Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నమ్మేదెలా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 10,2022

నమ్మేదెలా?

- అమలుపై అనుమానాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగాల ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణుల పాలాభిషేకాలు, బాజా భజంత్రీలు, సంబురాల వేడుకలు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కానీ అమల్లోనే సవాలక్ష అనుమానాలు. 2015 మే 13వ తేదీ ఆర్టీసీ కార్మికులకు కూడా ఇలాంటి హామీలే ఇచ్చారు. 44 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. స్వరాష్ట్రంలో సమ్మెలనేవే ఉండవనీ, ఫిట్‌మెంట్‌ తేదీకంటే ముందే కమిటీలు వేసి పే రివిజన్‌ ప్రకటించి సకాలంలో అమల్లోకి తెస్తామని యూనియన్‌ నాయకుల చప్పట్ల నడుమ ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాతే ఆర్టీసీ కార్మికుల 55 రోజుల సమ్మె, దాని అణచివేత, 2019 డిసెంబర్‌ 2 ఆత్మీయ సమ్మేళన హామీలు, యూనియన్లు లేవనడం, 11నెలల క్రితం అదే అసెంబ్లీ వేదికగా త్వరలో ఆర్టీసీ కార్మికులకూ జీతాలు పెంచుతామనే ప్రకటనలు... అన్నీ తెలిసిన అంశాలే. ఆర్టీసీ కార్మికులకు 2015లో జరిగిన వేతన సవరణే చివరిది. ఆ సమావేశంలో చెప్పిన ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. వేతన బకాయిల్లో భాగంగా కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన బాండ్లకు ఐదేండ్ల కాలపరిమితి ముగిసినా, ఇప్పటికీ అతీగతీ లేదు. ఆ తర్వాత 2017, 2021 వేతన సవరణల ప్రస్తావనే లేదు. అప్పట్లోనూ ఆర్టీసీ కార్మికులు సహా, టీఆర్‌ ఎస్‌ శ్రేణులన్నీ ఇలాగే పాలాభిషేకాలు చేశాయి. ఇప్పుడు సర్కారు ప్రకటించిన దశలవారీ ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలను ఎప్పటి దాకా కొనసాగిస్తారనేది చర్చనీయాంశం. అలాగే పోడు వ్యవసాయదారుల సమస్యలను అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుని పరిష్కరిస్తానని అదే అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇప్పటికీ అది అచరణలోకి రాలేదు. ఇక ఏటా జాబ్‌ కేలండర్‌ ప్రకటించి, ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీచేస్తామనడమూ...ఆర్టీసీ కార్మికుల ఫిట్‌మెంట్‌ తరహాలోనూ ఉంటుందా అనే సందేహాలూ లేకపోలేదు. ఇలాంటి అనేక సంచలన నిర్ణయాలను ప్రకటించడం, ఆ తర్వాత వాటిని సా....గతీయడం ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. ఈసారైనా అలాంటి సా....గతీత లేకుండా తక్షణ లక్ష్యాలను సాధిస్తే...యువతరానికి న్యాయం చేసినట్టే!!

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.