Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వామపక్ష, ప్రజాతంత్ర కూటమి తక్షణావసరం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2022

వామపక్ష, ప్రజాతంత్ర కూటమి తక్షణావసరం

- సీపీఐ(ఎం) స్వతంత్ర శక్తిని పెంచుకోవాలి
- వర్గ, సామాజిక పోరాటాలను బలపరచాలి
- బీజేపీని ఒంటరిపాటు చేయడం, ఓడించడమే లక్ష్యం
- టీఆర్‌ఎస్‌ విధానాలపై మెతకవైఖరి వద్దు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌
- టీఆర్‌ఎస్‌ విధానాలపై మెతకవైఖరి వద్దు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌
సున్నం రాజయ్య నగర్‌ (తుర్కయంజాల్‌)
నుంచి బొల్లె జగదీశ్వర్‌
వామపక్ష, ప్రజాతంత్ర కూటమి ఏర్పాటు తక్షణ అవసరమనీ, ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయొద్దని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌ అన్నారు. ఆ కూటమి ఎన్నికలప్పుడే పనిచేయడం కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో జరుగుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభల్లో మంగళవారం ప్రతిని ధులనుద్దేశించి ఆయన మాట్లాడారు. సంక్లిష్ట పరిస్థితుల్లో పార్టీ అఖిల భారత మహాసభలు కేరళలోని కన్నూర్‌లో ఏప్రిల్‌ ఆరు నుంచి పదో తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. బెంగాల్‌, త్రిపురలో పార్టీపైనా, కార్యకర్తలపైనా దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చేనెల మొదటివారంలో రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని కేంద్రకమిటీ ఆమోదించి విడుదల చేస్తుందన్నారు. రెండేండ్లుగా కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా, సామాజికంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పార్టీ ప్రజలకు అండగా నిలబడిందనీ, ఆర్థిక సహాయం చేయడం, ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బీజేపీని ఒంటరిపాటు చేయడం, ఎన్నికల్లో ఓడించడే ప్రధాన లక్ష్యమని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధీనంలో బీజేపీ పనిచేస్తున్నదని, హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నదని విమర్శించారు. 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ బూర్జువా, భూస్వామ్య పార్టీలేనని అన్నారు. అయితే బీజేపీలాగా కాంగ్రెస్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి శక్తులు శాసించడం లేదన్నారు. అయితే ఆ రెండు పార్టీలూ నయా ఉదారవాద విధానాలను అవలంబిస్తాయని వివరించారు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్‌తో కలిసి పార్లమెంటులో బీజేపీ విధానాలను ఎండగట్టాలని నిర్ణయించామన్నారు. కాంగ్రెస్‌తో ఎలాంటి రాజకీయ అవగాహన, పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నింటినీ కూడగట్టాలనీ, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులను ఐక్యం చేయాలని చెప్పారు.
   బీజేపీ మతోన్మాద, ఆర్థిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలపై మెతకవైఖరి అవసరం లేదనీ, ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని చెప్పారు. సీపీఐ(ఎం) స్వతంత్ర శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. అప్పుడే ప్రజలను, కొత్త శక్తులను ఆకర్షించగలమన్నారు. ప్రజాపునాదిని పెంచు కుంటూ, వామపక్షాలను బలోపేతం చేస్తూ, వర్గ, ప్రజా, సామాజిక పోరాటాలను బలపరచాలని పిలుపునిచ్చారు. రైతాంగ పోరాట పటిమను చూసి వివిధ రాజకీయ పార్టీలు మద్దతిచ్చే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో సీపీఐ(ఎం) బలమైన శక్తిగా ఎదుగుతుందనీ, ప్రజల్లోకి విస్తరిస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణకు ఉన్న వారసత్వ సంప్రదాయాలను కొనసాగించాలని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పోడు రైతుల సమస్యలు, ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఇతర ప్రజాసమస్యలపై పోరాటాలు నిర్వహించడాన్ని ఆయన అభినందించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.