Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 08,2022

అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు

- సభానియమాలు ఉల్లంఘన
- సంప్రదాయాలకు తిలోదకాలు
- టీఆర్‌ఎస్‌ కార్యాలయంగా అసెంబ్లీ
- మీడియా పాయింట్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
''అసెంబ్లీ సమావేశాల్లో సభాపతి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. సభానియమాలకు తిలోదకాలు ఇచ్చారు. గతంలో ఏ స్పీకరూ ఈ రకంగా వ్యవహరించలేదు. పాయింట్‌ ఆప్‌ ఆర్డర్‌ లేవనెత్తితే కనీసం పట్టించుకోలేదు. సీఎల్‌పీ లీడర్‌ పట్ల ఎందుకీ వివక్ష? ఇది చట్ట సభనా? టీఆర్‌ఎస్‌ కార్యాలయమా?'' అంటూ శాసన సభ ఆవరణలోని మీడియా పాయింట్‌లో సోమవారం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని బహిష్కరించారు. అనంతరం బయటకు వచ్చిన భట్టి మీడియాతో మాట్లాడుతూ సభలో నిబంధనలు పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తితే మైక్‌ ఇవ్వలేదన్నారు. సభా గౌరవాన్ని మంటగలిపారని మండిపడ్డారు. అసెంబ్లీ ఏమైనా టీఆర్‌ఎస్‌ ఆఫీసా? అని ప్రశ్నించారు. ఇష్టానుసారం సభ నడపడం సరికాదనీ, సభాపతిని చూసి సిగ్గుపడుతున్నామని వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీని టీఆర్‌ఎస్‌ కార్యాలయంగా మార్చారని ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. స్పీకర్‌లు ప్రభుత్వానికి బంట్రోతులా మారుతున్నరా? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో కూడా ఇలా ప్రవర్తించ లేదని గుర్తుచేశారు. స్పీకర్‌కు ప్రతిపక్షాల మీద చిన్నచూపు ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ తన మిత్రపక్షానికి ప్రతిపక్ష హోదా ఇస్తే గమ్మున కూర్చుందనీ... పాయింట్‌ ఆర్డర్‌ లేవనెత్తి తే కూడా తమ మొహం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు జరిగిన అవమానంపై పోరాటం చేస్తామన్నారు. ''మా గొంతు నొక్కడం అంటే మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను అవమానించడమే'' అని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ ఆర్టికల్‌ 176(1) ప్రకారం తమకు పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తే అధికారం ఉందన్నారు. సమావేశాలు నడుపుతున్న తీరు బాధాకరమన్నారు. సభ వాయిదా పడ్డ తర్వాత రెండు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో సభ ప్రొరోగ్‌ కావాలన్నారు. కానీ ఐదు నెలలు దాటినా మన అసెంబ్లీ ఎందుకు ప్రొరోగ్‌ కాలేదో చెప్పాలని ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని వాపోయారు.ప్రజల పక్షాన మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే జగ్గారెడ్డి వాపోయారు. సీఎం డైరెక్షన్‌లో స్పీకర్‌ బొమ్మలా నటిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ సభ్యులకే సభలో మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల గొంతు నొక్కడమంటే ప్రజల గొంతు నొక్కినట్లే నని చెప్పారు.రాష్ట్రంలో గుండా,రౌడీ పాలన సాగుతోంద న్నారు. కేసీఆర్‌ గ్యాంగ్‌ లీడర్‌గా వ్యవహరిస్తున్నార ని..ఇది తెలంగాణ ప్రజలకు మంచిది కాదని..ప్రజలే కాంగ్రెస్‌ను కాపాడుకోవాలని సూచించారు. దళితుడు సీఎల్పీ లీడర్‌గా ఉంటే కేసీఆర్‌ చూడలేకపో యారని కోమటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వెయ్యిమంది బలిదానాలు కేసీఆర్‌ కుటుంబం పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోదెం వీరయ్య మాట్లాడుతూ కేసీఆర్‌ నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.