Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
యువతకు ఎండమావే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 03,2022

యువతకు ఎండమావే

- నిరుద్యోగులను మోసగించిన కేంద్రం : డీవైఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కేంద్ర బడ్జెట్‌ యువతకు ఎండమావే చూపిందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) విమర్శించింది. ఈ మేరకు డీవైఎఫ్‌ఐ అఖిల భారత కార్యదర్శివర్గ సభ్యులు ఎ విజరుకుమార్‌, రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, కార్యదర్శి అనగంటి వెంకటేశ్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగులను కేంద్ర ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించారు. వచ్చే ఐడేండ్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు తయారు చేస్తామంటూ బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం యువతను నట్టేట ముంచడమేనని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. ఆ హామీని పక్కనపెట్టి మరో కొత్త మాటలు వల్లించడం యువతను మోసం చేయడమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. ఐదేండ్లలో భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పే స్కిల్‌ ఇండియా, పీఎంకేవీవై వంటి పథకాలకు కేటాయింపులు తగ్గాయని వివరించారు. ప్రధాన మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజనకు ఈ బడ్జెట్‌లో కేవలం రూ.2,613 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. స్కిల్‌ ఇండియాకు ఈ బడ్జెట్‌లో రూ.1,717 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ అరకొర నిధులతో స్కిల్‌ ఇండియా సాధ్యమా?అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.16 కోట్లతో దేశంలో క్రీడలు ఎలా అభివృద్ధి చెందుతాయని అడిగారు. సమగ్ర క్రీడావిధానం రూపొందిస్తేనే భారత్‌ క్రీడల్లో నెంబర్‌వన్‌గా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత సమగ్రాభివృద్ధికి ఈ బడ్జెట్‌ దోహదపడబోదని తెలిపారు. వారిని విస్మరించకుండా సరైన కేటాయింపులు చేయాలనీ, శిక్షణ ఇవ్వాలని కోరారు.
విద్యారంగం పట్ల పాలకుల నిర్లక్ష్యం : పీడీఎస్‌యూ
విద్యారంగం పట్ల పాలకుల నిర్లక్ష్యం దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మామిడికాయల పరశురాం, ఈ విజరుఖన్నా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన (రూ.39,44,909) బడ్జెట్లో విద్యారంగానికి నామమాత్రపు (2.64 శాతం) నిధులు కేటాయించడం వల్ల భారతదేశ విద్యారంగం తిరోగమనంలో పడనుందని తెలిపారు. కొఠారి కమిషన్‌ సూచనల మేరకు కేంద్ర బడ్జెట్లో పది శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం, జీడీపీలో ఆరు శాతం నిధులు ఆ రంగానికి కేటాయించాలని సూచించారు. అప్పుడే దేశంలో మెజారిటీగా ఉన్న దళిత, గిరిజన అణగారిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు, విద్యాసంస్థల్లో మౌలిక సౌకర్యాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం ఏడేండ్ల పాలనలో కార్పొరేట్‌ సంస్థలకు ఏజెంట్‌గా మారి ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయకుండా తీరనిద్రోహం చేస్తున్నదని విమర్శించారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.
విద్యారంగానికి మొండిచేయి : ఏఐఎస్‌ఎఫ్‌
బడ్జెట్‌లో విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌స్టాలిన్‌, కార్యదర్శి రావి శివరామకృష్ణ విమర్శించారు. విద్యారంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకే బడ్జెట్‌లో నిధులను తగ్గించారని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో పదిశాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని పలు నివేదికలు చెప్తున్నా మోడీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఏటా తగ్గిస్తున్నదని పేర్కొన్నారు. విద్యారంగానికి 2.64 శాతం నిధులు కేటాయించడం కేంద్రం వివక్షతకు నిదర్శనమని విమర్శించారు. డిజిటల్‌ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం ద్వారా విద్యా కేంద్రీకరణ పెరుగుతుందని తెలిపారు. విద్యారంగంలో అసమానతలు పెరుగుతాయనీ, ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఇంటర్నెట్‌ సౌకర్యం లేక నష్టపోతారని వివరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.