Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వచ్చే వరి పంటను ప్రభుత్వమే కొనాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 27,2022

వచ్చే వరి పంటను ప్రభుత్వమే కొనాలి

- కేసీఆర్‌ పంటను ఎవరు కొంటే.. రైతులదీ వారే కొనాలి
- పరిగి నుంచే యుద్ధభేరీ మోగించాం
- 'మన ఊరు-మన పోరు' సభలో రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
రాబోయే వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లోని వరి పంటను ఎవరు కొంటే.. రైతులదీ వారే కొనాలని.. లేకపోతే సీఎం కేసీఆర్‌ని నడిరోడ్డుపై ఉరి తీసేందుకు ప్రజలు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. బంగారు తెలంగాణ సాకు చూపి సీఎం కేసీఆర్‌ కుటుంబం కబంధ హస్తాల్లో తెలంగాణ నలిగిపోతోందన్నారు. 'మన ఊరు-మన పోరు'కు పరిగిలో మొదలు పెట్టి, ఇక్కడి నుంచే యుద్ధ భేరీ మోగించాలని పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్‌ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన 'మన ఊరు-మన పోరు' బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలకు రేవంత్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొడంగల్‌ చౌరస్తా నుంచి మినీ స్టేడియం వరకు రోడ్డ్‌ షో నిర్వహించారు. అనంతరం సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిగి నుంచి కాంగ్రెస్‌ 'మన ఊరు- మన పోరు' కార్యక్రమం మొదలు పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్‌, ఆయన కొడుకు, అల్లుడు బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని తమ కబంధ హస్తాల్లో బంధించారని విమర్శించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్‌ ప్రాంతం నుంచి మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి, మాణిక్‌ ప్రభు, మహేందర్‌ గౌడ్‌ వంటి ఎంతో గొప్ప నాయకులు వచ్చారని తెలిపారు. కానీ ప్రస్తుతం ఉన్న ఎంపీ రంజిత్‌రెడ్డి గుడ్లు అమ్ముకుంటాడు తప్ప తాగడానికి కనీసం తాగునీరు ఇవ్వడం లేదన్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌కు అమ్ముడు పోయాడని విమర్శించారు. పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి గుడి మాన్యాలనే కాకుండా, గుడిలోని లింగాన్ని కూడా దిగమింగేటోడని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌ చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును కొండపోచమ్మలో ముంచి చేవెళ్ల చెల్లెమ్మను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని విమర్శించారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మంత్రిగా ఉండి ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. వికారాబాద్‌ ఎత్తయిన ప్రదేశం అని కాంగ్రెస్‌ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద ప్రాణహిత-చేవెళ్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయాలనుకుంటే.. సీఎం కేసీఆర్‌ ఇక్కడి ప్రాంత ప్రజల కడుపులు కొట్టి ప్రాజెక్టును తన ప్రాంతానికి తీసుకుపోయారని విమర్శించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌ నాయకులను గెలిపిస్తే పాలమూరు-రంగారెడ్డిని బీడు పెట్టారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లను జగన్‌ తీసుకుపోతుంటే.. మెగా కృష్ణారెడ్డి నిధులు తీసుకెళ్లాడు, సీఎం కేసీఆర్‌ కుటుంబం రాజకీయ ఉద్యోగాలు తీసుకెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ రైతులను వరి వేయొద్దని చెప్పి గజ్వేల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో 150 ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. ఆ వరి పంటను ఎవరు కొంటారో.. రైతులు పండించిన 40 లక్షల ఎకరాల వరి పంటను వారే కొనాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.