Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కూలీలంటే అంత అలుసా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2022

కూలీలంటే అంత అలుసా?

- రూ.2 లక్షల కోట్లకుపైగా అడిగితే పట్టించుకోలే
- ఉపాధిహామీ చట్టానికి గతేడాది కంటే చిన్నచూపు
- రూ.73 వేల కోట్లే కేటాయింపు
- పెండింగ్‌ బకాయిలకే రూ.21 వేల కోట్లు!
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
'ఆప్ట్రాల్‌ కూలీలే. వాళ్లేం చేస్తారులే' అని అనుకున్నదో ఏమోగానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధికూలీలను పూర్తిగా విస్మరించింది. కరోనా కష్టకాలంలో పేదలకు పెద్దదిక్కుగా...కడుపులోకి ఐదు వేళ్లు పోయేలా దోహపడుతున్న ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచింది. దేశ ప్రజలంతా రూ.2 లక్షల కోట్లకుపైగా ఇవ్వాలని అడిగితే..రూ.73 వేల కోట్లే కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ చావుకబురు చల్లగ చెప్పారు. గతేడాది ప్రకటించిన రూ.98 వేల కోట్లే ఈ పేదలకు ఎక్కువ అనుకున్నదో ఏమోగానీ దానిలో 25 శాతం మేర అడ్డంగా కోత పెట్టి తమది పేదల పక్షపాతి ప్రభుత్వం కాదు కార్పొరేట్ల పక్షమే అనే విషయాన్ని తేటతెల్లం చేసింది. ఆ అత్తెసరు కేటాయింపులోనూ పెండింగ్‌ బకాయిలకే రూ.21 వేల కోట్లు అయిపోయే అవకాశముంది. అంటే నికరంగా చూస్తే రూ.52 వేల కోట్ల మించి(ఒక వేళ అంచనాలను సవరిస్తే తప్ప) ఉపాధి హామీ పనులకు దక్కవు. మెటీరియల్‌ కాంపోనెంట్‌, ఇతరత్రా పోనూ ఉపాధి హామీ పనులకు పెద్దగా ఏమీ మిగలవు. దీన్ని బట్టి ఈ ఏడాది ఉపాధి కూలీలకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పనిదినాలు కూడా కోల్పోయే ప్రమాదముంది. తెలంగాణలోని 55,52,793 ఉపాధి హామీ కార్డుదారులపైనా, 1,11,74,448 కూలీలపైనా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇక వంద రోజుల పని అనేది ఉట్టిమాటే అన్న పరిస్థితి రాబోతున్నదనే అర్ధమవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జీవించాలంటే సంవత్సరంలో కనీసం సగం రోజులైనా పని ఉండాలి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత గ్రామాల్లో చేతివృత్తిదారులు కూడా చాలా మేరకు కూలీలుగా మారారు. గ్రామాల్లోని ప్రజలకు ఏడాదిలో కనీసం 60-70 రోజులు కూడా పనులు దొరకట్లేదనే ఉద్దేశంతో కచ్చితంగా వారికి వంద రోజుల పని కల్పించాలన్న నిర్ణయాన్ని యూపీఏ-1 ఉమ్మడి కార్యాచరణలో వామపక్షాలు పట్టుబట్టి పెట్టించాయి. దీనివల్ల గ్రామాల్లో కూలీల జీవనప్రమాణాలు పెరిగాయి. కొనుగోలు శక్తి కూడా పెరిగింది. యూపీఏ ప్రభుత్వం బడ్జెట్‌లో నాలుగు శాతం నిధులను వెచ్చింది. అప్పటి నుంచి కనీసం ఆరు శాతం పెంచాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. అయితే, మోడీ సర్కారు వచ్చాక ఉపాధి హామీ చట్టానికి క్రమంగా నిధులు తగ్గిస్తూ పోతున్నది. బడ్జెట్‌లో నాలుగు శాతం నుంచి క్రమంగా 1.5 శాతానికి కుదించింది.
ప్రజల కొనుగోలు శక్తి పడిపోతే దేశాభివృద్ధి ఎలా?: బి.వెంకట్‌, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి
   కరోనా విపత్తులో పేదలను ఆదుకున్నది ఉపాధి హామీ పనులే. అందుకే పనిదినాలకు 200 రోజులకు పెంచి వేతనాలు పెంచాలనే డిమాండ్‌ పెట్టాం. పట్టణాల్లోనూ విస్తరింపజేయాలంటున్నాం. కేంద్ర ప్రభుత్వం దీన్నేం పట్టించుకోలేదు. ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచకుండా ప్రజల కొనుగోలు శక్తిని ఏవిధంగా పెంచుతారు? 90 శాతం ప్రజల కొనుగోలు పడిపోతే దేశాభివృద్ధి ఎలా ముందుకుపోతుంది? లక్షల కోట్ల రూపాయలను పోగేసుకున్న కార్పొరేట్లు తమ లాభాలను, ఆస్తులను మరింత పెంచుకునేందుకుగానూ పన్ను తగ్గించాలని అడగ్గానే కేంద్రం ఐదు శాతం పన్ను రాయితీ ఇచ్చింది. అదే కేంద్ర ప్రభుత్వం ఏరోజుకారోజు పనిపైనే ఆధారపడి బతుకుతున్న ఉపాధి హామీ కూలీల మొరను పెడచెవిన పెట్టింది. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల రానున్న రోజుల్లో ఆకలిచావులు, ఆత్మహత్యలు పెరుగుతాయి. ఇది ఆధిపత్యవర్గాలకు ఉపయోగపడే బడ్టెట్‌ తప్ప పేదలు, కూలీలకు ఒరగబెట్టేది కాదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.