Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడులకు కొత్త హంగులు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 04,2022

బడులకు కొత్త హంగులు

- దశలవారీగా మౌలిక వసతులు
- 12 రకాల అంశాలను గుర్తించిన ప్రభుత్వం
- జిల్లా కలెక్టర్లకే పనుల బాధ్యత అప్పగింత
- 'మన ఊరు-మనబడి'కి రూ.7,289 కోట్లు
- తొలిదశలో 9,123 స్కూళ్ల బాగుకు రూ.3,497 కోట్లు
- మార్గదర్శకాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రాష్ట్రంలోని సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం నడుంబిగించింది. అందులో భాగంగానే 'మన ఊరు-మనబడి ' పథకానికి శ్రీకారం చుట్టింది. సర్కారు బడుల రూపురేఖలు మారబోతున్నాయి. కొత్తహంగులతో మౌలిక వసతుల కల్పనతో అభివృద్ధి చెందనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా గురువారం (జీవోనెంబర్‌ 4) ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుపరచడం కోసం 'మన ఊరు-మన బడి', 'మన బస్తీ/మన బడి' కార్యక్రమానికి రూ.7,289.54 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ జీవోలో పథకం అమలు, ప్రభుత్వ లక్ష్యాలను పొందుపరిచారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన
   కోసం 12 అంశాలను గుర్తించామని వివరించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం, పాఠశాలల్లో మరమ్మతులు, అవసరమైన ఫర్నీచర్‌ ఏర్పాటు, విద్యుత్‌ సౌకర్యం, తాగునీరు, డిజిటల్‌ క్లాస్‌ రూంలతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, నీటి వసతి ఉండేలా చూడడం, పాఠశాల భవనానికి రంగులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీగోడల నిర్మాణం, కిచెన్‌షెడ్లు, ఉన్నత పాఠశాలల్లో భోజనశాల వంటి మౌలిక వసతులను కల్పిస్తామని వివరించారు. మౌలిక వసతుల కల్పన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును పెంచడంతోపాటు చేరికను పెంచడం, నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వం లక్ష్యమని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 'మన ఊరు-మనబడి', పట్టణ ప్రాంతాల్లో 'మన బస్తీ- బడి' పేరుతో ఈ పథకం అమలు జరుగుతుందని వివరించారు.
మూడేండ్లలో మౌలిక వసతుల కల్పన
   మన ఊరు-మన బడి పథకం ద్వారా మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని సర్కారు బడుల్లోనూ మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అత్యధికంగా విద్యార్థులుండే 9,123 (35 శాతం) స్కూళ్లను అధికారులు తొలి దశలో ఎంపిక చేశారు. వాటికోసం రూ.3,497.62 కోట్లు ఖర్చు చేస్తారు. పథకం నిర్వాహణను (టెండర్లు ఇతర నిధుల ఖర్చు) మొత్తం ఆన్‌లైన్‌ ద్వారానే చేపడతారు. ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసే ఉపకరణాలను రాష్ట్రస్థాయిలో ఎంపిక చేస్తారు. పనుల బాధ్యతను మొత్తం జిల్లాల కలెక్టర్లకే ప్రభుత్వం అప్పగించింది. టెండర్ల ద్వారా ఏజెన్సీలను ఎంపిక చేసే బాధ్యతనూ వారికే ఇచ్చింది. సాంకేతిక పరమైన అనుమతులు సంబంధిత ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. పనులన్నీ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ)ల భాగస్వామ్యంతో చేపడతారు. ఎస్‌ఎంసీ చైర్మెన్‌, హెడ్మాస్టర్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, సర్పంచ్‌లకు ఉమ్మడి చెక్‌పవర్‌ను అప్పగించింది. పథకానికి అవసరమైన నిధులను సమగ్ర శిక్షా అభియాన్‌, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌, ఏసీడీపీ, జెడ్‌పీపీ, ఎంపీపీతోపాటు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌, నాబార్డ్‌, జిల్లా గ్రంథాలయాల సంస్థలు వంటి వాటి ద్వారా సమకూరుస్తారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రూ.30 లక్షల వరకు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు, చీఫ్‌ ఇంజినీర్‌ రూ.2 కోట్ల కంటే ఎక్కువ నిధులను మంజూరు చేసే అధికారం ఉంటుంది. అయితే ఆ నిధులను కలెక్టర్ల అనుమతితోనే ఇవ్వాలి. దాతలు రూ.రెండు లక్షలిస్తే వారిపేరును ఎస్‌ఎంసీ జాబితాలో చేరుస్తారు. దాతలు రూ.10 లక్షలిస్తే వారి పేరును ఒక తరగతి గదికి పెడతారు. పాఠశాలలకు డ్యూయల్‌ డెస్క్‌లు, స్మార్ట్‌ క్లాస్‌కు అవసరమైన సామాగ్రి, పెయింట్‌, గ్రీన్‌ చాక్‌బోర్డు, ప్రిన్సిపాల్‌, సిబ్బంది ఫర్నీచర్‌, గ్రంథాలయం ఫర్నీచర్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, సైన్స్‌ ల్యాబ్‌కు అవసరమైన సామాగ్రిని రాష్ట్రస్థాయిలోనే ఎంపిక చేసిన పంపిస్తారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.