Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నీలోఫర్‌లో సకల సౌకర్యాలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 04,2022

నీలోఫర్‌లో సకల సౌకర్యాలు

- ప్రయివేటు నుంచి వచ్చే కేసుల్లోనే మరణాల రేటు ఎక్కువ
- వైద్య సిబ్బంది ఆశ్రద్ధ, నిర్లక్ష్యం కనిపించలేదన్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
- తెలంగాణ పౌర స్పందన వేదిక బృందం నీలోఫర్‌ సందర్శన
 నవతెలంగాణ- సిటీబ్యూరో
ప్రయివేటు ఆస్పత్రుల్లో కన్నా ప్రభుత్వ ఆస్పత్రి నీలోఫర్‌లోనే అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయనీ, ఏ స్థాయి వైద్యం అవసరమో.. ఆ వైద్యం అందిస్తున్నారనీ తెలంగాణ పౌర స్పందన వేదిక(టీపీఎస్‌వీ) రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రిలో బుధవారం 12 మంది శిశువుల మరణించారన్న వార్త రావడంతో.. వాస్తవ పరిస్థితి పరిశీలనకు గురువారం టీపీఎస్‌వీ తరపున ప్రతినిధులు నీలోఫర్‌ ఆస్పత్రిని సందర్శించారు.. ఈ బృందంలో రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రాధేశ్యామ్‌, కోశాధికారి ఎం.అంజనేయులు, ఉపాధ్యక్షులు కె.లక్ష్మణరావు, రాష్ట్ర సలహాదారు ఎం.ఏ.కె దత్తు ఉన్నారు. ఆస్పత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ వి.మురళీకృష్ణను కలిసి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఐసీయూ వార్డులను సందర్శించారు. ఆస్పత్రికి బయట నుంచి ఎక్కువగా ట్యూబ్‌, పంప్‌ చేసి ఉన్న సీరియస్‌ కేసులు వస్తున్నాయని, అలాంటి కేసుల్లోనే మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని టీపీఎస్‌వీ బృందానికి సూపరింటెండెంట్‌ వివరించారు. ఇక్కడ పుట్టే కేజీ, కేజీన్నర పిల్లలు కూడా బాగుంటున్నారని, నెలలు నిండని పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు ప్రభుత్వం రూ.పది వేల ఇంజక్షన్‌.. మొత్తం మూడు డోసులను ఉచితంగా అందిస్తుందని చెప్పారు. నవజాత శిశువులకు మూడు దశల్లో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ 32 మంది జూనియర్‌ డాక్టర్లు డ్యూటీలో ఉంటారని, 368 స్టాఫ్‌ నర్సులకు ప్రస్తుతం 106 మంది పనిచేస్తున్నారని.. జోనల్‌ విధానంలో సొంత జిల్లాలకు వెళ్లిన 130 మంది నర్సింగ్‌ స్టాఫ్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. తల్లిపాల బ్యాంకు ఏర్పాటు చేశామని, రూ.10లక్షల వెంటిలెటర్‌లు ఉన్నాయనీ, ఇప్పుడున్న వెయ్యి బెడ్లకు మరో 600 బెడ్లు జోడించి ఆస్పత్రి సామర్థ్యాన్ని 1600కు పెంచుతున్నామని చెప్పారు. పిల్లలకు సంబంధించి అన్ని రకాల జబ్బులకు ఇక్కడే వైద్యం అందిస్తున్నామని టీపీఎస్‌వీ బృందానికి మురళివృష్ణ వివరించారు.
అనంతరం ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఏ ప్రయివేటు ఆస్పత్రిలో లేని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయని, ఆస్పత్రిలో వసతులు, సేవలు బాగానే ఉన్నట్టు గమనించామన్నారు. నవజాత శిశువులకు మూడంచెలలో వైద్య సేవలు అందుతున్నాయని, మూడో దశలో ఉన్న శిశువుల్లో మరణాల సంఖ్య కొంత ఎక్కువగా ఉన్నాయని తెలిసిందన్నారు. నీలోఫర్‌లోనే జన్మించిన శిశువుల్లో ఈ రకమైన మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. కిలో లోపు బరువుతో జన్మించి ఊపిరితిత్తుల సమస్య తీవ్రంగా ఉన్న పిల్లలకు రూ.10వేల విలువైన ఇంజక్షన్లు ఇస్తున్నారని, ఆధునాతన సాంకేతిక పరికరాలు, సేవలు అందుబాటులో ఉన్నట్టు గుర్తించామన్నారు. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త క్యాడర్‌ ఎలాట్‌మెంట్‌లో భాగంగా ఒకేసారి 138 మంది నర్సులను ట్రాన్స్‌ఫర్‌ చేయడం వల్ల.. నర్సుల కొరత తీవ్రంగా ఉందన్నారు. డిప్యూటేషన్‌ సమస్యకు పరిష్కారం కాదనీ, ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్‌ ద్వారా తగు సంఖ్యలో నర్సుల రిక్రూట్‌మెంట్‌ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. నీలోఫర్‌ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.