Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేటాయింపులు సరే.. ఖర్చేది? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Feb 28,2022

కేటాయింపులు సరే.. ఖర్చేది?

- ఎండమావిగా మైనార్టీ సంక్షేమం
- నేతల మాటలు నీటి మూటలే
- ముస్లింల అభివృద్ధిపై సర్కార్‌ నిర్లక్ష్యం
''ముస్లిం మైనార్టీలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. అందుకనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తున్నాం''.-రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ఖర్చు పెడుతున్న నిధులు చాలా తక్కువ. అవసరాలు అనేకం ఉన్నా..వాటి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నది.కానీ..తనది మైనార్టీల పక్షపాత ప్రభుత్వమని గొప్పలకు పోతున్నది. వాస్తవ కేటాయింపులు, ఖర్చుల గణాంకాలను పరిశీలిస్తే నేతల మాటలు నీటి మూటలేనని మరో సారి తేటతెల్లమవుతున్నది. గడిచిన ఏడేండ్లలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొత్తం బడ్జెట్‌ సుమారు రూ. 10,85,435కోట్లు. దీనిలో మైనార్టీ సంక్షేమానికి రూ. 11,106కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇది మొత్తం బడ్జెట్‌లో ముస్లింలకు కేటియించింది ఒక్క శాతం మాత్రమే. కేటాయించిన బడ్జెట్‌లో ఖర్చు అయింది రూ. 6,499 కోట్లు మాత్రమే. రాష్ట్రంలో ఒక పెద్ద సమూహపు సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల శాతం ఇంత తక్కువ స్థాయిలో ఉంటే ఎలా?అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపోతే ముస్లింలకిచ్చిన వాగ్దానాలు నీటి మూటలుగా మిగిలాయి. 12శాతం రిజర్వేషన్లతో పాటు అనేక హామీలు నేటికీ నెరవేరలేదు. కనీసం వార్షిక బడ్జెట్‌లో 12శాతం నిధులను కేటాయించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. షాదీముబారక్‌ ధరఖాస్తులు సుమారు 25వేలు, ఫీజు రియంబర్స్‌మెంట్‌కు సంబంధించి ధరఖాస్తులు మరో అరలక్షకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. గొప్పగా చెబుతున్న సంక్షేమ పథకాలు ఆచరణలో ముస్లింల దరి చేరటం లేదు.
దినసరి కూలీలుగానే..
   నేటికి రెక్కల కష్టం మీద ఆధార పడి జీవించే వారి సంఖ్య ఎక్కువ. పురుషుల్లో 52శాతం దినసరి కూలీలుగానే ఉన్నారు.ఎక్కువ మంది క్యాజువల్‌ కార్మికులుగా శ్రమను నమ్ముకొని బతుకుతున్నారు. టైరు పంక్షర్లు వేయటం ఒక వృత్తిగా మార్చుకున్నారు. హకర్స్‌గా, ఇతర చిన్నచిన్న వ్యాపారాలతో కాలం గడుపుతున్నారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణాలు నామమాత్రమే. మల్టీ సెక్టోరల్‌ అభివృద్ధి కోసం గతం కంటే రూ. 30 కోట్లు తగ్గించారు. దీంతో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆర్థిక సహాయం నిలిచిపోయింది. 2016-17 సంవత్సరంలో చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలని లక్షా డెబ్బై ఆరువేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఆరేండ్ల కాలంలో కేవలం ఎనిమిది వేల మందికి మాత్రమే ఆర్థిక సహాయం అందిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఆర్థికంగా చితికిపోయిన, విద్య, ఉద్యోగాలలో వెనుకబడిన మైనారిటీలు అభివృద్ధి చెందాలంటే బడ్జెట్‌ పెంచకుండా సాధ్యం కాదు. ప్రభుత్వం నియమించిన సుధీర్‌ కమీషన్‌ నివేదిక ఇదే విషయాన్ని చెప్పింది. మైనార్టీ బంధు లాంటి పథకాలు ప్రవేశపెట్టి యువతకు, మహిళలకు, చిరు వ్యాపారులకు ఉపాధి కల్పన కోసం ఆర్థిక సహాయం అందించాలి. అందుకు రూ. ఐదువేల కోట్లు కేటాయించాలి. ప్రణాళికా బద్దంగా ఖర్చుచేయాలన్న మైనార్టీల డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.
''గత ఏడేండ్లలో మైనార్టీల సంక్షేమ కోసం కేసీఆర్‌ ప్రభుత్వం రూ.6,199 కోట్లు ఖర్చు చేసింది. అదే హరిత హారంపై ఇంతరవరకు రూ.6,555 కోట్లు ఖర్చు పెట్టింది. మొక్కల కన్నా ముస్లింలు హీనమా?'' అక్బరుద్దీన్‌ ఓవైసీ...
   ''ప్రభుత్వం గొప్పలకు పోతున్నది. బారెడు కేటాయింపులు చూపెట్టి, మూరెడు మాత్రమే ఖర్చు చేస్తున్నది. మైనార్టీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయటం లేదు. ప్రచారార్బాటమే. వారి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. సర్కార్‌ చిత్తశుద్ధితో పనిచేయాలి.
-ఎండీ అబ్బాస్‌ ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఏడేండ్లుగా బడ్జెట్‌ లో కేటాయింపులు, ఖర్చు వివరాలు...
సంవత్సరం.................కేటాయింపులు. కోట్లలో.........ఖర్చు. కోట్లలో............శాతం
2014-15......... రూ.1030............................ రూ.307.86.........29
2015-16......... రూ.1130........................... రూ.409.52..........42.35
2016-17......... రూ.1204........................... రూ.863.36..........71.94
2017-18......... రూ.1249.49...................... రూ.962.71..........78.51
2018-19......... రూ.2000........................... రూ.703.24..........35.63
2019-20........ రూ.1369............................ రూ.1266.............94.21
2020-21........ రూ.1518.05....................... రూ.658,43..........43.50
2021-22........ రూ.1606........................ రూ.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.