Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నదుల అనుసంధానంతో దేశానికి నష్టం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 16,2022

నదుల అనుసంధానంతో దేశానికి నష్టం

- రాష్ట్రాల హక్కులకు భంగం
- ప్రయివేటీకరణ కోసమే: వాటర్‌ మ్యాన్‌ రాజేంద్రసింగ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నదుల అనుసంధానం దేశానికి నష్టం చేస్తుందని వాటర్‌ మ్యాన్‌, రామన్‌ మెగాసెస్సే అవార్డు గ్రహిత డాక్టర్‌ రాజేంద్ర సింగ్‌ స్పష్టం చేశారు. వీటి అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. దాని మూలంగా రాష్ట్రాల మధ్య తగాదాలు ఉత్పన్నమవుతాయని వివరించారు. వాటి హక్కులకు భంగం కలుగుతుందని వాఖ్యానించారు. ఇదంతా పెద్దల కోసమే చేస్తున్నారని విమర్శించారు. ప్రయివేటీకరణ, మార్కెటీకరణ, వాణిజ్యీకరణ జరుగుతున్నదని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వి. ప్రకాశ్‌రావు, జల ప్రముఖులు ఆర్‌. సత్యనారాయణ, గురుస్వామి, వెంకటేశ్‌, రిటైర్డ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బి. శ్యాంప్రసాద్‌రెడ్డితో కలిసి రాజేంద్రసింగ్‌ మీడియాతో మాట్లాడారు. మిగులు జలాలు ఉన్నాయని ఏ రాష్ట్రం అంగీకరించలేదని ఆయన గుర్తు చేశారు. అనుసంధానం అవినీతికి ఆజ్యం పోస్తుందని అభిప్రాయపడ్డారు. అనుసంధానించాల్సింది నదులను కాదు.. నదులతో మనషుల మేథస్సు, హదయాన్ని అని సూచించారు. కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపడితే గాంధీజీ మార్గంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని నీటి పారుదల విషయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని సూచించారు. సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు అన్ని రాష్ట్రాలు అనుసరించాలన్నారు. వ్యవసాయానికి, ఇతర రంగాలకు క్రమం తప్పకుండా నీటిని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. ప్రతిగ్రామంలో పైపుల ద్వారా మంచినీటి సరఫరా చేయడం హర్షణీయమనీ, రాష్ట్రంలో ఎక్కడా ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు అందించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
   రివర్‌ లిటరసీ ఉద్యమాన్ని త్వరలోనే ప్రారంస్తున్నామనీ, ఇందులో ప్రజలూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నీటికి సంబంధించి దేశ ప్రజలకు కావాల్సిన మ్యానిఫెస్టోను జాతీయ సదస్సులో విడుదల చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు సూచనలతో 1992లో 25 వేల మైనింగ్‌ కంపెనీలు మూసివేశారని గుర్తు చేశారు. తరువాత భూగర్భ జలాలు ఉబికి వచ్చి నీటి సమస్య పరిష్కారమైందని చెప్పారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చాలా బాగుందనీ, సర్వాంగ సుందరంగా దేవాలయాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. మూడు చెరువుల నుంచి దేవాలయానికి నీరు సరఫరా చేస్తున్నారనీ, ప్రకతిని ప్రేమిస్తే మనుషులకు బలమైన శక్తి సిద్ధిస్తుందని వివరించారు. సీఎం కేసీఆర్‌ను చూసి దేశం నేర్చుకోవాల్సిందేనని పేర్కొన్నారు. దేశానికి సీఎం కేసీఆర్‌ రోల్‌ మెడల్‌ అని అభినందించారు. రాష్ట్రంలో వాటర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇది తెలంగాణలో సాధ్యమని చెప్పారు. ఈనెల 26, 27 తేదీల్లో నదులపై హైదారాబాద్‌లో సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. నదుల అక్షరాస్యత అవసరమనీ వివరించారు. ఈ సందర్భంగా నదుల గురించి ప్రత్యేక విధానం విడుదల చేస్తామని తెలిపారు. తాను రాజకీయ వాదిని కాదనీ, నీటి మనిషిని మాత్రమేనని చెప్పారు. ఎక్కువ చెప్పేవాళ్లు పనిచేయరనీ, పనిచేసేవాళ్లు ఎక్కువ చెప్పబోరని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరోక్షంగా వాఖ్యానించారు. పంచ భూతాలు కీలకమని వివరించారు. తెలంగాణ నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్‌ వి. ప్రకాశరావు మాట్లాడుతూ ఎక్కడి నీళ్లు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని రాజేంద్రసింగ్‌ ఆకాంక్ష అని చెప్పారు. వర్షపు నీళ్ల నిర్వహణను జాగ్రత్తగా చేయాలని చెప్పారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును అమలుచేయాలని కోరారు. నీటి అక్షరాస్యత బాగా పెరగాలని వివరించారు. నీటిపై అధ్యయనం కోసం ప్రతినెలా నాలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్టు చెప్పారు. నీటిని కేంద్రీకరణ చేయెద్దనీ, వికేంద్రీకరణ ద్వారా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రిటైర్డ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బి. శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాజేంద్రసింగ్‌ 12 నదుల పునరుద్దరణకు పాడుపడ్డారని ప్రశంసించారు. వరి, చెరుకు మినహా రూ. 5 వేల కోట్ల ఖర్చుతో ఇతర పంటలకు నీటిని అందుబాటులోకి తేవచ్చని అభిప్రాయపడ్డారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.