Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓయూలో ఫీజుల భారం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

ఓయూలో ఫీజుల భారం

- మొన్న పీజీ.. నేడు పీహెచ్‌డీ ఫీజుల పెంపు
- విద్యార్థుల పరిశోధనలకు ఆటంకం
- ఫీజులు తగ్గించాలంటున్న విద్యార్థులు
- మూల్యాంకనం ఫీజు మాత్రమే పెంచాం : ఓయూ వీసీ
నవతెలంగాణ-ఓయూ
ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎన్నో కలలు కని.. కష్టపడి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కరోనా కాలంలోనూ ఫీజులు భారంగా మారాయి. ఉచిత విద్య, వసతి లభిస్తుందని ఎన్నో ఆశలతో ఓయూలో అడుగుపెట్టే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఫీజుల భారంతో వేదనకు గురవుతున్నారు. ఇటీవలెనే పీజీ ఫీజులు పెంచిన అధికారులు.. ఇప్పుడు పీహెచ్‌డీ ఫీజులను పెంచారు. అసలే కరోనా కాలం, పెంచిన ఫీజులతో ఆర్థికపరంగా అవస్థలు పడాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల పెంచిన పీజీ ఫీజుల వివరాలు..
   ఆర్ట్స్‌కు రూ.2800 నుంచి 14 వేలు, సైన్స్‌కు రూ.3,800 నుంచి రూ. 20,490 పెంచారు. ఈ పెంపుభారం తమ చదువులపై, పరిశోధనలకు ఆటంకంగా మారుతుందని పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెంచిన ఫీజుల వల్ల పరిశోధన పూర్తి చేయాలంటే అదనంగా రూ.50 వేల భారం పడుతుంది. ఇక పీహెచ్‌డీ ఎక్స్‌టెన్షన్‌ (గడువు పెంపు) గతంలో రూ.6,000 ఉండగా.. రూ.11వేలకు పెంచుతూ ఇటీవల అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పెంచిన పీహెచ్‌డీ ఫీజులు అమలు చేయాలని జనవరి 25న జరిగిన డీన్స్‌ సమావేశంలో ఉన్నతాధికారులు డీన్స్‌కు సూచించారు. ఫీజుల పెంపును వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మొరపెట్టుకున్నా, వినతిపత్రాలు అందజేసినా వర్సిటీ అధికారులు వెనక్కి తగ్గలేదు.
   యూనివర్సిటీకి నిధులు కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో లేక యూజీసీ, రుసా, ఇతర ప్రాజెక్ట్స్‌ నుంచి కొట్లాడి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు. కానీ ప్రయివేటు వర్సిటీల మాదిరి ఫీజులు పెంచడం, వసూలు చేయడంతో విద్యార్థులపై ఆర్థికభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి, అట్టడుగు వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు, పరిశోధనలకు దూరం అవుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఫీజులతో వర్సిటీకి ఆర్థిక పరిపుష్టి వస్తుందన్న ధోరణి కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు. మరోవైపు ఓయూ పీహెచ్‌డీ పరిశోధన గ్రంథాల సమర్పణలో నాణ్యత కొరవడిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
యూనివర్సిటీనే భరించాలి
   విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా యూనివర్సిటీయే భరించి పరిశోధనకు సహకరించాలి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ఫెలోషిప్‌లు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వర్సిటీయే సౌకర్యాలు కల్పించాలి.
ఏఐఎస్‌ఎఫ్‌ నేత కంపెల్లి శ్రీనివాస్‌
ఫీజుల పెంపు అత్యంత బాధాకరం
   వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ ఫీజుల పెంపుతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోంది. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదు. అలాంటిది ఓయూ అధికారులు ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం హాస్యాస్పదం. ఈ ఫీజుల పెంపు నేపథ్యంలో ఓయూ ఎయిడెడ్‌ కాలేజీల యాజమాన్యం.. బకాయిలు చెల్లిస్తేనే టీసీ, మెమో ఇస్తామని విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తుస్తోంది.
ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్‌
మూల్యాంకనం ఫీజు మాత్రమే పెంచాం
   విద్యార్థులు సమర్పించే థీసెస్‌కు ఫీజును మాత్రమే పెంచాం. గతంలో రూ. 5 000 ఉన్న ఫీజును రూ.10,500కు పెంచాం. గతంలోలాగా మూల్యాంకనం చేసేందుకు లెక్చరర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో పీహెచ్‌డీ విద్యార్థుల అవార్డ్స్‌ ఆలస్యం అవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని మూల్యాంకనానికి సంబంధించిన ఫీజు మాత్రమే పెంచాం. దీని ద్వారా పీహెచ్‌డీ విద్యార్థులకు త్వరితగతిన అవార్డ్‌ వచ్చే అవకాశం ఉంది. ఏ సంవత్సరంలో పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థులు ఏ మేరకు ఫీజులు చెల్లించాలన్న పూర్తి వివరాలతో కూడిన పట్టికను విడుదల చేస్తాం.
ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.