Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బలహీన వర్గాల సాహితీ గళం ఎండ్లూరి సుధాకర్‌ మృతి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

బలహీన వర్గాల సాహితీ గళం ఎండ్లూరి సుధాకర్‌ మృతి

నవతెలంగాణ-కల్చరల్‌
బడుగు బలహీన వర్గాల వ్యథలు, వెతలు, అక్రోశం తనదిగా నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంలో కొట్లాడిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ అస్తమించారు. శుక్రవారం తెల్లవారుజామున సుధాకర్‌ హైద్రాబాద్‌లోని ఆయన నివాసంలో గుండె పోటుతో మృతి చెందారు. నిజామాబాద్‌ జిల్లాలోని పాముల బస్తీలో 1959లో దేవయ్య, శాంత బాయిలకు జన్మించిన సుధాకరరావు అంబేద్కర్‌ ఆశయ మార్గంలో మానవత, బహుజన అభ్యున్నతిని ఆకాంక్షించారు. ప్రఖ్యాత కవి డాక్టర్‌ సీ నారాయణ రెడ్డి శిష్యులుగా ఉన్నత విద్యలో పట్టపొందారు. తెలుగు ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం ఆరంభించిన అయన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులుగా ఎదిగారు. జాషువా తర్వాత దళిత సాహిత్యంలో అంత బలమైన ముద్రవేసిన సుధాకర్‌ 'వర్తమానం' కొత్త గబ్బిలం, 'నా అక్షరమే నా ఆయుధం' నల్ల ద్రాక్ష పందిరి' తెలి వెన్నెల, కథానాయకుడు జాషువా వంటి పలు రచనలతో కొత్త ఒరవడిని సష్టించారు. సుధాకర్‌ భార్య హేమలత కూడా రచయిత్రి, సామాజిక కార్య కర్త. కాగా గతేడాది కోవిడ్‌తో మరణించడంతో ఆయనకు ఎనలేని దుక్కాన్ని మిగిల్చింది. ఇరువురు కుమార్తెలు మానస, మనోజ్ఞ కాగా మానస కథా రచయిత్రిగా ' మిలింద' కథ సంపుటికి 2020 లో కేంద్ర సాహిత్య యువ పురస్కారం లభించింది. సుధాకర్‌ కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యులు. తెలుగు విశ్వవిద్యాలయం ధర్మ నిధి పురస్కారం, సినారె పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం పురస్కారం, ఉగాది పురస్కారం వంటి ప్రభుత్వ పురస్కారాలతో పాటు వివిధ సాహిత్య సంస్థలు యువకళావహిని, వంశీ జనటర్నేషల్‌ తదితర సంస్థల నుంచి సత్కారాలు పొందారు.
పలువురు సంతాపం
   సుధాకర్‌ మృతి పట్ల పలువురు సాహితీవేత్తలు కవులు కళా సంస్థల నిర్వహకులు సంతాపం తెలిపారు. సాహిత్య అకాడమీ చైర్మెన్‌ గౌరీశంకర్‌, భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణ, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ నాలేశ్వరం శంకరం, కవులు నందిని సిధారెడ్డి, శివా రెడ్డి, బైస దేవ దాస్‌, వంశీ రామ రాజు, కిన్నెర రఘురామ్‌, గాన సభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి తదితరులు సంతాపం ప్రకటించారు. సామాజిక అసమానతలపై కలం పట్టి యుద్ధం చేసిన డాక్టర్‌ ఎండ్లూరి సుధాకర్‌ అకాల మరణం సామాజిక, సాహిత్య ఉద్యమాలకు తీరని లోటని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌ బాబు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో ఎండ్లూరి భౌతికకాయానికి బెడ బుడిగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కడమంచి రాంబాబు, అంబేద్కర్‌ పూలే యువజన సంఘం సభ్యులు హరికృష్ణతో కలిసి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సుధాకర్‌ మరణించడం తెలుగు సాహిత్య లోకం దిగ్భ్రాంతికి గురైందనీ, సాహిత్యానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వల్లభాపురం జనార్ధన, కె ఆనందాచారి పేర్కొన్నారు. సుధాకర్‌ మృతికి సంతాపం తెలిపారు. తెలుగు కవితా దిగ్గజంగా సాహితీలోకంలో విశేషమైన కృషి చేసి, తెలుగు దళిత కవిత్వంలో తనదైన ముద్ర వేశారని తెలిపారు. ఆయన మృతి సాహిత్యరంగానికి తీరని లోటని సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, అధ్యక్ష కార్యదర్శులు కెంగార మోహన్‌, కె సత్యరంజన్‌ పేర్కొ న్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.