Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎల్‌ఐసీలో ఐపీఓ వద్దేవద్దు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 18,2022

ఎల్‌ఐసీలో ఐపీఓ వద్దేవద్దు..

- మమ్ముల్ని నిలబెట్టిన సంస్థను కాపాడుకుంటాం
- ఐపీఓతో సామాజిక బాధ్యతకు తూట్లు..
- పాలసీదారుల ప్రయోజనాలు పక్కకుపోయే ప్రమాదం : ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌మిశ్రా
- ఎల్‌ఐసీ హైదరాబాద్‌ జోనల్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగుల క్యాండిల్‌ ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎల్‌ఐసీలో ఐపీఓ వద్దేవద్దనీ, దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌మిశ్రా స్పష్టం చేశారు. తమను ఈస్థాయిలో నిలబెట్టిన ఎల్‌ఐసీ సంస్థను కాపాడుకుంటామని ప్రతిమబూనారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ హైదరాబాద్‌ జోనల్‌ కార్యాలయంలో ఎల్‌ఐసీ ఉద్యోగులు కొవ్వొత్తుల ప్రదర్శనను చేపట్టారు. 'సేవ్‌ ఎల్‌ఐసీ..సేవ్‌ ఎల్‌ఐసీ'...'రక్షించుకుంటాం...రక్షించుకుంటాం..ఎల్‌ఐసీని రక్షించుకుంటాం'...'ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపేయాలి..ఆపేయాలి'...'వద్దువద్దు ఎల్‌ఐసీలో ఐపీఓ వద్దు'...అంటూ నినాదాలు చేశారు. ఎల్‌ఐసీ కార్యాలయం ఎదుట రోడ్డువెంబడి వందలాది ఉద్యోగులు నిలబడి వెలుగొందుతున్న కొవ్వొత్తులను ప్రదర్శించారు. ఎల్‌ఐసీ లోగో స్మరించేలా మహిళా ఉద్యోగులు కొవ్వొత్తులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌మిశ్రా మాట్లాడుతూ..సామాజిక సేవలో భాగంగా ఆవిర్భవించిన బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీలో ఐపీఓ తెస్తే లాభాపేక్ష పెరిగే ప్రమాదం ఉందనీ, అది పాలసీదారుల ప్రయోజనాలకు నష్టదాయకమని చెప్పారు. ఐదు శాతం వాటా ఉపసంహరణ ఎల్‌ఐసీ బాగు కోసం కాదనీ, కేంద్రం ఖజానా నింపుకునేందుకేనని విమర్శించారు. ప్రారంభం నుంచి దేశ ఆర్థిక, జాతీయ అభివృద్ధిలో ఎల్‌ఐసీ సంస్థ కీలకపాత్ర పోషించిన తీరును వివరించారు. జాతీయ, పాలసీదారుల ప్రయోజనాలను కాపాడటంలో సంస్థ ముందువరుసలో ఉందన్నారు. మన దేశీయ పొదుపుపై విదేశీ పెట్టుబడుల నియంత్రణను ఏఐఐఈఏ మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నదని చెప్పారు. ఐఆర్‌డీఏ చట్టం ఆమోదం పొంది ప్రయివేటు బహుళజాతి బీమా సంస్థలను దేశీయ బీమా మార్కెట్‌ల్లోకి అనుమతి ఇచ్చినప్పటికీ అనేకపోరాటాల ద్వారా నేటికీ ఎల్‌ఐసీ వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతున్నదని చెప్పారు. కొంతమేర వాటాల ఉపసంహరణ అంటే ఎల్‌ఐసీని ప్రయివేటీకరించడం కాదని ప్రచారం చేస్తున్న వారి వాదనలో పసలేదన్నారు. పాలకవర్గాలు బీఎస్‌ఎన్‌ల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌ టెలికాం రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన తీరును వివరించారు. ఎల్‌ఐసీలో ఐపీఓను ప్రయివేటీకరణలో తొలి అడుగుగా భావించాలన్నారు. ఇది ప్రభుత్వ బీమా రంగానికే ప్రమాదకరమన్నారు. ఉద్యోగులూ అభద్రతా భావంలోకి వెళ్తున్నారని చెప్పారు. ఐపీఓ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టాక్‌మార్కెట్‌లో లిస్టు చేసిన మొదటిరోజే ఒకరోజు సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. మార్చి 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త రెండు రోజుల సమ్మెలోకీ ఎల్‌ఐసీలో ఐపీఓ వద్దనే డిమాండ్‌తోనే వెళ్తామని చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ఈవీ వాల్యూ లక్షా ఐదు వేల కోట్ల రూపాయలేననీ కేంద్రం చెప్పిందనీ, క్రమం తప్పకుండా పోరాటాలతో నేడు దాన్ని ఐదు లక్షల 40 వేల కోట్లకు పెంచడం జరిగిందని చెప్పారు. ఎల్‌ఐసీ పరిరక్షణ కోసం ఏఐఐఈఏ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని నొక్కి చెప్పారు. అయితే, ఎల్‌ఐసీలో జరుగుతున్న పరిణామాల వల్ల భవిష్యత్‌లో ఎలాంటి నష్టం జరుగబోయే ప్రమాదం ఉందో చెబుతూ పాలసీదారులను చైతన్యపర్చి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉద్యోగులపై ఉందన్నారు. ఏఐఐఈఏ అధ్యక్షులు రమేశ్‌, హైదరాబాద్‌ జోనల్‌ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, సౌత్‌సెంట్రల్‌ జోనల్‌ కార్యదర్శి రవీంద్రనాధ్‌, ఉపాధ్యక్షులు సుజాత, హైదరాబాద్‌ జోనల్‌ సంయుక్త కార్యదర్శులు మద్దిలేటి, గిరిధర్‌, డివిజనల్‌ ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, ఉమెన్స్‌ కన్వీనర్‌ మైథిలీ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.