Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మిషన్‌ 2024 లక్ష్యం బీజేపీయే... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2022

మిషన్‌ 2024 లక్ష్యం బీజేపీయే...

- దేశాని రక్షించుకునేందుకు ఉధృత పోరాటాలు :ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్‌
- కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌
- 23 అంశాలపై తీర్మానాలు
- ముగిసిన జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దెదించడమే లక్ష్యంగా మిషన్‌ 2024 రూపొందించామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌కౌర్‌ వెల్లడించారు. ప్రజలను, దేశాన్ని రక్షించుకునేందుకు ఉధృత పోరాటాలు నిర్వహించనున్నట్టు ఆమె వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని చెప్పారు. కార్మిక హక్కులను కాలరాసేలా నాలుగు కార్మిక కోడ్లు తీసుకొచ్చి ఆ వర్గానికి తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. మూడు రోజులతోపాటు హైదరాబాద్‌లోని కాచిగూడలో కొనసాగిన ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు సోమవారం ముగిశాయి. ఈ సమావేశాల్లో మొత్తం 23 అంశాలపై తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శులు బివి విజయలక్ష్మి, మోహన్‌శర్మ, సుకుమార్‌ దామ్లే, బబ్లీ రావత్‌, రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ బాల్‌రాజ్‌, కార్యనిర్వాహక అధ్యక్షులు యండి యూసుఫ్‌, రాష్ట్ర కార్యదర్శులు మొట్టె నర్సింహ్మా, బి వెంకటేశంతో కలిసి అమర్‌ జీత్‌ కౌర్‌ విలేకర్లతో మాట్లాడారు.
   ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలు దేశాన్ని అమ్మేసేలా ఉన్నాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకే పోరు సాగిస్తామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు శ్రామికవర్గం, అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ సర్కారు తిరోగమన విధానాలను వ్యతిరేకిస్తూ, 'ప్రజలను కాపాడండి, దేశాన్ని కాపాడండి' అనే నినాదందో మార్చి 28, 29 తేదీల్లో దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఏఐటీయూసీ అగ్రభాగాన నిలిచి పోరు సాగించిందనీ, నాటి నుంచి నేటి వరకు ఎన్నో విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మటం, జాతి సంపదను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసే చర్యలను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో మౌలిక వసతులను కల్పించే రంగాలను అమ్మకానికి పెట్టడమంటే దేశ సంపదను దోచిపెట్టడమేనన్నారు. 1991లో ప్రారంభమైన సరళీకరణ ఆర్థిక విధానాలను నరేంద్ర మోడీ మరింత వేగవంతం చేస్తున్నారని విమర్శించారు. ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను లేకుండా చేసేందుకు మోడీ కంకణం కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర లేదనీ, పార్లమెంటులో ఆనాటి జనసంఫ్‌ు ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగకూడదన్న మాట నిజంకాదా? అని నిలదీశారు. బ్యాంకుల జాతీయీకరణను ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు. రైతు ఉద్యమ స్ఫూర్తితో సార్వత్రిక సమ్మెను నిర్వహించి మోడీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మతోన్మాదం బుసలుకొడుతున్నదనీ, మైనార్టీలపై దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం 8.1శాతం పెరిగిందనీ, దేశంలో 50శాతం యువత 29, 30ఏండ్ల వయస్సులోపు వారే ఉన్నారని పేర్కొన్నారు. వారంత ఉపాధి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. విద్యార్థులు యువకులు, మేధావులు, కళాకారులు, సాహితీవేత్తలను జాతులుగా విభజిస్తున్నారని విమర్శించారు. ద్వారా రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదన్నారు. పార్లమెంటరీ, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించారనీ, అదే మోడీ ప్రధాని కాగానే పెద్దనోట్ల రద్దు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో విద్యా, వైద్యం, మంచినీరు, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకాలకు నిధుల్లో కోత విధించారని విమర్శించారు. ఎయిర్‌ ఇండియాను అమ్మేసి బీఎస్‌ఎన్‌ఎల్‌ను ధ్వంసం చేసి ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.బీజేపీ హయాంలో ప్రజాస్వా మ్య వ్యవస్థ ప్రమాదంలో పడిందన్నారు. 4.90కోట్ల మంది చిన్నారులు బాలకార్మికులుగా పనిచేస్తున్నారంటే, మోడీ పాలన ఏ విధంగా ఉందో అర్ధమవుతున్నదన్నారు. 42 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను హరించివేస్తున్నదని విమర్శించారు. ఈయేడాది డిసెంబర్‌లో కేరళ రాష్ట్రంలో ఏఐటీయూసీ42వ జాతీయ మహాసభలు నాలుగు రోజులపాటు నిర్వహిస్తామనీ, త్వరలో ఆయా తేదీలను ఖరారు చేస్తామని అమర్‌జిత్‌కౌర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.