Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చదువుతో చెలగాటం... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 16,2022

చదువుతో చెలగాటం...

- వివాదాన్ని అన్ని రాష్ట్రాలకూ అంటించాలని చూస్తున్న బీజేపీ!
- హిజాబ్‌ ధరించి రావొద్దంటూ మధ్యప్రదేశ్‌లో కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ఆదేశం
- వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌, దుర్గావాహిని కార్యకర్తలు వచ్చివెళ్లిన తర్వాత నిర్ణయం
- మతపరమైన ఎజెండాతోనే కర్నాటకలో చిచ్చు : రాజకీయ విశ్లేషకులు
- బీహార్‌లోనూ రాజకీయ దుమారం!
న్యూఢిల్లీ : హిజాబ్‌ వివాదం మధ్యప్రదేశ్‌ను తాకింది. గ్వాలియర్‌లోని దాటియా ప్రభుత్వ పీజీ కాలేజీలోకి వీహెచ్‌పీ, భజ్‌రంగ్‌దళ్‌, దుర్గా వాహిని కార్యకర్తలు వచ్చి వెళ్లిన కొద్ది గంటల్లోనే..ఆ కాలేజీ ప్రిన్స్‌పాల్‌ హిజాబ్‌ ధరించి రావొద్దంటూ విద్యార్థుల్ని ఆదేశించారు. కాలేజీ ఆవరణలో ఇద్దరు ముస్లిం యువతలు హిజాబ్‌ ధరించి కనపడటంతో..వారికి వ్యతిరేకంగా హిందూత్వ సంస్థల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజ్‌ ప్రిన్స్‌పాల్‌ డి.ఆర్‌.రాహుల్‌..హిజాబ్‌ ధరించిన విద్యార్థుల గురించి వాకబ్‌ చేశారు. వారెవరన్నది తెలుసుకోవాలని, హిజాబ్‌ ధరించి కాలేజీ ఆవరణలోకి ఎవరూ ప్రవేశించరాదని కొద్ది గంటల్లోనే ఆదేశాలు జారీచేశారు. మతపరమైన వస్త్రధారణతో విద్యార్థులెవరూ కాలేజీలోకి రాకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం ఎం.కామ్‌ మూడో సెమిస్టర్‌ చదువుతున్న ముస్లిం యువతి హిజాబ్‌ ధరించి పరీక్షలకు హాజరుకాగా, కాలేజ్‌ యాజమాన్యం అడ్డుకుంది. మరోసారి హిజాబ్‌ ధరించి రానని రాతపూర్వకంగా లేఖ ఇచ్చాకే ఆమెను పరీక్షకు అనుమతించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంగానీ, స్థానిక పోలీస్‌ ఉన్నతాధికారులుగానీ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.
అలా అనటం హక్కుల్ని కాలరాయటమే
- దక్షిణాఫ్రికా న్యాయస్థానం ఏం చెప్పిందో చూడండి : హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాది
   హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టులో మంగళవారం వాదనలు వాడివేడిగా సాగాయి. హిజాబ్‌ ధరించటం మత సాంప్రదాయమని, దానిని మతస్వేచ్ఛగా చూడాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఇంతక్రితం న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. హిజాబ్‌ ధరించ రాదంటూ ఆదేశించటం..ప్రాథమిక హక్కులను కాలరాయట మేనని తెలిపారు. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్తీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం హిజాబ్‌ వివాదంపై విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది దేవ్‌దత్‌ కామత్‌ తన వాదనల్ని ముగించారు. హిజాబ్‌ ధరించటం మత స్వేచ్ఛ, మత సంప్రదాయానికి సూచికగా తీసుకోవాలని కోరారు. 'సోనాలీ పిళ్లై' కేసులో దక్షిణాఫ్రికాలో వెలువడిన తీర్పును ఈ సందర్భంగా దేవ్‌దత్‌ కామత్‌ ఉదహరించారు. విద్యార్థుల మత నమ్మకాలు, ఆచారాల్ని దృష్టిలో పెట్టుకొని వివక్షకు తావివ్వరాదని, కాలేజీ యాజమాన్యం సోనాలీపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని దక్షిణాఫ్రికా న్యాయస్థానం తీర్పు చెప్పగా, ఆ విషయాన్ని దేవ్‌దత్‌ కామత్‌ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పిటిషన్‌ విచారణ వాయిదాపడింది. మరోవైపు మంగళవారం కర్ణాటక వ్యాప్తంగా ముస్లీం అమ్మాయిలు ఆందోళనకు దిగారు. హిజాబ్‌ లేకుండా తాము తరగతి గదుల్లో అడుగు పెట్టమని తేల్చి చెప్పారు.
13 మంది విద్యార్థులు పరీక్షలకు దూరం
   కర్నాటకలో మంగళవారం హిజాబ్‌ తొలగించేందుకు నిరాకరిస్తూ 13 మంది విద్యార్థులు పరీక్షలు రాయకుండా వెనుతిరిగారు. ఉడుపి, శివమొగ్గ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలకు కొంతమంది విద్యార్థులు హిజాబ్‌తో వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు హిజాబ్‌ తొలగించాల్సిందేనంటూ ఉపాధ్యాయులు సూచించారు. ప్రత్యేక గదిని కేటాయిస్తామనీ, అక్కడ హిజాబ్‌ తొలగించి పరీక్షలు రాయాలని అనడంతో విద్యార్థులు తిరస్కరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారిని వాపసు తీసుకువెళ్లారు. తమ పిల్లలను పోలీసులతో బెదిరించారని మరికొందరు తల్లిదండ్రులు తెలిపారు. హిజాబ్‌ ధరిస్తే తరగతులకు హాజరుకానివ్వమనీ, బయట కూర్చుంటారని యాజమాన్యం చెప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. కలబుర్గిలోని జీవర్గి రోడ్డులోగల ఉర్దూ హైస్కూలుకు 10 మంది విద్యార్థినులు హిజాబ్‌తోనే తరగతులకు వచ్చారు. కోర్టు ఉత్తర్వులు పాటించాలన్న ఉపాధ్యాయుల ఒత్తిడి మేరకు కొందరు విద్యార్థులు హిజాబ్‌లు తొలగించి ప్రీ-ఫైనల్‌ పరీక్షల్లో పాల్గొన్నారు.
పనికారాని వ్యవహారం : నితీశ్‌ కుమార్‌
   హిజాబ్‌ వివాదం బీహార్‌నూ తాకింది. చినికి చినికి గాలివానగా మారకముందే సీఎం నితీశ్‌కుమార్‌ స్పందించారు. ప్రజల మతపరమైన మనోభావాల్ని గౌరవిస్తామని, విద్యార్థినులు హిజాబ్‌ ధరిస్తే..దానిపై కామెంట్‌ చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. కర్నాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం..పనికిరాని వ్యవహారమని, ఇలాంటివి పట్టించుకోమని అన్నారు. పాఠశాలల్లో పిల్లలంతా ఒకటేనని, తలపై ఏదైనా ధరిస్తే మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. మతపరమైన సెంటిమెంట్లు గౌరవిస్తామన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.