Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తగ్గేదేలె... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2022

తగ్గేదేలె...

- మతోన్మాదంపై రణభేరి మోగించాల్సిందే..
- ఉదారవాద విధానాలపై బాణం ఎక్కుపెట్టాల్సిందే...
- జనంతో మమేకం.. ప్రజా పోరాటాలకు ఊతం...
- సీపీఐ(ఎం) దిశా నిర్దేశం 
- స్ఫూర్తిదాయకంగా ముగిసిన మహాసభ
సున్నం రాజయ్య నగర్‌ (తుర్కయంజాల్‌)
నుంచి బి.వి.యన్‌. పద్మరాజు
'తగ్గేదేలె...' ఇటీవల వచ్చిన ఓ హిట్‌ సినిమాలోని డైలాగ్‌ ఇది. ఇదే తరహాలో పేదోళ్ల ఎర్రజెండా పార్టీ సీపీఐ(ఎం)... దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అనేక ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలపై పోరుకు 'తగ్గేదేలే...' అంటూ ప్రతినబూనింది. వాటి అంతు చూస్తానంటూ హెచ్చరించింది. ఆరెస్సెస్‌ కనుసన్నల్లో కొనసాగుతున్న బీజేపీ మతోన్మాద చర్యలపై సమరశంఖాన్ని పూరించింది. ఇదే సమయంలో జాతీయ బూర్జువా పార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలను పదునైన పోరాటాల బాణంతో గురి చూసి కొట్టాలని పిలుపునిచ్చింది. జనంతో మమేకం కావటం ద్వారా ప్రజా ఉద్యమాలకు పదును పెట్టాలని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ (కామ్రేడ్‌ సున్నం రాజయ్య నగర్‌, కుంజా బొజ్జి, మస్కు నర్సింహ ప్రాంగణం) వేదికగా నిర్వహించిన మూడో మహాసభ సాక్షిగా నిర్ణయించింది. ఇందుకనుగుణంగా జిల్లాలు, రంగాల వారీగా ప్రజా సమస్యలను గుర్తించి ఐక్య పోరాటాలు నిర్వహించాలని దిశా నిర్దేశం చేసింది.
   ఈ నెల 22న ఆన్‌లైన్‌ బహిరంగ సభ ద్వారా ప్రారంభమైన ఈ మహాసభ... మంగళవారం నూతన రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యదర్శి ఎన్నికతో పరిపూర్ణమైంది. 23న సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అరుణ పతాకాన్ని ఆవిష్కరించటంతో ప్రతినిధుల సభ లాంఛనంగా ప్రారంభమైంది. అనంతరం అమరవీరులకు నివాళులర్పించిన ప్రతినిధులు, వారి త్యాగాలను స్మరించుకుంటూ సభలోకి అడుగుపెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆన్‌లైన్‌ ద్వారా ఢిల్లీ నుంచి ప్రారంభోపన్యాసం చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఏపీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సౌహార్ద్ర సందేశమిచ్చారు. ఆ తర్వాత జిల్లాల వారీగా చర్చలను ప్రారంభించారు. గత మూడేండ్ల కాలంలో ఆయా జిల్లాల్లో నిర్వహించిన ఉద్యమాలను నెమరు వేసుకున్నారు. రెండో రోజైన సోమవారం వివిధ అంశాలపై మొత్తం 54 తీర్మానాలను ఆమోదించారు. ముఖ్యంగా వామపక్ష, ప్రజాతంత్ర, సామాజికశక్తుల ఐక్య సంఘటన ఏర్పాటుదిశగా అడుగులు వేయాలని మహాసభ నిర్ణయించింది. చివరి రోజైన మంగళవారం... ప్రతినిధులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సమాధానాలిచ్చారు. మహాసభలు మన ఉద్యమాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలో వివరించారు. అఖిల భారత స్థాయిలో ప్రజా సమస్యలపైన, ఎన్నికల సందర్భాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని, ఎత్తుగడలను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ సోదాహరణంగా వివరించారు. కార్యకర్తలు, నాయకులు వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా సైద్ధాంతికంగా, రాజకీయంగా అవగాహన చేసుకోవాల్సిన అంశాలను, ఆవశ్యకతను క్షుణ్నంగా విశదీకరించారు. మరో పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు... ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎలా పని చేయాలి..? ఆ సందర్భంగా ఆకళింపు చేసుకోవాల్సిన అంశాలేమిటి...? వాటిని ఏయే సందర్భాల్లో ఎలా పరిశీలించాలనే విషయాలను వివరించారు.
   అనంతరం ప్రతినిధుల కరతాళ ధ్వనులు, విప్లవాభినందనాల నడుమ నూతన రాష్ట్ర కమిటీని, రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోవటంతో మహాసభ దిగ్విజయంగా ముగిసింది. వివిధ ప్రజా సమస్యలపై పార్టీ, మహాసభ ఇచ్చిన కర్తవ్యాలను భుజాన వేసుకుని కార్యకర్తలు, నాయకులు కర్తవ్య దీక్షతో తమ తమ గమ్యస్థానాలకు బయల్దేరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.