Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పీఎం సూత్రధారి...సీఎం పాత్రధారి... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 05,2022

పీఎం సూత్రధారి...సీఎం పాత్రధారి...

- అలా మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తా
- సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ హెచ్చరిక
- మోడీకి, కేసీఆర్‌కు రాజ్యాంగ స్ఫూర్తి తెలియదు
- నేడు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు
- అంబేద్కర్‌ విగ్రహాలకు పాలభిషేకం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యల వెనుక ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సూత్రధారి...సీఎం పాత్రధారి అనిటీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. మరోసారి రాజ్యాంగంపై అనవసరంగా మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తానంటూ హెచ్చరించారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచానికి తెలిసినా ప్రధాని మోడీకి, కేసీఆర్‌కు తెలియకపాయే అని ఎద్దేవా చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మెన్‌ ప్రీతం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ఆవరణలో చేపట్టిన 48 గంటల దీక్ష శనివారం ముగిసింది. అంతకు ముందు దీక్షలో కూర్చొన్న నేతలకు రేవంత్‌రెడ్డి నిమ్మరసమిచ్చిన ఆందోళనలను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంలో ఓటు విలువ ప్రజలందరికీ సమానంగా ఉందన్నారు. 'పదవుల్లో ఉండేవారంత సేవకులు మాత్రమే. ప్రజలకు సేవ చేసేందుకే మమ్మల్ని జీతగాళ్లుగా పెట్టుకున్నారు' అని చెప్పారు. ఈవిషయం కేసీఆర్‌ ఆయన మిత్రుడు మోడీకి అర్ధం కావడం లేదని విమర్శించారు. రాజ్యాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాయశ్చితంగా ట్యాంక్‌ బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి, ప్రజలకు క్షమాపణ చెబుతారని భావించానన్నారు. వాటిని సమర్థించుకునేందుకు ఆ పార్టీ ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వంటి నేతతో ఎదురుదాడి చేయించారని విమర్శించారు. పదవుల కోసం కేసీఆర్‌ కాళ్ళ దగ్గర నిలబడాల్సిన అవసరం ఉందా? అని వారిని ప్రశ్నించారు. 'కశవరావు నీ విజ్ఞానం ఏమైంది. నీ ఆలోచనలకు కరోనా వచ్చిందా? కడియం శ్రీహరి నీ ఆలోచనలకు గౌరవం ఉందా?' అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఆలోచన విధానాన్ని, కేశవరావు మాటలను రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు. బండి, గుండు కలిసి గురువారం ఢిల్లీ తెలంగాణ భవన్‌ ముందు అంబేద్కర్‌ సాక్షిగా దీక్ష చేశామని గొప్పలు చెబుతున్నారనీ, కేసీఆర్‌ మీద వారు కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాజ్యసభ, లోకసభలో బీజేపీ ఎంపీలు కేసీఆర్‌ వ్యాఖ్యలను ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.
   రాజ్యాంగం లేకపోతే తెలంగాణ రాష్ట్ర విభజన సాధ్యమయ్యేదా? కేసీఆర్‌ రెండు సార్లు రాష్ట్రానికి సీఎం అయ్యేవారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ మాటల వెనుక బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రదాగి ఉందనీ, అందుకు నరేంద్రమోడీ సూత్రదారి...కేసీఆర్‌ పాత్రదారి అని విమర్శించారు. కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులపై ఫిర్యాదులు చేయాలనీ, అంబేద్కర్‌ విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి గీతక్క నాయకత్వంలో ట్యాంక్‌ బండ్‌ వద్ద పాలాభిషేకం చేస్తామన్నారు. సోమవారం పార్లమెంట్‌ బయట రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీతో మాట్లాడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దీక్ష చేయబోతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షులు రాజీవ్‌ లిలోతియా, అద్దంకి దయాకర్‌, మానవతారారు, శివసేనారెడ్డి తదితరులు మాట్లాడారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.