Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టాప్‌ కాలేజీల్లో నిలువు దోపీడీ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 06,2022

టాప్‌ కాలేజీల్లో నిలువు దోపీడీ

- ఓయూ పరిధిలోని ఎంబీఏ కాలేజీల్లో అధికంగా డొనేషన్ల వసూళ్లు
- చోద్యం చూస్తున్న అధికారులు
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కాలేజీల్లో డొనేషన్ల పేరుతో విద్యార్థులను దోచుకుంటున్నారు. టాప్‌ కాలేజీల్లో ఎక్కువగా ఈతతంగం జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓయూ పరిధిలో గుర్తింపు పొందిన 116 మేనేజ్‌మెంట్‌ కాలేజీలు, 16 ఎంసీఏ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ కాలేజీలు నగర శివారులో ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 120 నుంచి 220 మంది విద్యార్థులు అడ్మిషన్స్‌ పొందుతారు. వాస్తవానికి ఇక్కడ అడ్మిషన్స్‌ ప్రక్రియ మూడు రకాలుగా సాగుతోంది. ర్యాంక్‌ ఆధారంగా ఉచిత సీటు, కన్వీనర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల ద్వారా అడ్మిషన్స్‌ జరుగుతున్నాయి.
   ఫ్రీ సీటు పొందిన విద్యార్థి ఫీజు మొత్తం ర్యాంక్స్‌ ఆధారంగా ప్రభుత్వమే భరిస్తుంది. స్టూడెంట్స్‌ ఎటువంటి ఫీజులూ చెల్లించాల్సిన అవసరం లేదు. కన్వీనర్‌ కోట ఫీజును.. ఫీజు రెగ్యులేటరీ అథారిటీ ఒక్కో కాలేజీకి ఒక్కోరకంగా నిర్ణయిస్తుంది. కన్వీనర్‌ కోటాలో కళాశాల కొంత ఫీజు మినహాయింపునిస్తుంది. కాలేజీ ఫీజులు మాత్రం విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తిగా మేనేజ్‌మెంట్‌ కోటాకు పూర్తి ఫీజు ఉంటుంది. ప్రయివేట్‌ కళాశాల యాజమాన్యానికి ఫీజులు వసూలు చేసుకునే పూర్తిస్థాయి అధికారం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ కోటాలో నిర్ణయించిన ఫీజును విద్యార్థియే భరించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు రూ.27 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది.
డొనేషన్ల పేరిట వసూళ్లు
   ఓయూ పరిధిలో గుర్తింపు పొందిన కొన్ని కళాశాలలు 'ఫీజు రెగ్యులేటరీ అథారిటీ' నిర్ణయించినట్టు కాకుండా విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతో అదనంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. వాస్తవానికి డోనేషన్లు వసూల్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఇలా డొనేషన్ల పేరు మీద విద్యార్థులు ఆర్థికంగా నిలువు దోపిడీకి గురవుతున్నా ఉన్నత విద్యామండలిగానీ, ఓయూ అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. సదరు కాలేజీలపై నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు డొనేషన్ల విషయంలో మేనేజ్‌మెంట్‌లను ప్రశ్నిస్తుంటే .. 'మేమెలా బతకాలి? ఇతర కాలేజీలు కూడా వసూల్‌ చేస్తున్నాయి కదా'' అంటూ సమాధానం వస్తోంది. డొనేషన్ల వసూళ్లపై పర్యవేక్షణ, నియంత్రణ కొరవడింది. కేశవ మెమోరియల్‌ కళాశాలపై విద్యార్థులు స్వయంగా ఓయూ ఆడిట్‌ సెల్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అయినా చర్యలు శూన్యం. ఇప్పటికైనా డొనేషన్లు అధికంగా వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై ఓయూ, ఉన్నత విద్యామండలి తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాటి గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
డొనేషన్‌ రూ.50 వేలు ఇవ్వాలట
   నేను కేశవ మెమోరియల్‌ కాలేజ్‌లో ఎంబీఏ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్ల ఫీజులు రూ.35 వేల చొప్పున 70 వేలు ముందుగానే చెల్లించాను. ఇది కాకుండా డొనేషన్‌ రూ.50 వేలు చెల్లించాలని యాజమాన్యం అడుగుతోంది.
సగంకర్‌ సాయి వరుణ్‌
డొనేషన్లు రాజ్యాంగ విరుద్ధం
   1992లో మోహిణిజైన్‌ అండ్‌ కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంపై తీర్పు విషయంలో.. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం డొనేషన్ల వసూలు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. వసూలు చేస్తే ఆర్టికల్‌ 14ను ధిక్కరించినట్టేనని తీర్పులో స్పష్టం చేసింది. విద్య అనేది నైతిక విలువల్ని, సమానత్వాన్ని పెంపొందించేలా ఉండాలని సదరు ఆర్టికల్స్‌ సూచించింది. ఎంబీఏ కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
మసారం ప్రేమ్‌ కుమార్‌- విద్యార్థి నాయకుడు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.