Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బతుకు భారం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 22,2022

బతుకు భారం

- బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికుల దుస్థితి
- వారి గోడు పట్టని యాజమాన్యం, పాలకులు
- ఒక్కొక్కరికి రూ.7-8 లక్షల బకాయిలు
- మనోవేదనతో అనారోగ్యం పాలవుతున్న కార్మికులు
నవతెలంగాణ-బోధన్‌
''నిజాంషుగర్‌ ఫ్యాక్టరీలో 28 ఏండ్లు పనిచేసిన కార్మికుడు షేక్‌ ఖాజా ఫ్యాక్టరీ లేఆఫ్‌ కావడం, ఉపాధి లేకపోవడం, వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దాంతో ఇబ్బందిగా మారడంతో తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యం పాలయ్యారు. చివరకు మతిమరుపు రావడంతో ఆ కుటుంబం ఆర్థిక జీవితం చిన్నాభిన్నమయింది. కనీసం ఆస్పత్రిలో చూపించుకుందామన్నా డబ్బులు లేని ధైన్య స్థితి నెలకొంది.''
   ఆసియా ఖండంలోనే పేరు గాంచిన నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ అది. అందులో కార్మికుడిగా పనిచేస్తే అదో గుర్తింపు. కాని నేడు అదే ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికులకు బతుకు భారమై అన్నమో రామచంద్ర అంటూ వేడుకుంటున్నా పట్టించుకునే వారు లేరు. ఫ్యాక్టరీ మూతబడి ఏడేండ్లు గడుస్తున్నా.. అటు యాజమాన్యం, ఇటు పాలకులు ఆ వైపు చూసిన పాపానపోలేదు. దాంతో మనోవేదనకు గురవుతున్న కార్మికులు ఒక్కొక్కరిగా మంచాన పడుతున్నారు. వేతన బకాయిలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందజేయకపోవడంతో కార్మికుల కుటుంబ పోషణ భారమైంది. పెండ్లీడుకొచ్చిన ఆడపిల్లల పెండ్లి సైతం చేయలేకపోతుండగా.. మరికొందరు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు సైతం డబ్బులు లేని దుస్థితి నెలకొంది. ఓ పది కోట్ల మేర చెల్లిస్తే కార్మికుల కష్టాలు తీరుతాయని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు.
వేతనాల కోసం పడరాని పాట్లు
   2015 డిసెంబర్‌ 23న బోధన్‌ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీకి లేఆఫ్‌ ప్రకటించడంతో కార్మికుల జీవితాల్లో చీకటి రోజులు మొదలయ్యాయి. అప్పటి నుంచి నేటి వరకు కార్మికులకు జీతభత్యాలు, ప్రయోజనాలు ఏమి రాకపోవడంతో వారి బతుకులు దుర్భరంగా మారాయి. 137 మంది కార్మికులు ఇప్పటి వరకు రిటైర్‌ కాగా, ప్రస్తుతం 150 మంది కార్మికులున్నారు. వీరికి ఒక్కొక్కరికి సుమారు రూ.7 నుంచి 8 లక్షల వేతనంతో పాటు వేతన ప్రయోజనాలు రావాల్సి ఉంది. వీటి కోసం ఏండ్ల తరబడి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల వద్దకు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు. చివరికి ట్రిబ్యూనల్‌ కోర్టు కార్మికులకు న్యాయం చేయాలని ఆదేశించినా.. ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదు.
కార్మికుల గోడు పట్టని పాలకులు
   తమ గోడును పాలకులు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నికల కంటే ముందు ఎంపీ అరవింద్‌ మెట్‌పల్లి నుంచి పాదయాత్ర చేపట్టారు. పార్లమెంట్‌ సభ్యునిగా గెలిచినా తమ గోడు పట్టడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎంపీ కవిత సైతం ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడిపిస్తుందని హామీ ఇచ్చి విస్మరించారని కార్మికులు ఆరోపిస్తున్నారు. 2015 తర్వాత కార్మికులకు రిటైర్మెంట్‌ పీఎఫ్‌ డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, గ్రాడ్యూటీ సైతం రావాల్సి ఉందని కార్మికులు తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి జీతభత్యాలు ఇవ్వకుండా కార్మికులు లేరనే కుట్రలు ప్రచారంచేసే పనిలో ఉందని వాపోయారు. ప్రభుత్వం, యాజమాన్యం చొరవచూపి రూ.9-10 కోట్ల నిధులు మంజూరు చేస్తే.. కార్మికులకు రావాల్సిన జీతభత్యాలు అందుతాయనీ, స్పందించి కార్మికులను ఆదుకోవాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.
షెడ్డు నిర్మాణానికి కార్మికుల యత్నం
   ఇటు పాలకులు, అటు యాజమాన్యం పట్టించుకోకపోవడంతో చివరికి ఓపిక నశించిన కార్మికులు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైయ్యారు. ఫ్యాక్టరీ ఎదుట షెడ్డు నిర్మించి ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. యాజమాన్యం పోలీసుల అండతో షెడ్డు తొలగింపజేసి అక్రమ కేసులు బనాయిస్తామని హెచ్చరిస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైద్యానికి డబ్బుల్లేక మంచానికి పరిమితం..
   ఫ్యాక్టరీ లే ఆఫ్‌ అయినప్పటి నుంచి వేతనాలు లేక ఆర్థికంగా చితికిపోయాం. అనారోగ్యంతో ఉన్నా అప్పులు చేసి కూతురి పెండ్లి చేశాను. ఒక బాబు చదువుకుంటున్నాడు. ప్రస్తుతం బ్యాక్‌ పెయిన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. వైద్యానికీ డబ్బుల్లేక మంచానికే పరిమితమయ్యా..
- అక్కపెల్లి మల్లేశం, కార్మికుడు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.