Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇది సాయుధ సంఘర్షణే కాదు.. క్షుణ్నంగా పరిశీలించాల్సిన అంశం... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 04,2022

ఇది సాయుధ సంఘర్షణే కాదు.. క్షుణ్నంగా పరిశీలించాల్సిన అంశం...

- దీనికి ఒక అంతర్జాతీయ నేపథ్యం ఉంది
- తన ఆధిపత్యానికి గండిపడితే సహించలేని అమెరికా
- 'ఉక్రెయిన్‌ పరిణామాలు- వాస్తవాలు' వెబినార్‌లో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు
- అమెరికా నోట చర్చల మాటేది...? : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఉక్రెయిన్‌, రష్యా మధ్య ప్రస్తుతం జరుగుతున్నది కేవలం ఒక చిన్న సాయుధ సంఘర్షణ మాత్రమే కాదనీ, అది ప్రపంచ దేశాలన్నీ క్షుణ్నంగా పరిశీలించాల్సిన అంశమని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య జరగుతున్న ఘర్షణకు జాతీయ, అంతర్జాతీయ నేపథ్యమున్నదని ఆయన వివరించారు. ఇందుకు సంబంధించి ఆ రెండు దేశాలు మున్ముందు ఎలాంటి వైఖరులు తీసుకుంటాయి.. వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరిస్తాయో చూడాలని అన్నారు. అప్పుడే దీనిపై ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యం బలహీనపడటాన్ని అమెరికా స్వీకరించలేదనీ, ఇప్పటి పరిస్థితికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని ఆయన వివరించారు.
'ఉక్రెయిన్‌ పరిణామలు- వాస్తవాలు...' అనే అంశంపై సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం వెబినార్‌ను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాఘువులు ప్రధాన వక్తగా మాట్లాడుతూ... ఉక్రెయిన్‌, రష్యా మధ్య తలెత్తిన ప్రస్తుత పరిణామాలకు గల కారణాలను, ఇందులో అమెరికా, నాటో జోక్యాలను, వైఖరులను సోదాహరణంగా వివరించారు. తమ దేశానికి నాటో వల్ల ప్రమాదం, రక్షణకు ఇబ్బంది లేనంత వరకూ ఉక్రెయిన్‌ను ఇబ్బంది పెట్టకూడదనే వైఖరిని రష్యా గతంలో తీసుకుందని తెలిపారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందని అన్నారు. నాటోను విస్తరించేందుకు అమెరికా ప్రయత్నిస్తుండటం, ఈ క్రమంలో తనకు అతి దగ్గరగా ఆనుకుని ఉన్న ఉక్రెయిన్‌లో కూడా నాటో విస్తరణకు ప్రయత్నాలు జరుగుతుండటం వల్ల రష్యా సైనిక చర్యకు పూనుకుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మొదటి దశలో ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరాలు, మిలట్రీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఆయుధాలను ప్రయోగించిందని చెప్పారు. తాజాగా అధికారిక, ప్రభుత్వ కార్యాలయాలపై రష్యా సైన్యాలు దాడులు సాగిస్తున్నాయని వివరించారు. ఇక్కడ తన రక్షణకు ఆటంకం లేకుండా చూడటం, నాటో విస్తరణను అడ్డుకోవటమనే లక్ష్యాలతోనే రష్యా వ్యవహరిస్తున్నదని అభిప్రాయపడ్డారు. దాని అంతిమ లక్ష్యం (నాటో విస్తరణను అడ్డుకోవటం) త్వరగా పూర్తయి, అక్కడి నుంచి సైన్యాలు వెనుదిరగాలని ఆకాంక్షించారు. ఒకవేళ రష్యా మరింత దూకుడుగా వ్యవహరించి, ఉక్రెయిన్‌లోని ప్రజా సమూహాల మీద కూడా దాడులు చేస్తే... అప్పుడు అది ఆక్షేపించాల్సిన విషయమే అవుతుందన్నారు. తమ్మినేని మాట్లాడుతూ... ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి కావాలంటూ ఘోషిస్తుంటే, అమెరికా నోట మాత్రం ఆ మాటే రావటం లేదన్నారు. నాటో సేనలు తన భద్రతకు, రక్షణకు ఆటంకం కలిగించకుండా అడ్డుగా ఉన్న ఏకైక దేశం ఉక్రెయినే అనే విషయం రష్యాకు బాగా తెలుసన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అమెరికా ప్రోద్బలం, నాటోను విస్తరించాలన్న దాని కాంక్ష ఫలితంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేయాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలో ఇతర దేశాలతోపాటు మన దేశం కూడా తటస్థ వైఖరిని తీసుకుందని చెప్పారు. మోడీ సర్కార్‌ తనకున్న ఇతరత్రా కారణాల రీత్యా యుద్ధం వద్దు, శాంతి కావాలని కోరుతున్నదని వివరించారు. ఏదేమైనా ఈ యుద్ధ వాతావరణం వల్ల కేవలం ఉక్రెయిన్‌, రష్యాకే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పారు. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక, ఆహార, ఆరోగ్య సంక్షోభాల మూలంగా ప్రతీ దేశం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మనలాంటి దేశాల్లో పెట్రో ఉత్పత్తులు, వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ఇది ప్రజలపై మరిన్ని భారాలు మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఉక్రెయిన్‌, రష్యా మధ్య ఈ ఘర్షణ వాతావరణం త్వరగా ముగియాలని తమ్మినేని ఆకాంక్షించారు. సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్‌ ఈ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.