Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోడు భూముల పై మాట తప్పిన ప్రభుత్వం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 05,2022

పోడు భూముల పై మాట తప్పిన ప్రభుత్వం

- స్వీకరించిన దరఖాస్తులను తక్షణం పరిశీలించాలి
- కందకాలు తవ్వడం, స్ట్రేంచర్లు కొట్టడం ఆపాలి
- పోడు రైతు పోరాట కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశంలో వక్తలు
- గవర్నర్‌, మంత్రి, సీఎస్‌కు వినతులు
- 9,10 తేదీల్లో బస్సు యాత్ర
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ప్రభుత్వం మాటతప్పిందని పోడు రైతు పోరాట కో ఆర్డినేషన్‌ కమిటీ ఆరోపించింది. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించాలని డిమాండ్‌ చేసింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫేసర్‌ కోదండరామ్‌ అధ్యక్షతన కో ఆర్డినేషన్‌ కమిటి సమావేశం జరిగింది.
   ఈ సమావేశంలో కాంగ్రెస్‌ శాసనసభ్యులు సీతక్క ,సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి , సీపీఐ(ఎం ఎల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు , కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు ,మధు, సీపీఐ ఎంఎల్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌ లతో పాటు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. శ్రీరామ్‌ నాయక్‌, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్‌ ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల మల్లేష్‌ ,తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.అంజయ్య నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు భవాని రెడ్డి, టీజేఎస్‌ రాష్ట్ర నాయకులు గోపగాని శంకర్రావు, సీపీఐ ఎంఎల్‌ జనశక్తి నాయకులు బొమ్మకంటి కొమరయ్య, గుండాల మండల ఎంపీపీ సత్యం, రైతు కూలీ పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, జి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గతేడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఉద్యమ ఫలితంగా పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామంటూ సీఎం అసెంబ్లీలో వాగ్దానం చేశారని గుర్తుచేశారు. గతేడాది నవంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు పోడు భూముల సాగుదారుల నుంచి 12 లక్షల అటవీ ఎకరాలకు గాను 1 లక్షా 10 వేల దరఖాస్తులను స్వీకరించారని తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను ఇప్పటి వరకు ఎందుకు పరిశీలించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పైగా పోడు సాగు దారుల భూముల్లో అటవీ సరిహద్దుల పేరుతో యంత్రాలతో కందకాలు తవ్వడం, కొట్టడం చేస్తున్నదని చెప్పారు. తక్షణం ఈ పద్దతిని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా శాటిలైట్‌ మ్యాపుల పేరుతో ఆ భూములను అడవుల్లో కలిపేసుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని విమర్శించారు. ఇది అన్యాయమంటూ ఎదురుతిరిగిన గిరిజనులు ,పేదలపై అటవీశాఖ ,పోలీసులు దాడులు చేస్తూ అక్రమ కేసులు మోపుతున్నారనీ, తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం హక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా కో ఆర్డినేషన్‌ కమిటి ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. పోడు భూముల సమస్యలపై తక్షణం గవర్నర్‌, గిరిజన శాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేయడం, ఈ నెల 9,10 తేదీల్లో మేడారం నుంచి ఇల్లెందు వరకు బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్పందనను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని తీర్మానించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.