Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాఫెల్‌ను మించిన కుంభకోణం : రేవంత్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 22,2022

రాఫెల్‌ను మించిన కుంభకోణం : రేవంత్‌

- బొగ్గు అవినీతిపై న్యాయపోరాటం: రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాఫెల్‌ను మించిన భారీ బొగ్గు కుంభకోణం రాష్ట్రంలో జరిగిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. సింగరేణి కంపెనీకి బొగ్గు తొవ్వే సామర్థ్యం ఉన్నప్పటికీ టెండర్లు పిలుస్తున్నారని చెప్పారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ కుమ్మక్కై రూ 50వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ భారీ కుంభకోణం వెనుక వారి స్వార్థ ప్రయోజనాలున్నాయని చెప్పారు. గత ఎనిమిదేండ్లుగా నిబంధనలకు విరుద్ధంగా సీఎండీ శ్రీధర్‌ను కొనసాగించడంలో ఆంతర్యమిదేనని తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులు షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మల్లురవి, ప్రీతం, హర్కర వేణుగోపాల్‌, రాగిడి లక్ష్మారెడ్డి, మెట్టు సాయి కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. సింగరేణి సంస్థలో రాష్ట్ర వాటా 51 శాతం, కేంద్ర వాటా 49శాతంగా ఉందన్నారు.ఆ కంపెనీ 50 వేల మంది ఉద్యోగ, కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు. సింగరేణి గనులను ప్రయివేటు సంస్థలకు అమ్మేందుకు ముందుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదని విమర్శించారు. అత్యంత నాణ్యమైన బొగ్గు సింగరేణిలో ఉందనీ, సాంకేతిక అవసరం లేకుండానే బొగ్గు తీయొచ్చు కానీ అలాంటి బొగ్గును సింగరేణికి కాకుండా ప్రయివేటు సంస్థలకు 25 ఏండ్లపాటు లీజుకు ఇచ్చేందుకు కేసీఆర్‌ తన అధికారాన్ని వినియోగించి ప్రయివేటు పరం చేస్తున్నారని విమర్శించారు. అందుకే సీఎండీగా శ్రీధర్‌ను కొనసాగిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌, ఆయన కలిసి వేలాది కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని రేవంత్‌ ఆరోపించారు. బొగ్గుకుంభకోణంపై సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రధాని, హోంమంత్రి, విజిలెన్స్‌, మంత్రులు, అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నైని బొగ్గు తవ్వకాలకు సంబంధించిన టెండర్‌ బాక్స్‌ ఓపెన్‌ చేస్తే.. ఇద్దరు,ముగ్గురికే లాభం చేకూరుతుందన్నారు. ఈ విషయాన్ని శ్రీధర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. తన నిస్సహాయతను వ్యక్తం చేశారని గుర్తు చేశారు. దీని ద్వారా మోడీ స్నేహితుడు అదానీ, సీఎం కేసీఆర్‌ బినామీ ప్రతిమ శ్రీనివాస్‌ భారీగా లబ్దిపొందనున్నట్టు ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబం గనులను దోచుకునే పని చేస్తున్నదనీ, కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
మోడీ కోసమే కేసీఆర్‌ పొర్లు దండాలు
   మోడీని మూడోసారి ప్రధానిని చేసేందుకే కేసీఆర్‌ పొర్లు దండాలు పెడుతున్నారని రేవంత్‌ చెప్పారు. జైల్‌ నుంచి తప్పించుకునేందుకే మోడీతో రహస్య ఒప్పందం జరిగిందనీ, అందులో భాగంగానే యూపీఏ భాగస్వామ్య పక్షా లను చీల్చించేందుకే మోడీ దగ్గర కేసీఆర్‌ సుపారీ తీసుకున్నారని ఆరోపించారు. పైకి మాత్రం బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉపఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ అవినీతిపై మాట్లాడారని తెలిపారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య విభేదాలున్నాయంటూ ప్రజలను నమ్మించేందుకే ఆరోపణలు చేసుకున్నారని చెప్పారు.
   బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఉప్పు, నిప్పులా ఉన్నట్టు చూపిస్తున్నారని తెలిపారు. ముంబాయి పర్యటన ఓ డ్రామాంటూ రేవంత్‌ విమర్శించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులపై కేసీఆర్‌తో చర్చించినట్టు శరద్‌పవర్‌, సీఎం ఉద్దవ్‌ ఠాక్రే, ఎంపీ సుప్రియ సురే ట్వీట్లు చేశారనీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులు మాత్రం మరో రకంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు కూడా కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడలేదన్నారు. కేసీఆర్‌.. చీటర్‌, లయర్‌ అండ్‌ లూటర్‌ అని ఎద్దేవా చేశారు. పార్టీ అలకబూనిన ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పార్టీ సీనియర్‌ నాయకులు మాట్లాడుతున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.