Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధాన్య సేకరణ ఇక ముందూ కష్టమే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2022

ధాన్య సేకరణ ఇక ముందూ కష్టమే

- పంట కొనుగోళ్లకు నిధులు తగ్గించిన కేంద్రం
- మౌలిక వసతుల కల్పనకు పైసా విదల్చని వైనం
- తెలంగాణపై తీవ్ర ప్రభావం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇక ముందు రాష్ట్రంలో ధాన్యం సేకరణ విధానం మరింత కష్టాల్లో పడనుంది.కేంద్ర బడ్జెట్‌లో పంట కొనుగోళ్లకు నిధులు తగ్గించడంతో ఈ దుస్థితి రానుంది. గిడ్డంగులు, మౌలిక వసతులకు కూడా కేంద్రం నిధులు తగ్గించింది. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్‌ కుదించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే అవకాశం ఉన్నది. దేశ వ్యాప్తంగా గతేడాది 1,286 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, ఈఏడాది 1,208 లక్షల మెట్రిక్‌ టన్నులే సేకరించాలని నిర్ణయించింది. ఈనేపథ్యంలో 80లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణను తగ్గించింది. దీంతో ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోళ్లను నిలుపుదల చేయనుంది. ఇది తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం చూపనుంది. వానాకాలం సీజన్‌లో పండిన ధాన్యాన్ని కొంటాం కానీ యాసంగి ధాన్యాన్ని కొనేందుకు సిద్ధంగా లేమంటూ కేంద్రం ప్రభుత్వం చెప్పినట్టుగానే బడ్జెట్‌లోనూ కోతలు పెట్టింది. రూ 88వేల కోట్లతో 5.6 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నారు. కేంద్ర నిబంధనలతో కొనుగోలు కొంత జాప్యమవుతున్నది. తెలంగాణ 2014-15లో 24,29 లక్షలమెట్రిక్‌ టన్నులు, 2015-16లో 23.56 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2016-17లో 35.70 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2017-18లో 53.99 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2018-19లో 77.46 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2019-20లో కోటి 11 లక్షలు, 2020-21లో కోటి 41 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది.
   ఇలాంటి క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం కోనుగోళ్లకు నిధులు తగ్గించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశమున్నది. ఒకవైపు ధాన్యం ఉత్పత్తి పెరుగుతుంటే, మరోవైపు కేంద్రం కొత్త కొత్త నిబంధనలతో ఆంక్షలను విధిస్తున్నది. గతేడాది కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, ఒరిసా రాష్ట్రాలకు ఎఫ్‌సీఐ ద్వారా బాయిల్డ్‌ రైస్‌ను ఎగుమతి చేసింది. ఈ నిర్ణయంతో ధాన్యం సేకరణ పెద్ద సమస్యగా మారనుంది. కేంద్రం రైతుల నుంచి ధాన్యం కొనకపోతే రైతులు ప్రయివేటులో అమ్ముకోవాల్సి వస్తున్నది. రైస్‌మిల్లర్లు అగ్గువకు తీసుకుని బియ్యంగా మార్చి...ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉన్నది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.