Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారీగా కేటాయింపులు..ఖర్చే తక్కువ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 08,2022

భారీగా కేటాయింపులు..ఖర్చే తక్కువ

- కొనసాగుతున్న కేంద్రం వివక్ష
- జాతీయహోదా లేనట్టే !
- సాగునీటి రంగానికి రూ.22,637 కోట్లు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తాజా బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ నిధులను రెండు రకాలుగా ఖర్చు చేయనుంది. నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు కింద విడివిడిగా వ్యయం చేసేందుకు 2022-23 బడ్జెట్‌లో ప్రతిపాదించింది. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ రూ. 2.56 లక్షల కోట్లు కాగా, సాగునీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖకు గ్రాంట్‌ కింద రూ.22,637.82 కోట్లను కేటాయించింది. కానీ, ప్రగతిపద్దు కింద రూ.9,277.16 కోట్లను మాత్రమే చూపించింది. మిగిలిన డబ్బు నిర్వహణ పేరుతో వ్యయం చేయనున్నారు. రాష్ట్రంలోని 29 భారీ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు ప్రతిపాదించారు. వీటితోపాటు నీటిపారుదల శాఖకు సంబంధించి మరో 15 అనుబంధ రంగాలకూ నిధులు చూపారు. అలాగే 49 మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు రూ.282.64 కోట్లు ఇచ్చారు.
మిగతా చిన్న నీటి తరహా ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి పారుదల అభివృద్ధి కార్పొరేషన్‌(ఐడీసీ), ఆయకుట్ట అభివృద్ధి, భూగర్భజలశాఖ, వరదలు, డ్రైనీజీ నిర్వహణ కోసం చూపించారు. మొత్తంగాను రూ.22,637.82 కోట్లు కేటాయించినా వాస్తవంగా ప్రాజెక్టులకు 2023 బడ్జెట్‌లో ఖర్చుపెడుతున్నది మాత్రం రూ.9.277.16 కోట్లే కావడం గమనార్హం. ప్రగతి పద్దు, నిర్వహణ పద్దు కలిసి చేసిన మొత్తం బడ్జెట్‌లో ఏ ఒక్క భారీ, మధ్య తరహా ప్రాజెక్టూ పూర్తయ్యే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టులు రెండు దశాబ్ధాలుగా స్వల్ప మొత్తాలను మాత్రమే ఇస్తున్నారు. 2023 సంవత్సరంలో ఏఐబీపీ కింద కేంద్రం కేటాయించాల్సిన ప్రాజెక్టులు శ్రీరామసాగర్‌, జగన్నాథ్‌పూర్‌, మత్తడివాగు, బీమా ప్రాజెక్టుల్లో ఏ ఒక్క దానికి నిధులివ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ సారీ రాష్ట్ర బడ్జెట్‌ నుంచే నిధులు చూపారు.
కేంద్రం మొండిచేయి
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర సాగునీటి రంగానికి మొండిచేయి చూపింది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు దాదాపు మూడేండ్లుగా సీఎం కేసీఆర్‌ సర్కారు అడుగుతున్నా జాతీయ హోదా ఇవ్వలేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగంలో విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేగాక వేగవంతమైన సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) నిధులకూ కోతపెట్టింది. యూపీఏ కాలం నుంచి కొనసాగుతున్న ఈ నిధులను 50 శాతం మేర కేంద్రం తగ్గించింది. దీనిపై సర్కారుతోపాటు సాగునీటి రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఏఐబీపీ ద్వారా భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే కార్యక్రమాన్ని దాదాపుగా నీరుగార్చింది. 1996-97లో యూఏపీ సర్కారు ఏఐబీపీ పథకానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులకు ఏఐబీపీ నిధులు వచ్చాయి.
ఇందులో నాలుగు భారీ ప్రాజెక్టులు కాగా, ఏడు చిన్న తరహావి. దాదాపు రూ.4,516.19 కోట్లు వచ్చాయి. 2005-06లో మాత్రం రూ.11,485.46 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఆ తర్వాత రూ.21,683.14 కోట్లుగా సవరించింది. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును గాలికొదిలేసింది. వీటికి ఏఐబీపీ నిధులను అడిగినా ఇప్పటివరకు కేంద్రం స్పందించకపోవడం తెలిసిందే.
ఆయా ప్రాజెక్టులకు కేటాయింపులు
రాష్ట్రంలోని పలు కీలకమైన ప్రాజెక్టులకు గత, తాజా బడ్జెట్లల్లో నిదులు కేటాయిస్తూ వస్తున్నది. ఇందులో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. పాలమూరు-రంగారెడ్డికి, కాళేశ్వరం, సీతారామ, డిండి, జూరాల పాకాల, లోయర్‌పెనుగంగ, ఎస్‌ఎల్‌బీసీ, బీమా, ఎల్లంపల్లి తదితర 70 పథకాలకు 2021-22లో రూ.6464.27 కోట్లు కేటాయించగా, 2022-23లో రూ.9277.16 కోట్లు ఇచ్చారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.