Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'అదాని ప్రదేశ్‌'గా మారుస్తున్నారు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 21,2022

'అదాని ప్రదేశ్‌'గా మారుస్తున్నారు

- కార్మికుల హక్కులు కాలరాస్తే సహించం : సిహెచ్‌ నర్సింగరావు
- 'అనంత'లో ప్రారంభమైన ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ మహాసభ
- మొదటి రోజు భారీ ప్రదర్శన, బహిరంగ సభ
అనంతపురం: కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి కలసి ఆంధ్రప్రదేశ్‌ను 'అదాని ప్రదేశ్‌'గా మారుస్తున్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు విమర్శించారు. బ్రిటీష్‌ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కూడా ఈ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామన్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ 14వ రాష్ట్ర మహాసభ అనంతపురం నగరంలో మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు మహా ప్రదర్శన, బహిరంగ సభ జరిగింది. ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు అధ్యక్షతన నగర పాలక సంస్థ కార్యాలయం కూడలి వద్ద జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి నెత్తిన నీళ్ల జల్లుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారి సమస్యల పరిష్కారానికి మాత్రం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేవీ లేవని తెలిపారు. సమానపనికి సమాన వేతనం ఇస్తామని, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన వైసిపి ఈ హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను, భూములను అదానికీ కారు చౌకగా కట్టబెడుతున్నాయన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోక్సో, ఆదానీలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని ఎన్నికలకు ముందు వైసిపి ఇచ్చిన హామీని గద్దెనెక్కాక విమర్శించడం తగదన్నారు. ఉద్యోగులకు వర్తించే రిటైర్డుమెంట్‌ బెనిఫిట్స్‌, ఇతర సౌకర్యాలు పారిశుధ్య కార్మికులకు వర్తించడం లేదని తెలిపారు. కరోనా సమయంలో మున్సిపల్‌ కార్మికులు ఎంతగానో కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఇస్తామన్న రూ.50 లక్షలు పరిహారం నేటికీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి మాట్లాడుతూ అధికారంలో ఉన్న పాలకులకు కార్మికుల సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. వారి సమస్యలు వినిపించేందుకు కార్మిక సంఘాలకు కనీసం సమయం కూడా ఇవ్వకపోవడం తగదన్నారు. సిఐటియ రాష్ట్ర నాయకులు ఓబుళుతదితరులు ప్రసంగించారు. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఒ.నల్లప్ప, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.