Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జ్వర సర్వే దేశానికే ఆదర్శం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

జ్వర సర్వే దేశానికే ఆదర్శం

- వందశాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యం
- రాష్ట్రంలో 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే : హరీశ్‌ రావు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కోవిడ్‌ రెండో దశలో తెలంగాణ రాష్ట్రంలో చేసిన జ్వర సర్వే దేశానికే ఆదర్శమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. కేంద్ర ఆరోగ్య సంస్థలు సైతం దీనిపై ప్రశంసలు కురిపించాయని గుర్తు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అధునాతన క్యాథ్‌ ల్యాబ్‌, ట్రామా కేర్‌, మిల్క్‌ బ్యాంక్‌ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాత, శిశుసంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌తో కలిసి మాట్లాడారు. ఫీవర్‌ సర్వేను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య సంస్థలు సూచించాయని తెలిపారు. రాష్ట్రంలో జ్వర సర్వే పలు జిల్లాల్లో ముగిసిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే చేసి 3,45,951 కిట్లను అందించామని తెలిపారు. టెస్టింగ్‌, హౌం ఐసోలేషన్‌ కిట్లకు కొదువ లేదన్నారు. వ్యాక్సినేషన్‌ రెండు డోసులు వేగంగా పూర్తి చేసిన జిల్లాగా కరీంనగర్‌ దక్షిణ భారతదేశంలోనే ముందుందని చెప్పారు. ఆ తర్వాతి స్థానంలో 94 శాతంతో ఖమ్మం జిల్లా ఉందన్నారు. మంత్రి అజరు, జిల్లా కలెక్టర్‌, వైద్యారోగ్యశాఖ అధికారులు దృష్టి సారించి జిల్లాలో రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తి చేయాలన్నారు. రూ. 7.5 కోట్లతో క్యాథ్‌ ల్యాబ్‌ ప్రారంభించుకున్నామనీ, ఇది రాష్ట్రంలోనే నాల్గవ ల్యాబ్‌ అని తెలిపారు. ఈ సేవలు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయనీ, రాష్ట్రంలో నిమ్స్‌, ఉస్మానియా, ఎంజీఎం ఆస్పత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌కు దూరంలో ఖమ్మం ఉన్న నేపథ్యంలో ఇక్కడి ప్రజల సౌలభ్యం మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో ఇక్కడ ల్యాబ్‌ ఏర్పాటు చేశామన్నారు. గుండె సంబంధ సమస్యలకు లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్స ఇక్కడ ఉచితంగా అందనున్నదన్నారు. కార్డియాలజిస్టులనూ నియమించామని తెలిపారు. మంత్రి పువ్వాడ అజరు కోరిక మేరకు కీమో థెరపీ, రేడియో థెరపీ సేవలనూ అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంఆర్‌ఐ ఏర్పాటు చేస్తామన్నారు. మార్చురీలను ఆధునికీకరణ చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీని ఆధునికీకరణ చేస్తామని తెలిపారు. మంత్రులతో పాటు ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌ రెడ్డి, రాములు నాయక్‌, టీస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, డీఎంహెచ్‌వో మాలతి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫీవర్‌ సర్వేపై ప్రశంసలు
దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ
   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న జ్వర సర్వేను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ ప్రశంసించారు. ఈ సర్వేను అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌, పుదుచ్చేరి రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించింది. తెలంగాణ తరపున ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి మంత్రి హరీశ్‌ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా మూడో వేవ్‌ సన్నద్ధత, జ్వర సర్వే తీరు, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై వివరించారు. 60 ఏండ్లు దాటిన అందరికీ బూస్టర్‌ డోసు ఇవ్వాలని, రెండు డోసుల గడువు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈసీఆర్పీ - 2 పెండింగ్‌ నిధులు రూ. 248 కోట్లు విడుదల చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫీవర్‌ సర్వేను 'మంచి వ్యూహం'గా కేంద్రమంత్రి అభివర్ణించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు రూపకల్పన చేస్తామని వెల్లడించారు. రెండో వేవ్‌ సమయంలో కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ జ్వర సర్వే మొదలు పెట్టి మంచి ఫలితాలు సాధించిందని వివరించారు. కోవిషీల్డ్‌ రెండు డోసుల గడువును తగ్గించాలనీ, అలాగే రెండో డోసు ప్రికాషనరీ డోసు మధ్య వ్యవధి 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఇంచార్జ్‌ కమిషనర్‌ రమేష్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయపు ఓఎస్‌డీ గంగాధర్‌, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.