Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మా గుడిసెలకు పట్టాలిచ్చేదాకా పోరాటం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 27,2022

మా గుడిసెలకు పట్టాలిచ్చేదాకా పోరాటం

- మంచినీళ్లు, తిండి లేకుండా ఎట్లా బతకాలే...
- దేవర యంజాల్‌ బాధితుల ఆవేదన
- న్యాయమైన డిమాండ్‌ను సర్కారు పరిష్కరించాలి
- సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు జి రాములు డిమాండ్‌
- అండగా ఉంటామన్న పలు పార్టీలు, సంఘాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
'రెండేండ్ల నుంచి ఈ భూమి కోసం పోరాడుతున్నాం. మూడు నెలలుగా అందరినీ సమీకరించి కార్యాచరణ రూపొందించాం. ఈనెల మూడున దేవర యంజాల్‌లోని 640, 641 సర్వేనెంబర్‌ భూమిలో గుడిసెలు వేసుకున్నాం. సుమారు మూడు వేల మంది ఉంటారు. తెల్లారి నాలుగో తారీఖున ఎంఆర్‌వో వచ్చారు. అక్కడ ఉండొద్దు, ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలన్నాం. అది ఇవ్వకపోగా పోలీసులు దాడులు చేస్తున్నారు. ఏడో తారీఖు నుంచి మంచినీళ్లు బందయ్యాయి. తిండి లేదు. తాగనీకే నీళ్లు, తిననీకే తిండి లేకుండా ఎట్లా బతకాలే. బయటికి వెళ్లే లోపలికి, లోపల ఉన్నోళ్లను బయటికి వెళ్లనివ్వడం లేదు. ఓట్లు అడగడానికి వివిధ పార్టీల నాయకులు వస్తారు. ఇప్పుడెవరు మా గోడు పట్టించుకోవడం లేదు. ఒక్కో రోజు పస్తులుంటున్నాం. శుక్రవారం నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నన్ను అరెస్టు చేయొచ్చు. అయినా భయపడేదే లేదు. లాఠీలతో కొట్టినా వెనక్కి తగ్గం. ఆ భూమిలో మాకు ఇండ్ల పట్టాలివ్వాలి. అప్పటిదాకా పోరాడతాం.'అని బాధితురాలు రేణుక ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇండ్లస్థలాల సాధన సంఘం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. దేవర యంజాల్‌ బాధితుల పోరాటానికి అండగా ఉంటామం టూ పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు జి రాములు మాట్లాడుతూ ఇది న్యాయమైన డిమాండ్‌ అనీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. గుడిసెలు వేసుకున్న తర్వాత ప్రభుత్వం స్పందించే వరకూ నిరంతరం పోరాటాలు చేపట్టాలని కోరారు. దాడులు, నిర్బంధాలు ఎదురవుతాయనీ, వాటిని ఎదుర్కొని ఇండ్ల స్థలాలు సాధించేదాకా పోరాడాలని పిలుపునిచ్చారు. అది ప్రభుత్వ భూమి కాబట్టి దాన్ని పేదలకు ఇవ్వకపోతే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లేదంటే కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడతారని అన్నారు. ఆ భూమిని నిలబెట్టుకోవాలనీ, తమ పార్టీ సహకారం ఉంటుందని చెప్పారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ శ్రీరాంనాయక్‌ మాట్లాడుతూ అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 640,641 సర్వేనెంబర్‌లోని గుడిసెలకు పట్టాలివ్వాలని కోరారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌ మాట్లాడుతూ గుడిసెలు వేసుకున్నంత సులభంగా ఇండ్లస్థలాలు రాబోవని అన్నారు. పెద్ద పోరాటానికి పూనుకోవాలన్నారు. 58,59 జీవోల ప్రకారం దేవర యంజాల్‌లో గుడిసెలు వేసుకున్న ప్రభుత్వ భూమిని బాధితులకు రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాది హేమలలిత మాట్లాడుతూ ఈ సమస్యపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించామని చెప్పారు. ఆ భూమిని రక్షించాలంటూ ఆర్డీవో, దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని అన్నారు. ఎలాంటి వారెంట్‌ లేకుండానే దేవర యంజాల్‌లో గుడిసెలు వేసుకున్న వారిలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. ఇదేంటనీ పోలీసులను అడిగితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గుడిసెలు వేసుకున్నది ఎవరంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారని అన్నారు. చట్టాలు ప్రజల చేతుల్లో ఉంటేనే న్యాయం దొరుకుతుందన్నారు. వారికి న్యాయం దక్కే వరకూ ఎంతవరకైనా పోరాడతామని చెప్పారు. ఏపీవైఎస్‌ నాయకులు కిరణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎండీ అబ్బాస్‌ (సీపీఐఎం), కె హిమబిందు (టీపీఎస్‌కే), కాసాని శ్రీనివాస్‌ (జై స్వరాజ్‌ పార్టీ), ఎస్‌ఎస్‌ తన్వీర్‌ (మైనార్టీ హక్కుల రక్షణ ఫోరం), సనా ఖాన్‌ (ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ ఫ్రంట్‌), దేవర యంజాల్‌ బాధితులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.