Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదల్ని కూటికి దూరం చేసే కుట్ర | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 07,2022

పేదల్ని కూటికి దూరం చేసే కుట్ర

- 'ఉపాధి హామీ'ని నిర్వీర్యం చేస్తే..ఉద్యమం తప్పదు
- బడ్జెట్‌ కేటాయిపుల్లో ఉపాధిపై బీజేపీ సర్కార్‌ శీతకన్ను: రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదనీ, అదే జరిగితే..దేశంలోనూ రాష్ట్రంలోను పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని పలువురు ప్రజాసంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు తీర్మాణ పత్రాన్ని ప్రవేశ పెట్టారు. ఉపాధి హామీ పనులకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు.పట్టణ ప్రాంతాల్లో పేదలకు పని కల్పన కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మర్‌ అలవెన్సును రద్దు చేస్తూ ఇచ్చిన సర్క్యులర్‌ను ఉపసంహారించుకోవాలని డిమాండ్‌ చేశారు. పని దినాలు 200రోజులకు పెంచాలనీ, రోజు వేతనం రూ.600లకు పెంచాలనీ, ఆహార సబ్సడీని పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ 2022-23 కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ ఉపాధిహామీ పథకానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో పేదలకు చేరాల్సిన అవసరాలన్నీ తగ్గించి, కార్పొరేట్లకు లాభాలు చేకూరేలా రూపకల్పన చేశారని వివరించారు. ఒక పక్క ప్రజల్లో కొనుగోలు శక్తి తరిగిపోతున్నదనీ, .నిరుద్యోగం పెరుగిపోతున్నదనీ, ఉపాధి కోసం వలసలు పెరుగుతున్నాయని పలు నివేదికలు చెబుతుంటే..బాధ్యత గల ప్రభుత్వం వీటి పరిష్కారం కోసం కేటాయింపులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఉపాధి హామీ పథకమే పేదలకు కడుపు నింపుతున్నదని తెలిపారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా..పథకానికి తగిన నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. దేశంలో ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలు పెంచటమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నదని విమర్శించారు. గ్రామాలకు వలస పెరుగుతున్న కూలీలందరికీ పనులు కల్పించాలంటే ప్రస్తుత కనీసం రూ. 2.64 లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కానీ గతేడాది కేటాయించిన రూ. 98వేల కోట్లలోనే కోత విధించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు ఇస్తున్న సబ్సిడీలను తగ్గించటమే కాకుండా, విద్య, వైద్యం, దళిత,గిరిజన, మహిళా సంక్షేమం, అభివృద్ధిపట్ల బడ్జెట్‌ చిన్న చూపు చూపిందని వివరించారు.రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలు వల్ల గ్రామీణ పేదల్లో ఆత్మగౌరవం పెరిగిందని చెప్పారు. ఇచ్చినకాడికి తీసుకునే స్థితి నుంచి వారిలో పనికి తగ్గ ఫలితాన్ని అడిగే శక్తి పెరిగిందన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఈ నెల 25న దేశ వ్యాప్త ఆందోళన ఉందని తెలిపారు.బీకేఎంయు రాష్ట్ర అధ్యక్షులు కాంతయ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాంనాయక్‌, ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్‌, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి, సీఐటీయు కోశాధికారి వంగూరి రాములు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి శ్రీకాంత్‌, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నరేష్‌,హమాలీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్‌, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం శోభన్‌ తదితరులు మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు బడ్జెట్‌లో కోత విధించడాన్ని నిరసించారు.ఉపాధి హామీ పథకాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పేదల్ని కూటికి దూరం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను మానుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అవసరాలను సక్రమంగా సమకూర్చాలని కోరారు. చివరగా వ్యవసాయ కార్మిక సంఘం మహిళా విభాగం కన్వీనర్‌ బి. పద్మ మాట్లాడుతూ రాబోయే కాలంలో జరిగే పోరాటాల్లో అన్ని ప్రజాసంఘాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.