Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 20,2022

బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యం కాదు

- తెలంగాణ రోడ్ల కోసం రూ.93,656 కోట్లు ఇచ్చాం
- ఆరేండ్లలో 99 శాతం జాతీయ రహదారులు పెరిగాయి
- రీజినల్‌ రింగ్‌రోడ్డుతో మారనున్న రాష్ట్ర రూపురేఖలు
- ఉపాధి కల్పనా పెరుగుతుంది : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 'మిగతా ప్రాంతాల్లో కంటే ఇక్కడ ఉత్పత్తి వ్యయం ఎక్కువ. ఇతర ప్రాంతాల నుంచి ముడిసరుకు తీసుకొచ్చి ఉత్పత్తి చేయడం భారం. అలా తయారు చేసినా ఎవరైనా ఎక్కువ ధర పెట్టి కొంటారా?' అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం(ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన మినహాయింపు) ఇప్పటి దాకా కేంద్రంలోని తమ ప్రభుత్వం రూ.93,656 కోట్లను ఖర్చుపెట్టిందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2014 ముందు వరకు 2,511 కిలోమీటర్లమేర జాతీయ రహదారులుంటే ప్రస్తుతం వాటి విస్తీర్ణం 4,994 కిలోమీటర్లకు చేరిందనీ, గత ఆరేండ్లలో 99 శాతం మేర పెరిగిందని వివరించారు. ఒక్క పెద్దపల్లి జిల్లా మినహా అన్ని జిల్లాల హెడ్‌క్వార్టర్లను అనుసంధానిస్తూ హైవేలను నిర్మించామని చెప్పారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి 40, 50 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్‌ చుట్టూతా నిర్మించబోయే రీజినల్‌ రింగ్‌రోడ్డు తెలంగాణ ముఖచిత్రాన్నే మార్చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తెలంగాణలో హైవేల నిర్మాణానికి రూ.31,624 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఏదేశంలోనూ లేని విధంగా మన దేశంలో ప్రతిరోజూ కొత్తగా 37 కిలోమీటర్ల జాతీయ రహదారులను వేయిస్తున్నామనీ, ఇది దేశ రవాణా, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్నాయని చెప్పారు. రోడ్డు సేప్టీలో భాగంగా జాతీయ రహదారులపై నిత్యం ప్రమాదాలు జరిగే 378 ప్రాంతాలను గుర్తించి నివారణకు అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌- బెంగుళూరు హైవే(ఎన్‌హెచ్‌44)ను ఆరులైన్ల సూపర్‌ ఇన్ఫర్మేషన్‌ రోడ్డుగా తీర్చిదిద్దుతున్నామనీ, పెట్రోల్‌పంపులు, ఆస్పత్రులు ఎంత దూరంలో ఉన్నాయో చెప్పే టెక్నాలజీని తీసుకురాబోతున్నామని వివరించారు. గతిశక్తి పథకం కింద తెలంగాణలోని రోడ్లకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. షోలాపూర్‌-కర్నూల్‌-చెన్నై మధ్య ఆర్థిక కారిడార్‌, హైదరాబాద్‌-విశాఖ మధ్య ఇంటర్‌ కారిడార్‌, హైదరాబాద్‌-రాయచూర్‌ మధ్య ఎకనామిక్‌ కారిడార్‌, ఇండోర్‌-హైదరాబాద్‌ మధ్య ఇంటర్‌కారిడార్‌, నాగపూర్‌-విజయవాడ మధ్య ఎకనామికల్‌ కారిడార్‌తో పాటు మంచిర్యాల- విజయవాడ రోడ్లను ప్రత్యేకంగా నిధులను వెచ్చించి అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. 347 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌ చుట్టూతా నిర్మించబోయే రీజినల్‌ రింగురోడ్డు నిర్మాణభారాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పారు.
   అయితే, భూసేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున నిధులు భరించాల్సి ఉంటుందని చెప్పారు. మొదట ఉత్తరభాగం సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు నిర్మిస్తామనీ, ఆ తర్వాత చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకూ దక్షిణ భాగాన్ని పూర్తిచేస్తామని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల 4.85 కోట్ల పనిదినాలు పేదలకు దక్కుతాయని చెప్పారు. ఎన్‌హెచ్‌ఏఐ చీఫ్‌జనరల్‌ మేనేజర్‌, రీజనల్‌ ఆఫీసర్‌ ఎ.కృష్ణప్రసాద్‌, డిప్యూటీ మేనేజర్‌ కీర్తి భరద్వాజ్‌, ఎమ్‌ఓఆర్‌టీహెచ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సుభోద్‌, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.