Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కాళ్లల్లో కట్టె.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 08,2022

కాళ్లల్లో కట్టె..

- పురిటి దశ నుంచే తెలంగాణపై కేంద్రం దాడి : మోడీ సర్కారుపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- నాడు సమైక్యపాలకుల వివక్ష... నేడు బీజేపీ చిన్నచూపు
- బడ్జెట్‌ ప్రతిపాదన సందర్భంగా మంత్రి ఆవేదన
తెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర బడ్టెట్‌ అంకెల సముదాయం కాదనీ, అది ప్రజల ఆశలు, ఆకాంక్షల వ్యక్తీకరణేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్‌ ఉందని చెప్పారు. సోమవారం తెలంగాణ శాసనసభలో 2022-23 సంబంధిం చిన వార్షిక బడ్జెట్‌ను ఆయన ప్రవేశ పెట్టారు. తెలంగాణ అభివృద్ధి కోసం, జాతి నిర్మాణం కోసం ప్రతిఘాతక శక్తుల అవరోధాలను పట్టించుకోబోమన్నారు. తెలంగాణ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం పునరంకితమై పని చేస్తున్నదని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, చూపుతున్న వివక్షపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. నాడు సమైక్య పాలకులు ఈ ప్రాంతంపై తీవ్ర వివక్షత ప్రద ర్శించారనీ, నేడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నదని విమర్శించారు. అయినా ఏడేండ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్లను విప్పుకుంటూ, స్పష్టతను సాధిస్తూ... క్రమక్రమంగా ఒక్కో సమస్యనూ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. సంక్షోభ కాలం నుంచి సంక్షేమ యుగంలోకి ప్రవేశించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి మాత్రం ప్రతికూలంగా ఉందనీ, తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే 'కాళ్లల కట్టె పెట్టినట్టు' ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మనోభావాలను కేంద్రం దెబ్బతీస్తున్నది
         తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచే కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై దాడి ప్రారంభించిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శిం చారు. ఇవి చాలవన్నట్టు ప్రతీసారి 'తల్లిని చంపి బిడ్డను బతికించారు' అంటూ పదే పదే కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీస్తు న్నారని చెప్పారు. ఏడు మండలాలను ఏపీలో కలపడంతో లోయర్‌ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును తెలంగాణ కోల్పోయిం దని చెప్పారు.రాష్ట్రానికి గుండెకాయలాంటి ఐటీఐఆర్‌ వంటి భారీ ప్రాజెక్టును అమలు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసిందన్నారు.దాన్ని ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించేదన్నారు. రాష్ట్రంలో 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిందనీ, అయినా నిధులు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కో-ఆపరేటివ్‌ ఫెడరలిజమంటూనే...మరోవైపు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలను హరించివేస్తున్నదని చెప్పారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, పథకాలక ప్రత్యేక నిధులు ఇవ్వాలనే నిటి అయోగ్‌ సిఫారులను కేంద్రం బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలైన బయ్యారం స్టీల్‌ ప్లాంటు, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీలేదనీ, రైల్‌ కనెక్టివిటీ పెంచే ప్రతిపాదనలను పెండింగ్‌లో పెడుతున్నదని చెప్పారు. గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కంటితుడుపుగా కేవలం రూ 20 కోట్లను విదిల్చిందని విమర్శించారు. జహీరాబాద్‌లోని 'నిమ్జ్‌' సంబంధించి కేంద్రం వాటా రూ 500 కోట్ల రూపాయలను ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ఇచ్చే నిర్దిష్ట గ్రాంట్లు రూ 2362 కోట్లను విడుదల చేయలేదన్నారు. ఆ సమయంలోనూ కేంద్రం రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్‌ పెంపుదలకు, విద్యుత్తు సంస్కరణలకు లంకె పెడుతూ కేంద్రం రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదనీ, ఒక్క పథకానికీ డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కారువి అవీ శుష్క ప్రియాలు, శూన్య హస్తాలేనన్నారు. రాష్ట్రాలకు 41శాతం పన్నులు రావాల్సిన చోట 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.