Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కోర్టుల్లో కేసులు ఉపసంహరించుకోండి.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 18,2022

కోర్టుల్లో కేసులు ఉపసంహరించుకోండి..

- చర్చల ద్వారా వివాదాల పరిష్కారానికి సిద్ధం స్పష్టంచేసిన తెలంగాణ
- తెలంగాణ సివిల్‌ సప్లయిస్‌కు బకాయిలు చెల్లించేందుకు ఎపి అంగీకారం
- రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ స్పష్టంచేసింది. వివాదాలకు సంబంధించి కోర్టు కేసులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంటేనే అది సాధ్యమవుతుందని రాష్ట్ర అధికారులు తెలిపారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌కు బకాయిలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకరించింది. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ నేరుగా తెలంగాణ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌కు బదిలీ అయ్యేలా ఎపి అండర్‌టేకింగ్‌ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ సంస్థల నిధుల వివాదం, ఎపి స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నిధుల పంపిణీ, పన్నులు, బ్యాంకు డిపాజిట్లు, సివిల్‌ సప్లయిస్‌ తదితర అంశాలపై కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌ కుమార్‌ గురువారం ఢిల్లీ నుంచి ఎపి, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ నుంచి ఆర్ధిక శాఖ స్పెషల్‌ సిఎస్‌ రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ట్రాన్స్‌కో సిఎండి డి. ప్రభాకర్‌ రావు, వాణిజ్య పన్నుల కమిషనర్‌ నీతు ప్రసాద్‌, సివిల్‌ సప్లైస్‌ ఎండి అనిల్‌ కుమార్‌ హాజరయ్యారు.రాష్ట్ర విభజన తర్వాత అకస్మాత్తుగా తెలంగాణకు ఎపి జెన్‌కో విద్యుత్‌ సరఫరా నిలిపివేసిందని, ఆసమయంలో అధిక ధర చెల్లించి విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి రావడం రాష్ట్రానికి భారంగా మారిందని తెలంగాణ తెలిపింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రుణ మాఫీ, థర్మల్‌ విద్యుత్‌ కొనుగోలు ఖర్చులు పరిగణనలోకి తీసుకుంటే టిఎస్‌ జెన్‌కోకు ఎపిజెన్‌కో రూ.12,532 కోట్లు చెల్లించాల్సి ఉందని రామకృష్ణారావు చెప్పారు. బకాయిలు చెల్లించకుండా ఎపి ప్రభుత్వం హైకోర్టులో కేసు దాఖలు చేసిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టులో ఉన్న కేసులు విత్‌డ్రా చేసుకుంటే చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ స్పష్టంచేసింది. టిఎస్‌ జెన్‌కోకు రూ.3,442 కోట్లు చెల్లించేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.ఎపి స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఎపిఎస్‌ఎఫ్‌సి) విభజన ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్‌ ఏకపక్షంగా కేంద్రానికి పంపిందని తెలంగాణ పేర్కొంది. తమకు ప్రాతినిధ్యం ఉండేలా ఎపిఎస్‌ఎఫ్‌సి బోర్డు పునర్‌ నియమించాలని కేంద్రాన్ని కోరింది. ఎపిఎస్‌ఎఫ్‌సికి 253 ఎకరాల భూ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ హైకోర్టును ఆశ్రయించి ఎపి ప్రభుత్వం స్టేటస్‌ కో పొందిందని,నానక్‌రామ్‌గూడలోని కార్పొరేషన్‌ ఆస్తుల పంపకాల్లో కూడా వివాదం నడుస్తోందని తెలంగాణ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అందువల్ల ఎపి పునర్వవస్థీకరణ చట్టాన్ని సవరించాలని, అందులో లోపాలను సరిచేయాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ కేంద్రాన్ని కోరింది. గతంలో కూడా పలు సందర్భాల్లో కేంద్రానికి నివేదించామని ఎపి అధికారులు కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, చట్టం అమలులోకి వచ్చి ఏడున్నరేండ్లు దాటిపోయిందని, ఇప్పుడు చట్ట సవరణ అవసరంలేదని తెలంగాణ పేర్కొంది. దాని వల్ల సమస్యలు పెరుగుతాయని, పరిష్కారమైన వివాదాలు మళ్లీ సమస్యాత్మకంగా తయారవుతాయని అభిప్రాయపడింది. చట్ట సవరణలు సాధ్యం కాకపోతే సంబంధిత నష్టాలను కేంద్రం భర్తీ చేయాలని ఎపి ప్రతిపాదించింది. దీనిపై హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌ కుమార్‌ స్పందిస్తూ...ఈ అంశం ద్వైపాక్షిక సమస్య కాదని, ఎజెండా నుంచి తొలగిస్తామని రెండు రాష్ట్రాలకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన బ్యాంకు డిపాజిట్లను వెంటనే చెల్లించాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. కేంద్ర పథకాలకు సంబంధించి రూ.495.21కోట్లు తెలంగాణకు రావాల్సిఉందని, హైకోర్టు, రాజ్‌భవన్‌, సాధారణ ఖర్చులకు సంబంధించి రూ.315కోట్లు, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు రూ.464కోట్లు ఎపి ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉందని, క్రెడిట్‌ క్యారీడ్‌ ఫార్వర్డ్‌ కింద రూ.208 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. తెలంగాణ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రూ.354 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ఎపి సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ గతంలో అంగీకరించినా.. ఇప్పటివరకు జమ చేయలేదని తెలంగాణ తెలిపింది. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ తెలంగాణ పౌర సరఫరాల కార్పొరేషన్‌కు బదిలీ అయ్యేలా అండర్‌టేకింగ్‌ ఇచ్చేందుకు ఎపి స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ అంగీకరించింది. త్వరలోనే ఉత్తర్వులు కూడా ఇస్తామని ఎపి అధికారులు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.