Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కష్టజీవుల వెలుగురేఖ కమ్యూనిస్టు ప్రణాళిక | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 22,2022

కష్టజీవుల వెలుగురేఖ కమ్యూనిస్టు ప్రణాళిక

- తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి
- ప్రకృతినే పెద్ద కమ్యూనిస్టు : జయరాజు
- వచ్చిన విప్లవాలన్నీ రెడ్‌బుక్‌ స్ఫూర్తితోనే : యాకూబ్‌
- చదివేకొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగులోకి: శాంతాకుమారి
- రెడ్‌బుక్స్‌డే సందర్భంగా ఎస్వీకే వద్ద కవితా పఠనం
- పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన నవతెలంగాణ ఎడిటర్‌ ఆర్‌.సుధాభాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఏంగెల్స్‌ రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక కష్టజీవుల వెలుగురేఖ అని తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. రెడ్‌బుక్‌ డే సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదుట తెలంగాణ సాహితి, నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నవతెలంగాణ బుకహేౌజ్‌ జనరల్‌ మేనేజర్‌ కోయ చంద్రమోహన్‌ అధ్యక్షతన కవితా పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందాచారి మాట్లాడుతూ..మనుషులను ఆచరణ వైపు నడిపించే పత్రం కమ్యూనిస్టు ప్రణాళిక అన్నారు. ఘర్షణల నుంచే సమాజ మార్పు జరుగుతుందనీ, అది అనివార్యమని నొక్కి చెప్పారని తెలిపారు. దోపీడీదారులెవరు? దోపిడీకి గురయ్యేవారెవరు? సమాజంలో అణచివేత ఏవిధంగా జరుగుతున్నది? అనే విషయాలను మార్క్స్‌, ఏంగెల్స్‌ స్పష్టంగా వివరించారన్నారు. సంపద సృష్టికర్తలు పెట్టుబడిదారులు కాదనీ, శ్రామికులేనని నొక్కిచెప్పిన మహనీయులన్నారు. కరోనా కష్టకాలంలో దేశంలోని ప్రజలంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అంబానీ, ఆదానీ సంపాదన 300 శాతం ఎట్లా పెరిగిందని ప్రశ్నించారు. డాక్టర్లు, కవులు, సైంటిస్టులు, ఉపాధ్యాయులు పెట్టుబడిదారుల కింద కూలీలుగా మారిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాన్ని, సత్యాన్ని, శాస్త్రీయతను చెప్పి ప్రజలను మేల్కొల్పేదే కమ్యూనిస్టు ప్రణాళిక అన్నారు. వాగ్గేయకారుడు జయరాజు మాట్లాడుతూ.. అందరికీ గాలి, నీరు, సూర్యరశ్మి, తదితరాలను సమానంగా పంచే ప్రకృతే పెద్ద కమ్యూనిస్టు అని అభివర్ణించారు. ఆ ప్రకృతే తిరుగుబాటునూ నేర్పుతుందనీ, ప్రోత్సహిస్తుందని చెబుతూ పులి-చీమల కథ ద్వారా వివరించారు. అన్యాయాన్ని ఎదిరించడానికి, పేదల పక్షాన పోరాడటానికి మార్క్స్‌, ఏంగెల్స్‌ మహనీయులు పుట్టారన్నారు. తమ గ్రంథాల ద్వారా ప్రపంచానికి చైతన్యాన్ని నింపిన గొప్ప వ్యక్తులన్నారు. సమసమాజ ఆశయసాధనలో మార్గాలు వేరైనా కమ్యూనిస్టులంతా మార్క్స్‌, ఏంగెల్స్‌ బాటలో నడుస్తున్నారని చెప్పారు. ప్రముఖ కవి యాకూబ్‌ మాట్లాడుతూ.. 174 ఏండ్ల కింద రాసిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రాసంగికత నేటికీ అట్లాగే ఉందన్నారు. ఆ పత్రం కొందరికి కాదు..అందరికీ వర్తిస్తుందని చెప్పారు. కమ్యూనిస్టు ప్రణాళిక స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమసమాజ నిర్మాణం కోసం జరిగే పోరులో కమ్యూనిస్టు ప్రణాళిక కరదీపికగా ఉపయోగపడుతుందని చెప్పారు. కన్నడ కవి శాంతాకుమారి మాట్లాడుతూ..కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచానికే దిక్సూచి అన్నారు. ఆ పత్రం చదివేకొద్దీ కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆ మహనీయులు కొవ్వొత్తులు పెట్టుకుని మరీ ఆ పత్రాన్ని రాశారని గుర్తుచేశారు. అనంతరం సాహితీ నాయకులు తంగిరాల చక్రవర్తి, మోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో కవితా పఠనం చేపట్టారు. పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు.
మార్క్సిస్టు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం అభినందనీయం
పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవంలో నవతెలంగాణ ఎడిటర్‌ ఆర్‌.సుధాభాస్కర్‌
నవతెలంగాణ ప్రచురణలపై 30 శాతం డిస్కౌంట్‌ : చంద్రమోహన్‌
   నవతెలంగాణ బుకహేౌజ్‌లో రెడ్‌బుక్‌ డే సందర్భంగా మార్క్సిస్టు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయమని నవతెలంగాణ ఎడిటర్‌ ఆర్‌.సుధాభాస్కర్‌ అన్నారు. రెడ్‌ బుక్‌ డే సందర్భంగా నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని బుకహేౌజ్‌లో వారంపాటు నిర్వహించే పుస్తకప్రదర్శనను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు ప్రణాళికను మార్స్క్‌, ఏంగెల్స్‌ ప్రకటించి ఫిబ్రవరి 21కి 174 ఏండ్లు అయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తక పఠనం జరిగిందన్నారు. పుస్తక పఠనం తగ్గి యువత పక్కదారి పడుతున్న సందర్భంలో మార్క్సిస్టు సాహిత్యాన్ని అందరూ చదివేలా చేయడంలో నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ ముందు వరుసలో ఉందన్నారు. పుస్తక ప్రదర్శనలో విస్తారంగా లెఫ్ట్‌ సాహిత్యాన్ని అందుబాటులో ఉంచామన్నారు. నవతెలంగాణ బుకహేౌజ్‌ జనరల్‌ మేనేజర్‌ కె.చంద్రమోహన్‌ మాట్లాడుతూ..174 ఏండ్ల కిందటిది అయినప్పటికీ నేటికీ కమ్యూనిస్టు ప్రణాళికకు ప్రాధాన్యత తగ్గలేదన్నారు. సూర్యచంద్రులున్నంతకాలం, శ్రమజీవులున్నంతకాలం కమ్యూనిస్టు ప్రణాళిక ఉంటుందన్నారు. రెడ్‌బుక్‌డే సందర్భంగా వారం పాటు నవతెలంగాణ ప్రచురణలను 30 శాతం రాయితీతో ఇస్తామన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.