర్శన సైతం నిర్వహించారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి విద్యార్థుల నిరసనలను ప్రభుత్వం అడ్డుకున్నది. ఫెలోషిప్‌ రద్దు నిర్ణయాన్ని కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఇటు కేంద్రం తీరును ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.