Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైల్వేలైన్‌ల రాద్ధాంతం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

రైల్వేలైన్‌ల రాద్ధాంతం

నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నూతన రైల్వే లైన్‌లపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. చెన్నై నుంచి న్యూఢిల్లీ మార్గంలో రద్దీని అధిగమించేందుకు రైల్వేశాఖ మూడో లైన్‌ నిర్మాణం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొండపల్లి నుంచి కాజీపేట వరకు రైల్వే అధికారులు మూడో లైన్‌ పనులు ముమ్మరం చేశారు. రైల్వేస్టేషన్‌ల సమీపాన లూప్‌లైన్‌ల నిర్మాణం చేపట్టాల్సి రావడంతో ఎక్కువ స్థలం అవసరం అవుతోంది. ఈ మార్గంలో అతిపెద్ద రైల్వేస్టేషన్‌లుగా ఉన్న మధిర, ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపాన ఎక్కువ భూములు సేకరించేందుకు మార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో వేలాది మంది నిరాశ్రయులుగా మారనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామా నుజవరంలోనూ భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌) రైల్వేలైన్‌ కోసం కూడా భూసేకరణ చేస్తుండటంతో ఆ గ్రామంలోనూ సోమవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. రెవెన్యూ అధికారులు లేకుండా భూములు స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన పోలీసులు, జెన్కో అధికారులపై స్థానికులు తిరగబడ్డారు. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైల్వేలైన్‌లతో వేలాది మంది నిరాశ్రయులుగా మారుతున్నారు.
మూడులైన్‌కు మూడుసార్లు సర్వే.. హద్దులు
కొండపల్లి- కాజీపేట మూడోలైన్‌ కోసం ఇప్పటికే మూడుసార్లు సర్వే నిర్వహించి, హద్దులు ఏర్పాటు చేశారు. రెండేండ్ల కిందట మధిర, ఖమ్మంలో రైల్వే అధికారులు సర్వే నిర్వహించారు. సెంటర్‌ ట్రాక్‌ నుంచి 20 మీటర్ల వరకు హద్దు ఏర్పాటు చేశారు. రెండు నెలల కిందట సర్వే చేసి 32 మీటర్ల వరకూ తమ శాఖదేనని మార్కింగ్‌ పెట్టారు. 15 రోజుల కిందట సర్వే చేసి 2008 లెక్కల ప్రకారం ఏకంగా 97 మీటర్ల వరకు స్థలం రైల్వేశాఖదేనని రాద్ధాంతం చేస్తున్నారు. ఇలా పొంతనలేని రైల్వేశాఖ సర్వేలతో ఖమ్మం, మధిరలోనే కాకుండా ఈ మార్గంలో ఉన్న ప్రతి స్టేషన్‌ వద్ద ఇదే పరిస్థితి ఉండటంతో వేలాది మంది నిరాశ్రయులుగా మారుతున్నారు. పైగా రైల్వేట్రాక్‌ వెంట ఇండ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదలే. 'ఓవైపు బిడ్డ పెళ్లీడుకొచ్చింది. మరోవైపు గూడు చెదురుతోంది..' అని ఆవేదనతో ఖమ్మం నగరంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఓ నిరుపేద కూలీ రైలుపట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు యత్నించాడు. సమీపంలోని వారు సకాలంలో చూడటంతో ప్రాణంతో బయటపడ్డాడు. సారథీనగర్‌ రైల్వేట్రాక్‌ వెంట ఉన్న అంబేద్కర్‌ నగర్‌లో దాదాపు 300 కుటుంబాలు 20 ఏండ్లకు పైబడి నివసిస్తున్నాయి. ఇక్కడి పురుషులు ఆటో, రిక్షా కార్మికులు, హమాలీలు, రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. మహిళలు సమీపంలోని మామి ళ్లగూడెంలో ఇండ్లఓ్ల పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరికి 2004, 2009లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చింది. రైల్వే అధికారుల పొంతనలేని సర్వేలతో ఇప్పుడు ఈ ఇండ్లను మూడో లైన్‌ మింగేస్తోంది. దీనిపై ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ మిట్టపల్లి శైలజ, స్థానిక కార్పొరేటర్‌ తోటరామారావును అంబేద్కర్‌నగర్‌ వాసులు కలిసి మొరపెట్టుకున్నారు. పట్టాదారులందరికీ ప్రత్యామ్నాయ స్థలం చూపుతామని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు.
మధిరలోనూ ఇదే దుస్థితి
మధిరలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ప్రస్తుతం నిర్మించే అప్‌లైన్‌ వైపు ఉన్న లడకబజారు ప్రాంతంలోనూ ఎక్కువ మంది పేదలే నివసిస్తున్నారు. రిక్షా తొక్కి, మూటలు మోసి, కూలికి వెళ్లగా వచ్చిన డబ్బులతో పొట్టపోసుకుంటున్నారు. రైల్వే అధికారుల వైఖరితో ఇప్పుడు వీరంతా నిరాశ్రయులుగా మారుతున్నారు. బ్రిటిష్‌ కాలంలో ఒక్కటే ట్రాక్‌ ఉండగా 1965 ఏప్రిల్‌లో రైల్వేశాఖ కొంత భూమి కొనుగోలు చేసింది. 1968లో రైల్వేట్రాక్‌ నిర్మించింది. అప్పటి హద్దులు నేటికీ ఉన్నా వాటిని కాదని 2008లో ఓ ప్రయివేట్‌ సంస్థ చేసిన సర్వే ఆధారంగా మార్కింగ్‌ చేయడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైల్వే అధికారుల లెక్కల ప్రకారం 29 గుంటల భూమి ఉండాలి. కానీ ప్రస్తుతం మార్కింగ్‌ చేసిన ప్రకారం మూడెకరాల వరకు ట్రాక్‌ వెంట భూ విస్తీర్ణం వస్తోంది. కొలతల్లో తప్పు ఉందని రైల్వే అధికారులు గుర్తించినట్టు తహసీల్దార్‌ రాజేష్‌ తెలిపారు. దీనిపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపించామన్నారు.
బీటీపీఎస్‌ రైల్వేలైన్‌తోనూ ఆందోళన
కొత్తగూడెం జిల్లా బీటీపీఎస్‌ రైల్వేలైన్‌ విషయంలోనూ ఆందోళన కొనసాగుతోంది. మణుగూరు మండలం రామానుజవరంలో సోమవారం పోలీసులు, జెన్కో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. పరిహారం ఇవ్వకుండా భూములు బలవంతంగా లాక్కుం టున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. కేతినేని రాజేష్‌ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పంట చేలను ధ్వంసం చేయకుండా అడ్డుకున్న రైతులు, అడ్డువచ్చిన మహిళలపై పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారు. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారు. పరిహారం ఇచ్చే వరకు పనులు సాగనివ్వబోమని రైతులంటున్నారు.
మా బతుకులు ఆగం చేయొద్దు
రోజు కూలి పనులు చేసుకొని పొట్ట పోసుకునేటోళ్లం. పాతి కేండ్లకు పైబడి అంబేద్కర్‌నగర్‌లో ఉంటున్నాం. రైల్వేగోడ వెలుపల ఉంటున్నా మేము ఉండే జాగ రైల్వేవోళ్లదే అంటున్నారు. ఇక్కడే కూటికి, గుడ్డకు ఏడ్చినం. ఒక్క పూట తింటే.. మరోపూట పస్తులుండి కుటుంబాలను పోషించుకుంటున్నాం. ప్రభుత్వం ఇండ్ల పట్టాలిచ్చినప్పటి నుంచి ధైర్యంగా ఉంటున్నాం. ఒక్కసారిగా ఊడిపడిన రైల్వేవోళ్లు ఈ స్థలం మాదంటూ గుర్తులు పెట్టి పోయిండ్రు. అయ్యాల్టి నుంచి మేము మనుషులం కావట్లేదు. తినే కూడు సహించట్లేదు. పట్టాలవతల మామిళ్లగూడెంలో పనులు చేసి బతుకుతున్నం. ఇక్కడి నుంచి మమ్మల్ని వేరేకాడికి పంపితే మేము ఎట్టా బతకాలి? మా బతుకులు ఆగం చేయొద్దు. మంత్రి గారే న్యాయం చేయాలి సారూ.
-కౌరోజు సైదమ్మ మూడోలైన్‌ బాధితురాలు- ఖమ్మం

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.