Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇది సమిష్టి విజయం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2023

ఇది సమిష్టి విజయం

- స్పందనలు
బెంగళూరు : కర్నాటకలో ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితోనే గెలిచామని కర్నాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డి.కె శివకుమార్‌ అన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఆయన స్పందిస్తూ ఎమోషనల్‌ అయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్యతో పాటు ఎమ్మెల్యేందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని డి.కె శివకుమార్‌ అన్నారు. ఏఐసీసీ క్యాడర్‌ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరి కృషితో విజయం సాధించామన్నారు. ఇది సమిష్టి నాయకత్వమనీ, అందరినీ ఏకతాటిపై తీసుకెళ్లడమే ప్రగతి అని తెలిపారు.
గెలుపు పట్ల డి.కె శివకుమార్‌ ఎమోషనల్‌
మతతత్వ రాజకీయాలను
కన్నడిగులు వ్యతిరేకించారు
న్యూఢిల్లీ : కర్నాటకలో రాహుల్‌ గాంధీ 'భారత్‌ జోడో యాత్ర' జరిపినపుడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా స్పష్టంగా ఖరారయ్యాయని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ సారథ్యం లోని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ నేతలు సాగించిన ప్రచారం బాగా పని చేసిందన్నారు. కర్నాటక ప్రజలు మతతత్వ రాజకీయాలను వ్యతిరేకించి, అభివృద్ధి రాజకీయాలను ఎంచుకున్నారని అభినందించారు. త్వరలో జరగనున్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ ఎన్నికల్లోనూ కర్నాటక తరహా ఫలితాలే పునరావృతమవుతాయని అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు.
- రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌
ఇది రాష్ట్ర ప్రజల విజయం
బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్‌ విజయంపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు జరపుకున్నారు. ఇది ఏ ఒక్కరి విజయం కాదనీ, ఇది రాష్ట్ర ప్రజలు విజయమని ఆయన అన్నారు. ఈర్ష్య సుదీర్ఘకాలం ఉండదన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమనీ, మనం ప్రజలు మాట వినాలను ఖర్గే తెలిపారు. మనకు సరైన దారిని చూపే ప్రజల ముందు తల వంచాలని చెప్పారు. బీజేపీ ముక్త భారత్‌కు కర్నాటక దారి చూపిందని ఆయన అన్నారు.
- కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే
బిజెపి అంతానికి ఆరంభం
'బిజెపి నెగిటివ్‌, మతపరమైన, విభజన, అబద్ధపు ప్రచారాల అంతానికి ఈ ఫలితాలు ఆరంభం. ఇది ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, విద్వేషానికి వ్యతిరేకంగా నూతన సానుకూల భారతం ఇచ్చిన కచ్చితమైన ఆదేశం' అని ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు.
అఖిలేష్‌ యాదవ్‌
బీజేపీ ప్రతీకార రాజకీయాలకు
తగిన గుణపాఠం
చెన్నై : కర్నాటక ప్రజలు బీజేపీ ప్రతీకార రాజకీయాలకు తగిన గుణపాఠం చెప్పారని తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్‌ ఎంకె స్టాలిన్‌ అన్నారు. కాంగ్రెస్‌ విజయం సాధించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాహుల్‌పై అనర్హత వేటు, రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగపర్చటం, హిందీ భాషను బలవంతంగా రుద్దడం, విచ్చలవిడి అవినీతి, ఇతర అంశాలు ఓటు వేసే సమయంలో కన్నడ ప్రజల మదిలో ప్రతిధ్వనించాయని తెలిపారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకుందామని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ అందరం కలిసి గెలుపు కోసం సమిష్టిగా పని చేద్దామని పిలుపునిచ్చారు.
తమిళనాడు సీఎం స్టాలిన్‌
కర్నాటక ప్రజలకు అభినందనలు
న్యూఢిల్లీ : కర్నాటక ఎన్నికల ఫలితాలపై జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా స్పందించారు. విద్వేష రాజకీయాలను వ్యతిరేకించి, ప్రేమను పంచే రాజకీయాలను ఆమోదించినందుకు కర్నాటక ప్రజలకు తాను అభినందనలు తెలిపాలనుకుంటున్నానని నేషనలిస్ట్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) చీఫ్‌ అయిన ఆయన చెప్పారు.
- ఫరూక్‌ అబ్దుల్లా

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోడీ మళ్లీ గెలిస్తే వినాశనమే
28న కొత్త పార్లమెంట్‌ ప్రారంభం...!
రుతుపవనాలు లేట్‌
కర్నాటక జోష్‌ కొనసాగేనా?
భారత్‌లో మత హింస పెరుగుతోంది
వీడని సస్పెన్స్‌...?
ప్రతిపక్షాల్లో నయా జోష్‌ !
సీసీఐ ఛైర్‌పర్సన్‌గా రవ్నిత్‌ కౌర్‌
అక్రమ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఢిల్లీకి కర్నాటకం
ఖర్గేకు సమన్లు
గ్రాఫ్‌డౌన్‌...
వేలాది మందితో కిసాన్‌ మహాపంచాయత్‌
అంతర్జాతీయ స్థాయికి ఆందోళన
బీజేపీ నేతల ద్వేషపూరిత ప్రసంగాలపై కౌంటర్‌ దాఖలు సమయం
ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆదివాసీయేతరులు నివసించొచ్చు
కాంగ్రెస్‌కు ముస్లింల దన్ను
ప్రజాస్వామ్యశక్తులకు ఊతమిచ్చే ఫలితం : పినరయి
అయోధ్యలో ముస్లిం అభ్యర్థి విజయం
సీబీఐ చీఫ్‌గా ప్రవీణ్‌ సూద్‌
నోటా కంటే తక్కువే !
చంద్రబాబు నివాసం జప్తు
ఉదారవాద ప్రజాస్వామ్యంలోనే భారత అభివృద్ధి మార్గం
బీజేపీ సెల్ఫ్‌గోల్‌
హైకమాండ్‌ చేతిలో సీఎం ఎంపిక
రవాణా రంగాన్ని రక్షించాలి
ఫ్లాప్‌ షో..!
బరితెగిస్తున్న నయా గ్యాంగ్‌లు
బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే తొలగించాలి
బలమైన రాజకీయ ప్రతిఘటనతో తుడిచిపెట్టుకుపోయిన మెజారిటీవాదం !

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.