Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వేతన జీవులకు ఊరటలేని బడ్జెట్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2022

వేతన జీవులకు ఊరటలేని బడ్జెట్‌

- విద్యారంగానికి నిరాశాజనకం : టీఎస్‌యూటీఎఫ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్‌ వేతన జీవులకు ఏమాత్రం ఊరట కలిగించలేదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) పేర్కొంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారని భారీగా ఆశలు పెట్టుకున్న ఉద్యోగవర్గాలను తీవ్ర నిరాశకు గురిచేశారని టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదాయపు పన్ను శ్లాబులను, పొదుపు మొత్తాలపై ఇచ్చే రాయితీలను యథాతధంగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించారని పేర్కొన్నారు. 2013లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది ఏండ్లు గడుస్తున్నా ఆదాయపు పన్ను మినహాయింపును ఏమాత్రం పెంచలేదని విమర్శించారు. సీపీఎస్‌, ఎన్పీఎస్‌ చందా మొత్తాన్ని పది శాతానికి బదులు 14 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించబోదని స్పష్టం చేశారు.
ఉద్యోగులకు మొండిచేయి : పీఆర్టీయూటీఎస్‌
   ఆదాయపు పన్ను రాయితీలు కల్పిస్తారని ఎదురుచూసిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని పీఆర్టీయూటీఎస్‌ ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు విమర్శించారు. ఇది నిరాశాజనకమైన బడ్జెట్‌ అని తెలిపారు. ఐదేండ్లుగా ఉద్యోగులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను మినహాయింపు విషయంలో ఉద్యోగులకు నిరాశ ఎదురైందని తెలిపారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా శ్లాబ్‌లను మార్చాల్సిన అవసరముందని సూచించారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. విద్యారంగంలో డిజిటలైజేషన్‌, ఆన్‌లైన్‌ తరగతులను ఆర్భాటంగా ప్రకటించినా, గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల అవసరాలకు నిధులు కేటాయించలేదని తెలిపారు.
విద్యకు ప్రాధాన్యత ఏదీ? : టీపీటీఎఫ్‌
   విద్యారంగానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఎక్కడుందని టీపీటీఎఫ్‌ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు ప్రశ్నించారు. డిజిటల్‌ విద్యను ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్‌ ఉందని విమర్శించారు. వేతన జీవులకు ఈ బడ్జెట్‌ నిరాశ కలిగించిందని తెలిపారు. విద్యాఛానెళ్లను పెంచడం, ఈ విద్య, డిజిటల్‌ విద్య అందించడం, నైపుణ్యాలు ప్రాధాన్యం ఇస్తూ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనను నిర్వీర్యం చేసేలా కేంద్రం నిర్ణయాలున్నాయని విమర్శించారు. ఉపాధ్యాయుల నియామకాలు, వసతుల కల్పనను కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని తెలిపారు. నిధులను పెంచడం లేదని పేర్కొన్నారు.
నిరాశపర్చిన బడ్జెట్‌ : పీఆర్టీయూ తెలంగాణ
   ఆదాయపు పన్ను మినహాయింపు కల్పిస్తారని ఆశించిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపించిందని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి విమర్శించారు. ఆదాయపు పన్ను శ్లాబులు, స్టాండర్డ్‌ డిడక్షన్‌, 80సీ పరిమితి గానీ మార్చకుండా యథాతధంగా ఉంచడం వల్ల తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలిపారు. ఏడేండ్ల కింద నిర్ణయించిన ఆదాయపు పన్ను శ్లాబులను ఇంకా కొనసాగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కోట్లలో లాభాలు గడించే కార్పొరేట్‌ సంస్థల పన్నును 25 శాతానికి తగ్గించిన ప్రభుత్వ సాధారణ ఉద్యోగులకు మాత్రం రూ.10 లక్షల ఆదాయం దాటగానే 30 శాతం పన్ను వసూలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.