Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఓయూలో హరిత హననం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 04,2022

ఓయూలో హరిత హననం

నవతెలంగాణ- ఓయూ
పచ్చని చెట్లు సకల ప్రాణికోటికి ప్రాణ బిక్ష.. చెట్లను సంరక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు పెద్దఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటుతోంది. హెచ్‌ఎండీఏ ఎండీ అర్వింద్‌ కుమార్‌ ఉస్మానియా యూనివర్సిటీలో వందలాది మొక్కలు నాటించి, సంరక్షణ కోసం ఫెన్సింగ్‌ వేయించారు. కానీ ప్రస్తుతం అక్కడ తీరుమారింది. రకరకాల సాకుతో ఇక్కడి పచ్చని చెట్లను పర్యావరణ విభాగం, ఫారెస్టు విభాగాల అనుమతి లేకుండానే నరికేస్తున్నారు. ఓయూలో కొత్తగా ప్రారంభించిన సెంటినరి హాస్టల్‌కు విద్యుత్‌ సరఫరా కోసం కరెంట్‌ పోల్స్‌ వేస్తున్నారు. ఈ క్రమంలో లా కాలేజ్‌ నుంచి డి హాస్టల్‌ వరకు, జాగ్రఫీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఐపీఈ మీదుగా మెయిన్‌రోడ్డు వెంట ఇరువైపులా చెట్లను నరికేశారు. వాస్తవానికి ఇక్కడి చెట్లను తప్పనిసరి పరిస్థితిలో నరకాలన్నా, కొమ్మలు కట్‌ చేయాలన్నా ఫారెస్ట్‌ విభాగం అధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ ఓయూ బిల్డింగ్‌ డివిజన్‌ పరిధిలో విద్యుత్‌ విభాగం, అధికారులు తమ ఇష్టానుసారం చెట్లను నరికేస్తున్నారు. న్యూ పీజీ బిల్డింగ్‌ వద్ద మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో మూడు నెమలినార చెట్లను నేలమట్టం చేశారు. ఒక వైపు ఓయూలో 'గ్రీన్‌ పార్క్‌' ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ ఉన్న చెట్లను నరికేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సైన్సు అండ్‌ హ్యూమనిటీస్‌ బిల్డింగ్‌ వెనుక 45 వరకు చిన్నా చితక మొక్కలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గాలి వానకు లేదా లేదా ఎండిపోవడం వల్ల కింద పడిపోయిన చెట్లను, 15 సెంటీుటర్ల కన్నా ఎక్కువ మందం ఉన్న ప్రతి చెట్టును, సర్కార్‌ తుమ్మచెట్లను కొట్టేయాలన్నా యూనివర్సిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సజీవంగా ఉన్న చెట్లను, వాటి కొమ్మలను నరకడానికి ఫారెస్ట్‌ డిపార్టుమెంట్‌ లేదా ఓయూ గ్రీన్‌ బెల్ట్‌ డిపార్టుమెంట్‌ అనుమతులు అవసరం. కానీ ఓయూలో ఈ నిబంధనలు పాటించడం లేదు. మరోవైపు నరికేసిన చెట్ల కొమ్మలు, దుంగలను అన్నీ ఒకచోట చేర్చి టెండర్ల ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. కానీ ఓయూలో ఇద్దరు అధికారుల సపోర్ట్‌తో కొందరు వాటిని ఓయూ హాస్టల్స్‌ వద్దకు తరలించి బిల్లులు క్లెయిమ్స్‌ చేసుకుంటున్నారని తెలిసింది.
ఎటువంటి పర్మిషన్‌ తీసుకోలేదు
ఓయూ గ్రీన్‌ బెల్ట్‌ నుంచి అక్కడి చెట్లను నరకడానికి, మొక్కలు తొలగించడానికి మా వద్ద ఎవరూ ఎటువంటి పర్మిషన్‌ తీసుకోలేదు. మేము ఇవ్వలేదు.
- డా. ఎం.వెంకట రమణ, ఓయూ గ్రీన్‌ బెల్ట్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌
ఓయూ అధికారుల తీరు సరికాదు
సీఎం కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ జె.సంతోష్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ద్వారా రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటారు. ఈక్రమంలో ఓయూలో చెట్లను నరకడం, కొమ్మలను తొలగించడం సరికాదు.
- తుంగబాలు-టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
మొక్కలు తగలబడ్డాయి
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో వారం రోజులుగా క్షేత్రస్థాయిలో పరిశీలించాం. సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ బిల్డింగ్‌ వెనుక హరితహారం కింద నాటిన మొక్కలు, పెరిగిన చెట్లు కలిపి సుమారు రెండు వందల వరకు కాలిపోయాయి. ఎవరు బాధ్యులు?. ఓయూలో చెట్లను నరికి దుంగలను, కొమ్మలను ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకున్నట్టు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
- విజరు నాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ ఉపాధ్యక్షుడు, పర్యావరణ పరిరక్షకుడు
మా అనుమతి తీసుకోలేదు
ఓయూ అధికారులు చెట్లు నరికివేతకు సంబంధించి అనుమతి తీసుకోలేదు. వర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉందని తీసుకోలేనట్టు మా దృష్టికి వచ్చింది. ఓయూ ఎలక్ట్రికల్‌ ఏడీ వెంకట రమణ, ఓయూ గ్రీన్‌ బెల్ట్‌ డైరెక్టర్‌ వెంకట రమణను వివరణ ఇవ్వాలని కోరాం.
- కె.శ్రీనివాస్‌ రెడ్డి- ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌- ఉప్పల్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.