Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజా క్షేత్రంలో మోడీని దోషిగా నిలబెడతాం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 07,2022

ప్రజా క్షేత్రంలో మోడీని దోషిగా నిలబెడతాం..

- ఏఐటీయూసీ బహిరంగసభలో అమర్‌ జిత్‌ కౌర్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులకు ధారదత్తం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ చెప్పారు. ప్రణాళికా సంఘాన్నిపాతిపెట్టి నిటిఅయోగ్‌ ఏర్పాటు చేసి అందులో కార్పొరేట్‌ శక్తులను సభ్యులుగా నియమించారని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న శ్రామిక తిరోగమన విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక హక్కులను పరిరక్షించేందుకు చైతన్యవంతమైన పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) మూడు రోజుల జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌ కాచిగూడలోని మహారాజా క్లాసిక్‌ ఇన్‌ హౌటల్‌ నుంచి ఆన్‌లైన్‌ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌జీత్‌ కౌర్‌ మాట్లాడుతూ అసమానతలు తొలగిస్తామని చెబుతున్న ప్రధాని మోడీ ధనికులకు, పేదలకు మధ్య అసమానతలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్‌ సమయంలో కార్పొరేట్‌ శక్తుల సంపద 140 మిలియన్‌ డాలర్లు పెరిగిందని గుర్తుచేశారు. జాతి వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే కార్మికవర్గం, ప్రజలు విముక్తి అవుతారని చెప్పారు. రైతులు పేదల భూములను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పగిస్తున్నదని ఆరోపించారు.కేంద్రాన్ని ప్రశ్నించిన వారిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్లను (ఈడీ) పావులుగా వాడుకుంటుందని అన్నారు. మోడీ అమలు చేస్తున్న ఆర్థిక విధానాల వల్ల దేశం వెనక్కి వెళ్ళిపోతున్నదని పేర్కొన్నారు. కోవిడ్‌ వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఆ విషయం కార్మికవర్గం మర్చిపోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ సంపన్నవర్గాలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. దేశంలో 40 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నప్పటికీ వారిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. ఇటీవల ఫార్మా కంపెనీల ఆదాయం రూ.500 కోట్లకు చేరుకుందంటే, వైద్య వ్యాపారం ఏ విధంగా ఉందో అర్ధమవుతుందన్నారు. ప్రజలు, కార్మికులు, మహిళలు, రైతులు, కూలీలు, కర్షకులకు, యువకులు, సమాజంలోని సకల వర్గాలు సంఘటితమై మోడీని గద్దెదించేందుకు పోరు సాగించాలని పిలుపునిచ్చారు. రాజ్యసభలో సిపిఐ పక్ష నేత బినొరు విశ్వం మాట్లాడుతూ భూమి నుంచి ఆకాశం వరకు అన్ని రంగాలను ప్రయివేటు, కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు మోడీ ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. ఫాసిస్టు భావజాలం కలిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ బాటలోనే బీజేపీ పయనిస్తున్నదనీ, ఫాసిస్టు పాలనకు ముగింపు పలికాలని విజ్ఞప్తి చేశారు. పాసిస్టు పాలన సాగిస్తున్న నరేంద్రమోడీ ప్రశ్నిస్తున్న వారిని దేశ ద్రోహులగా ముద్రవేస్తున్నారని ఆరోపించారు. వచ్చే మార్చి 29,30 తేదీల్లో జరుగుతున్న సమ్మెలో కార్మికవర్గం పాల్గొని మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ సభకు ఏఐటీ యూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.బాల్‌ రాజ్‌ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌ పాషా, కార్యనిర్వాహక అధ్యక్షులు యం.డి.యూసుఫ్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మొట్టె నర్సింహ్మా, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బీ.వీ.విజయలక్ష్మి, మోహన్‌, జి.ఓబులేసు, రాజేంద్రన్‌, విద్యాసాగర్‌, పి.ఎమ్‌.మూర్తి, ప్రేంపావని హాజరయ్యారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.