Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమస్యలకు పరిష్కారం లభించే వరకు పోరాడాల్సిందే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 04,2022

సమస్యలకు పరిష్కారం లభించే వరకు పోరాడాల్సిందే

- అప్పుడే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది
- ఏఐఏడబ్ల్యుయూ రాష్ట్ర సమావేశాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా సమస్యలకు పరిష్కరించే వరకు పోరాడితేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలను తమ్మినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా పోరాటాలు నిర్వహించాల్సి న అవసరం ఉందన్నారు. ధరలు పెరుగుతున్నాయే కానీ కూలిరెట్లు పెరగడంలేదని, అందుకే కూలి రెట్లు పెరగాలనే డిమాండ్‌ కూలీలలో బలంగా ఉందన్నారు. గడిచిన రెండేళ్లలో సుమారు 14కోట్ల కుటుంబాలు పట్టణాలనుంచి గ్రామాలకు వచ్చేశార ని, కానీ ఉపాధి హామీకి నిధులు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి, కూలీ సమస్యలపైనే కేంద్రీకరించాలన్నారు. ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేయించి ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించా లన్నారు. రాజకీయంగా ఎవరితో ఇప్పుడు పొత్తులేదని, ఎన్నికల సమయంలోనే దాని గురించి మాట్లాడతామన్నారు. కూలీ పోరాటాలతోపాటు సామాజిక ఉద్యమాలను నిర్వహించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. బీజేపీ తప్పుడు విధానాల వల్ల మతోన్మాద చర్యలు, మూఢనమ్మకాలు పెరిగాయన్నారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు లేవని, ఉపాధి కూడ లేకుండా పోయిందన్నారు. ఏ రంగం చూసినా తీవ్ర ఇబ్బందులలో ఉందని, అందుకే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలన్నారు. బలమైన రైతాంగ ఉద్యమాల ద్వారానే రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని, అంతేగాకుండా రైతులకు క్షమాపణ చెప్పిందన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గ్రామంలోనే మొదలుపెట్టిన వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేశారని అన్నారు.
21లక్షల కుటుంబాలకు ఇంటిస్థలం లేదు :
ఆర్‌. వెంకట్రాములు,
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21లక్షల కుటుంబాలకు కనీసం ఇంటిస్థలం లేదని వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు అన్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో దళితుల జనాభా 19శాతం ఉంటే భూమి కేవలం 9శాతం, బీసీలు 50శాతంపైగా ఉంటే భూమి మాత్రం 36శాతం, గిరిజనుల చేతిలో 13శాతం భూమి ఉందన్నారు. ఇదంతా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలేనని ఆయన అన్నారు. ఉపాధిహామీలో సుమారు కోటీ 19లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని, వారిలో ఇప్పుడు 60లక్షల మంది పనికి వస్తున్నారని అన్నారు. పనిచేసే చోట సౌకర్యాలు, పనిముట్లు లేవన్నారు. కూలీల సమస్యలు తీరాలంటే భూఅక్రమణ ఉద్యమాలు చేయాలన్నారు. అంతకుముందు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రసాద్‌ జెండావిష్కరణతో సమావేశాలను ప్రారంభించారు. సంఘంలో సుదీర్ఘకాలం పనిచేసి అమరులైన వారికి సంతాప సూచకంగా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జగన్‌ తీర్మానం ప్రవేశపెట్టగా రెండు నిముషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌, కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య, సీనియర్‌ నాయకులు వెంకటేశ్వర్లు, మహిళా కూలీల కన్వీనింగ్‌ కమిటి కన్వీనర్‌ బొప్పని పద్మ, వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి అయిలయ్య, ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, అవాజ్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.జహంగీర్‌, సీిఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేషం, డీివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.