Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇప్పటిదాకా రాలే... | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 08,2022

ఇప్పటిదాకా రాలే...

- రెవెన్యూ ఆదాయంపై మరోసారి భారీ అంచనాలు
- రూ.1,89,274 కోట్లు వ్యయం చేస్తామంటూ ప్రతిపాదన
- నమ్మకాన్ని ప్రోది చేసుకునేందుకు తిప్పలు
- అందుకే మరోసారి భారీ పద్దు
- రూ.25 వేల కోట్ల మేర కేంద్ర గ్రాంట్లపై ఆశలు
- భూముల అమ్మకాల ద్వారా రూ.15 వేల కోట్లు వస్తాయంటూ ఊహలు
బి.వి.యన్‌.పద్మరాజు
'నమ్మకమే జీవితం...' ఒక బంగారు ఆభరణాల షోరూమ్‌కు సంబంధించిన వ్యాపార ప్రకటనలో సినీ నటుడు నాగార్జున వాడే డైలాగ్‌ ఇది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే డైలాగ్‌ను బడ్జెట్‌కు అన్వయించుకున్నది. అందుకే ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకునేందుకు నానా పాట్లు పడుతున్నది. అందులో భాగంగానే ఆదాయం రావటం లేదని తెలిసినా.. ఇంతకుముందు లెక్కలు, గణాంకాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నా పట్టించుకోకుండా మరోసారి భారీస్థాయిలో పద్దును పెంచి చూపారు. ఈ క్రమంలో విత్త మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముచ్చటగా మూడోసారి 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన పద్దు... రూ.2,56,958.51 కోట్లకు ఎగబాకింది. 2021-22తో పోలిస్తే (రూ.2,30,825 కోట్లు) ఇది రూ.26,133 కోట్లు ఎక్కువ. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయా(నిర్వహణ పదుద)న్ని రూ.1,89,274 కోట్లుగానూ, క్యాపిటల్‌ వ్యయా(ప్రగతి పద్దు)న్ని రూ.29,728 కోట్లుగానూ ప్రతిపాదించారు. ఇక్కడే అసలైన గమ్మత్తు దాగుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని(2021-22)కి సర్కారు మొత్తం రూ.1,76,126 కోట్ల మేర రెవెన్యూ ఆదాయం వస్తుందంటూ అంచనాలేసుకుంది. కానీ ఈ యేడాది జనవరి నాటికి అందులో రూ.98,282 కోట్లే వచ్చాయి. అంటే సర్కారు వేసుకున్న అంచనాల్లో ఇంకా రూ.77,844 కోట్లు రెవెన్యూ ఆదాయం రూపంలో రావాలన్నమాట. గతనెలతోపాటు ప్రస్తుత మార్చిని కూడా పరిగణలోకి తీసుకున్నా... అంత మేర ఆదాయం రావటమనేది అసాధ్యం. ఒకవేళ వచ్చినా అది రూ.లక్షా 10 వేల కోట్లు లేదా రూ.లక్షా 20 వేల కోట్లకు మించే అవకాశమే లేదు. అంటే ఏ రూపంలో చూసినా రెవెన్యూ ఆదాయంలో సుమారు రూ.50 వేల కోట్లు బోగస్సేనన్నమాట. అలాంటప్పుడు వాస్తవాలను మరిచి.. మళ్లీ ఇప్పుడు రెవెన్యూ ఆదాయంపై భారీ అంచనాలేసుకుని... ఆమేరకు రూ.1,89,274 కోట్ల రెవెన్యూ వ్యయం చేస్తామని చెప్పటం ప్రజలను భ్రమలకు గురి చేయటమే అవుతుంది. దీంతోపాటు తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నది, నిధులు విడుదల చేయటం లేదని చెప్పిన ఆర్థిక మంత్రే.. అదే మోడీ సర్కారుపై గంపెడాశలు పెట్టుకుని అతి అంచనాలకు పోయారు. ఉన్న నిధులకే దిక్కు లేదని మొత్తుకుంటుంటే... ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం రూ.25 వేల కోట్లు (కేంద్ర గ్రాంట్ల పద్దు కింద) ఇస్తుందంటూ బడ్జెట్‌లో రాసుకున్నారు. రాష్ట్రాల పట్ల, వాటి హక్కుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న కేంద్రం... ఇందులో హరీశ్‌రావు వేసుకున్న రూ.25 వేల కోట్లలో ఒక్క రూపాయినైనా విదుల్చుతుందా..? అన్నది ఇప్పటికైతే మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. మరోవైపు భూముల అమ్మకాల ద్వారా గత ఏడేండ్ల కాలంలో వచ్చింది నామమాత్రమే. 2021-22లో కూడా ఇందుకు సంబంధించి ఇప్పటిదాకా వచ్చింది కేవలం రూ.0.13 కోట్లే. అయినా ఈ వాస్తవాన్ని పట్టించుకోకుండా రాబోయే బడ్జెట్‌లో భూముల అమ్మకాల ద్వారా భారీ స్థాయిలో రూ.15 వేల కోట్లు వస్తాయంటూ అతి అంచనాకు పోయారు. ఇదెలా సాధ్యమనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ఇలా ప్రభుత్వం ఊహల పల్లకిలో ఊరేగుతూ.. ప్రజల్ని కూడా ఊహల్లో విహరింపజేయటం రాష్ట్రానికి అంత మంచిది కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి అనేవి తమ ప్రభుత్వానికి రెండు కండ్ల లాంటివని చెబుతున్న సర్కారు వారు... పేదలకు ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు, ఇస్తున్న సబ్సిడీలు, రాయితీలను సక్రమంగా, పకడ్బందీగా అమలు చేయాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతమున్న ఇలాంటి స్కీములకే నిధులను సకాలంలో విడుదల చేయలేని సర్కారు... రెవెన్యూ వ్యయాన్ని భారీ స్థాయిలో చూపటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.