Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వేతన బదిలీకోసం 24 రోజులా ...? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 05,2022

వేతన బదిలీకోసం 24 రోజులా ...?

- ఎస్సీ సామాజిక కూలీలకు మరింత ఆలస్యం
- ఎఫ్‌టీఓలు అప్‌లోడ్‌ చేసినా చెల్లింపులకు 30 రోజులకుపైనే సమయం
- వారంలోగా క్లియరెన్స్‌ 16.8 శాతమే
- ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని సెక్షన్‌3(3) ప్రకారం మస్టర్‌ రోల్‌ పూర్తయిన తేదీ నుంచి గరిష్టంగా 15 రోజుల లోపే కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తున్నది. ఆ తర్వాత ఆలస్యమయ్యే ప్రతిరోజుకూ వేతన బకాయిలపై 0.05 శాతం మేర పరిహారం చెల్లించడాన్ని విస్మరిస్తున్నది. కరోనా కాలంలో కూలీలకు మరింత తొందరగా వేతనాలిచ్చి ఆసరాగా నిలవాల్సిన కేంద్రం 24 రోజులు గడిచినా ఎంట్రీ చేయట్లేదు. వివిధ సామాజిక తరగతులకు చెల్లింపుల ప్రక్రియను పూర్తిచేయడంలోనూ వివక్ష పాటిస్తున్నది. ఎస్సీ సామాజిక తరగతులకు అత్యధికంగా నెల రోజుల సమయం పడుతున్నది. ఎస్టీలకు 23 రోజులు, బీసీలకు 21 రోజులు, ఇతర సామాజిక తరగతులకు 20 రోజుల వ్యవధిని తీసుకుంటున్నది. తెలంగాణలో లిబ్‌టెక్‌ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో ఇది తేటతెల్లమైంది. రాష్ట్రంలో 138 గ్రామపంచాయతీల్లో ఉపాధి కూలీల పేమెంట్‌ వివరాలను విశ్లేషించారు.
   మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో భాగంగా చేసిన పనులకుగానూ డబ్బుల చెల్లింపు ప్రక్రియలో రెండు దశలుంటాయి. కూలీలు పనిచేయగానే మండల స్థాయిలో ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌(ఎఫ్‌టీఓ) చేశారు. ఆ ఎఫ్‌టీఓలు కేంద్ర ప్రభుత్వానికి డిజిటల్‌ పద్ధతిలో పంపబడతాయి. దీన్ని స్టేజ్‌-1గా పిలుస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇలా పంపినవాటిని కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ పూర్తిచేసి వేతనాలను నేరుగా కూలీల ఖాతాల్లోకి బదిలీ చేయాలి. ఇది స్టేజ్‌-2. చట్టప్రకారం మొదటి దశని ఎనిమిది రోజుల్లో, రెండో దశని ఏడు రోజుల్లో పూర్తిచేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతున్నది. 24.6 శాతం లావాదేవీలు ఎఫ్‌టీఓ అప్‌లోడ్‌ చేసిన తేదీ నుంచి చెల్లింపులకు 30 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతున్నదని సర్వేలో తేలింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వారం వ్యవధిలో పూర్తిచేసిన లావాదేవీల శాతం కేవలం 16.8 శాతమే. 2020-21లో అదే 66 శాతం, 2019-20లో 72.2 శాతంగా ఉన్నాయి.
   రెండో దశలో ఎస్సీ సామాజిక తరగతులకు మిగిలిన వారి కంటే ఎక్కువ సమయం పట్టడానికి కులాల వారీగా ఎఫ్‌టీఓలు జారీ చేసే పద్ధతే కారణమని సర్వేలో తేలింది. కులాల వారీగా కూలీలను విభజించే ఉత్తర్వులను మార్చి2021లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో అదే ఏడాది నవంబర్‌లో ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నది. అయితే, కూలీల చెల్లింపులో మాత్రం ఆ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఎఫ్‌టీఓ రెండో దశలో జరుగుతున్న జాప్యం ఉపాధి హామీ చట్టాన్ని ఉల్లఘించడమే అవుతుంది. అట్లాగే, స్వరాజ్‌ అభియాన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలున్నాయి.
కూలీలకు ఆలస్య పరిహారం చెల్లించాలి : పి.శంకర్‌, డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి
   ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి కేంద్రం పూనుకున్నట్టు ఈ చర్యల ద్వారా స్పష్టంగా అర్ధమవుతున్నది. కూలీలకు ఆలస్యమైన ప్రతిరోజూ పరిహారం చెల్లించాలి. కరోనా కాలంలో ఎప్పటికప్పుడు కూలీలకు డబ్బులు చెల్లించి ఆదుకోవాలనే దృక్పథాన్ని కేంద్రం విడనాడింది. పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలను కూడా కల్పించట్లేదు. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచేందుకు, మనుష్యుల కుల, మత అసమానతలను పారదోలేందుకు తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టం మూలసూత్రాలకే విఘాతం కలిగిస్తున్నది. కొత్త సాఫ్ట్‌వేర్‌ వచ్చాక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.