Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పట్టాలెక్కలే! | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2022

పట్టాలెక్కలే!

- కొత్తవేం లేవు... పాతవాటికీ కొన్నే...
- రాష్ట్రానికి రైల్వే నిధుల కేటాయింపులో కేంద్రం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే...ఆరు రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌), ఆరు డివిజన్లు (సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంతకల్‌, గుంటూరు, నాందేడ్‌), 95,222 శాంక్షన్‌ పోస్టులు, 79,193 ప్రస్తుత ఉద్యోగులు, 242.70 కోట్ల మంది ప్రయాణీకులు, కరోనా- లాక్‌డౌన్‌ ఏడాదిలో ఆదాయం రూ.11వేల కోట్లు...ఇదీ స్థూలంగా ఆ సంస్థ రూపం. దేశంలోనే రైల్వే ప్రయాణీకులు, సరకు రవాణాలో నెంబర్‌ వన్‌. ఆదాయంలో ఫస్ట్‌. విస్తరణకు అనేక అవకాశాలు. కానీ కేంద్రప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన సొమ్ము కేవలం రూ. 10,080 కోట్లు. తెలంగాణలో ఒక్క కొత్త రైల్వే లైను, రూటు లేదు. వందేండ్లు దాటిన పాతలైన్లను ఆధునీకరించడం, డబ్లింగ్‌, విద్యుదీకరణ, ట్రాఫిక్‌ వసతుల కోసం ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం రూ.3,048 కోట్ల నిధులు కేటాయించారు. అంకెల్లో గతేడాదికంటే 26 శాతం అధికంగా నిధులు కనిపిస్తున్నా, కొత్తగా విస్తరణ పనులు ఒక్కటీ లేవు. ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రెండో దశ ఊసే లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్ని ఇవ్వలేదనే సాకును చూపి మొత్తానికే అటకెక్కించేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఉనికిలోనే లేకుండా పోయింది. గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజీవ్‌ కిషోర్‌ వర్చువల్‌లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో కేటాయింపుల వివరాలు వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించిన 400 వందే భారత్‌ ప్రత్యేక రైళ్లలో ఒక్కటీ రాష్ట్రానికి కేటాయించలేదు. అది మూడేండ్ల ప్రాజెక్ట్‌ అనీ, భవిష్యత్‌లో ఏమైనా ఇస్తారేమో చూద్దాం అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సంజీవ్‌ కిషోర్‌ చెప్పారు. రాష్ట్రనికి రైల్వే కేటాయింపులు ఆయన మాటల్లోనే...
- 1997-98 సంవత్సరంలో మంజూరైన మునీరాబాద్‌-మహబూబ్‌నగర్‌ రైల్వేలైన్‌ ప్రాజెక్ట్‌ కొనసాగింపు కోసం రూ.289 కోట్లు కేటాయించారు.
- 2010-11లో మంజూరైన భద్రాచలం-సత్తుపల్లి రైల్వేలైన్‌ పనుల కొనసాగింపునకు రూ.163 కోట్లు కేటాయించారు. రూ.928 కోట్ల వ్యయంతో మంజూరైన ఈప్రాజెక్ట్‌లో సింగరేణి కాలరీస్‌ భాగస్వామి. ఖర్చులో సగభాగాన్ని ఈ సంస్థ కూడా పంచుకుంటుంది.
- 2006-07లో మంజూరైన మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ పనుల కొనసాగింపునకు రూ.160 కోట్లు కేటాయింపు. దీనిలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి.
- 2012-13లో మంజూరైన అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైన్‌ పనుల కొనసాగింపునకు రూ.41 కోట్లు కేటాయింపు. దీనిలో రాష్ట్రం 50 శాతం భాగస్వామి.
- 2015-16లో మంజూరైన సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ లైన్‌లో డబ్లింగ్‌, విద్యుదీకరణకు రూ.150 కోట్లు కేటాయింపు.
- 2017-18లో మంజూరైన పర్లి వైద్యనాధ్‌-వికారాబాద్‌ సెక్షన్‌లో విద్యుదీకరణ పనుల కోసం రూ.109 కోట్లు కేటాయింపు.
- 2017-18లో మంజూరైన లింగపేట జగిత్యాల-నిజామాబాద్‌ రూట్‌లో విద్యుదీకరణ కోసం రూ.39 కోట్లు.
- కాజీపేట పీరియాడిక్‌ ఓవర్‌ హాలింగ్‌ (పీఓహెచ్‌)కు రూ.45 కోట్లు కేటాయింపు.
- చెర్లపల్లి స్టేషన్‌ వద్ద శాటిలైట్‌ టెర్మినల్‌ నిర్మాణానికి రూ.70 కోట్లు.
- ఉందానగర్‌-తిమ్మాపూర్‌ స్టేషన్ల మధ్య కొత్త క్రాసింగ్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం రూ.7 కోట్లు కేటాయింపు.
- ఇవి కాకుండా భద్రత, మౌలిక సదుపాయాల కోసం కొన్ని నిధుల్ని కేటాయించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.