Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జూన్‌ నాటికి అద్దంలా రోడ్లు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

జూన్‌ నాటికి అద్దంలా రోడ్లు

- సీఎం కేసీఆర్‌ సమాలోచన
- ప్రతిపాదనలకు ఆదేశాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రోడ్లు అభివృద్ధికి ఆనవాళ్లు. మౌలిక వసతుల్లో ఇది కూడా ప్రధానమైనది. రహదారి ఆర్ధికాభివృద్ధికి బాటవేసే సాధనం. సాంఘిక ప్రయోజనాలకు మూలం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రోడ్లు తళతళా మెరిసాయి. అప్పట్లో గులాబీ సర్కారు ప్రాధాన్యత ఇచ్చి మరీ రోడ్లను నిర్మించింది.ఇది అన్నీ స్థాయిల్లో జరిగింది. పంచాయతీరాజ్‌ రోడ్లు, భవనాల శాఖల పర్యవేక్షణలో రోడ్ల నిర్మాణం జరిగింది. సీఎం కేసీఆర్‌ సర్కారు అధికారంలోకి వచ్చే మొదటి విడతలో రోడ్ల గురించి అందరి నుంచి ప్రశంసలే వచ్చాయి. అభినందనల పర్వం కొనసాగింది. రెండో విడతలో మాత్రం విమర్శల వెల్లువ కొనసాగుతున్నది. గత రెండేండ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్టు గుర్తించారు. నిర్వహణ అధ్వాన్నంగా మారింది. ఆయా రాజకీయ పార్టీలు సైతం రోడ్ల పున:నిర్మాణం కోసం స్థానిక అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నారు. అంతేగాక గతేడాది వర్షాలకు భారీస్థాయిలో దెబ్బతిన్నాయి కూడా.
గతంలో..
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రోడ్ల కోసం కేసీఆర్‌ ప్రభుత్వం రూ. 6500 కోట్లు కేటాయించింది. వాటినే గత ఏడాది వరకూ ఖర్చుపెడుతూ వచ్చింది. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు పాత వాటికి మరమ్మత్తులు, కొత్త వాటి నిర్మాణం, పాతవాటి నిర్వహణ కోసం కేటాయించిన నిధులు ఖర్చు చేశారు. కాగా కాంట్రాక్టర్లకు కొంత మేర బిల్లులు బకాయి ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుత పరిస్థితి
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. గుంతలమయంగా మారాయి. మరమ్మత్తులకు నిదుల కొరత ఉంది. ప్రమాదాలు జరుగుతున్నాయి. గత రెండేండ్ల నుంచి రోడ్ల నిర్మాణాలు, మరమ్మత్తుల కోసం నిధుల కోసమ డిమాండ్‌ పెరుగుతున్నది. ఏజెన్సీలో పరిస్థితి మరింత దారుణం.
జూన్‌ నాటికి...
పంచాయతీరాజ్‌ రోడ్ల నిర్మాణం కోసం తాజాగా ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్టు సమాచారం. 2023 చివర్లో సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌ నాటికే రోడ్లను మరోసారి మరమ్మత్తులు, కొత్తవి నిర్మించడం, ఉన్నవాటికి పూర్తిస్థా యిలో మరమ్మత్తులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈమేరకు కొత్త ప్రతిపాదనలు పంపాలంటూ పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖకు ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వీటిని తెప్పించి వేగంగా పనలు చేపట్టేందుకు రంగం సిద్దమవుతున్నది. వీటి కోసం సుమారు రూ. 3000 నుంచి రూ. 4000 కోట్ల వరకు ప్రతిపాదనలు పంపే అవకాశం ఉన్నది.
ఆ మూడు జిల్లాల్లో ఇప్పటికే..
సిద్ధిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే ఈ తరహా కసరత్తు ప్రారంభమైంది. దీనిపై సీఎం ఆసక్తిగా ఉన్నారు.మంత్రి హరీశ్‌రా వుతోపాటు ఆ మూడు జిల్లాల ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించి ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకునే పనిలో ఉన్నారు.సీఎం సొంత నియోజకవర్గమై న గజ్వేల్‌లో రోడ్లు అద్దంలా ఉండాలని సీఎం చెప్పినట్టు ఆదేశించినట్టు సమాచారం.ఈమేరకు ఆ శాఖ ఉన్నతా ధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రూ.781.69 కోట్లు మంజూరు
రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ కోసం రూ.781.69కోట్లు ఇటీవల మంజూరు చేసింది.ఈ నిధులతో 2807 కిలోమీ టర్ల మేర పనులు చేయనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల కోసం రూ.128.9 కోట్లు,పాత వాటి పునరుద్ధరణకు రూ.609.09 కోట్లు,ప్రత్యేక మరమ్మత్తులకు రూ.43.69కోట్లు ఇస్తూ ఆదేశాలిచ్చింది.ఈ పనులతోపాటు కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలు పంపే పనిలో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ తలమునకలై ఉంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.