Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
12నుంచి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2022

12నుంచి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె

- ప్రజాప్రతినిధుల్లారా మద్దతు తెలపండి
- సింగరేణి పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మెన్లకు జేఏసీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించినా యాజమాన్యం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 12 నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెకు కోల్‌ బెల్ట్‌ ఏరియాలోని ప్రజాప్రతినిధులంతా పార్టీలకతీతంగా మద్దతు తెలపాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కోరింది. ఈ మేరకు గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పెద్ద జెడ్పీ చైర్‌పర్సన్‌ పుట్టమధు, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్‌.దివాకర్‌రావు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలకు జేఏసీ బహరంగలేఖను రాసింది. ఆ లేఖను మీడియాకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల యూనియన్ల నేతలు జి.సత్యనారా యణ(ఏఐటీయూసీ అనుబంధ సంఘం ప్రధాన కార్యదర్శి), బి.మధు(సీఐటీయూ అనుబంధ సంఘం ప్రధాన కార్యదర్శి), ఎ.వెంకన్న(ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘం అధ్యక్షులు), ఎమ్‌డీ రాసుద్దీన్‌(ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘం ప్రధాన కార్యదర్శి), కె.నాగభూషణం(ఐఎన్‌టీయూసీ అనుబంధ విభాగం ప్రధాన కార్యదర్శి), బీవీ రమణారావు(హెచ్‌ఎమ్‌ఎస్‌ అనుబంధ సంఘం ఉపాధ్యక్షులు), టీసీకేఎస్‌ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్‌ విడుదల చేశారు. సింగరేణిని రక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ పిలుపును జేఏసీ నేతలు స్వాగతించారు. బొగ్గుగనుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కాంట్రాక్టు కార్మికులంతా ముందు వరుసలో ఉంటారని ప్రకటించారు. గతంలో జరిగిన అన్ని పోరాటాల్లోనూ పాలుపంచుకున్న విషయాన్ని ప్రస్తావించారు. సింగరేణి లాభాలను గడించడంలో ప్రధానపాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలను పెంచాలనీ, సమస్యలను పరిష్కరించాలని తాము చేస్తున్న పోరాటానికి అండగా నిలబడాలని కోరారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు పెంచడంలో, చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. కోల్‌ ఇండియా స్థాయిలో జరిగిన ఒప్పందాల అమలులోనూ వివక్ష పాటిస్తున్నదని వాపోయారు. రామగుండం బ్లాస్టింగ్‌ ప్రమాదంలో చనిపోయిన నలుగురు కాంట్రాక్టు కార్మికులకు 40 లక్షల రూపాయలు చెల్లిస్తామంటూ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మెన్‌ సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని కూడా యాజమాన్యం అమలు చేయలేదని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు పెంచిన 30 శాతం వేతనాల పెంపు సింగరేణిలో అమలు కావట్లేదని తెలిపారు. ఎన్ని వినతిపత్రాలిచ్చినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతోనే సమ్మెలోకి వెళ్తున్నామని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.