Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Mar 12,2022

సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత

- యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు
- వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ ఉన్నట్టు నిర్ధారించారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యశోద ఆస్పత్రి వైద్యులు, ఫిజిషీయన్‌ ఎం.వీ.రావు, హృద్రోగ నిపుణుడు ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కు గుండె సంబంధిత సమస్యలేవి లేవని స్పష్టం చేశారు. గత రెండు రోజుల నుంచి బలహీనంగా ఉన్నాననీ, ఎడమ చేయి నొప్పిగా ఉందని సీఎం తెలిపినట్టు ఆస్పత్రి మెడికల్‌ సర్వీసెస్‌ హెడ్‌ డాక్టర్‌ విష్ణురెడ్డి తెలిపారు. దీంతో ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించామని చెప్పారు కేసీఆర్‌కు ఫిజిషీయన్‌ డాక్టర్‌ ఎంవీ రావు, కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌తో కూడిన వైద్య బృందం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆయన వెల్లడించారు.
              ఈ సందర్భంగా ప్రమోద్‌ కుమార్‌ మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి అలసటగా ఉన్నట్టు చెప్పిన ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం ఎడమ చేయి నొప్పిగా ఉందనడంతో ప్రగతి భవన్‌కు వెళ్లి పరిశీలించామన్నారు. ఆస్పత్రిలో యాంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించామనీ, వాటి ఆధారంగా ఎలాంటి బ్లాక్స్‌ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారు. ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు కూడా నిర్వహించామన్నారు. ముఖ్యమంత్రి గుండెకు సంబంధించిన రక్తపరీక్షలు నిర్వహించామనీ, దాని పనితీరు బాగుందని వివరించారు. ఆ పరీక్షల రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు. గుండెకు సంబంధించి ఎలాంటి సమస్య లేకపోవడంతో ఎడమ చేయి నొప్పి ఎందుకు వచ్చిందనే విషయం తెలుసుకునేందుకు మెడకు, బ్రెయిన్‌కు సంబంధించి ఎంఆర్‌ఐ టెస్టులు కూడా చేశామని తెలిపారు.
              జనరల్‌ ఫిజిషీయన్‌, సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్‌ ఎం.వీ.రావు మాట్లాడుతూ కేసీఆర్‌ ఉదయం ఎనిమిది గంటలకు ఫోన్‌ చేసి నీరసంగా ఉందంటూ తెలిపారని అన్నారు. ఎడమ చేయి లాగుతున్నదని ఆయన చెప్పారు. దీంతో తాను, డాక్టర్‌ ప్రమోద్‌ ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నామన్నారు. ప్రివెంటివ్‌ చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించాం. యాంజియోగ్రామ్‌ పరీక్షల తర్వాత బ్రెయిన్‌, స్పైన్‌కు సంబంధించి ఎంఆర్‌ఐ పరీక్షలు నిర్వహించాం. అదష్టవశాత్తు కేసీఆర్‌కు ఎలాంటి కార్డియో ప్రాబ్లం లేదు. ఎంఆర్‌ఐ బ్రెయిన్‌ రిపోర్టు కూడా నార్మల్‌గానే ఉంది. ఎంఆర్‌ఐ సర్వైకల్‌ స్పైన్‌లో కొంచెం స్పాండిలోసిస్‌ ఉంది. ఇది వయసుతో పాటు వస్తుంది. కేసీఆర్‌ ఎక్కువగా వార్తా పత్రికలు చదువుతుంటారు. ఐ పాడ్‌ కూడా చూస్తుంటారు..దీంతో మెడ నొప్పి కారణంగా ఎడమ చేయిలో నొప్పి వచ్చింది. అన్ని రకాల పరీక్షలు నిర్వహించాం. అన్ని బాగానే ఉన్నాయి. గుండెతో పాటు కాలేయం, మూత్రపిండాల పనితీరు, కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ బాగున్నాయి. బీపీ, షుగర్‌ నియంత్రణలో ఉన్నాయి. సీఎం ఆరోగ్యంగా ఉన్నారు. అందువల్ల వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించామని వివరించారు. ప్రతి ఏడాదీ కేసీఆర్‌కు ప్రివెంటివ్‌ చెకప్‌ చేస్తున్నామన్నారు. ఇక మీదట ప్రతి వారం రక్త పరీక్షలు నిర్వహించి గ్లూకోస్‌ లెవల్స్‌ పరిశీలిస్తామని వెల్లడించారు. డే కేర్‌ విధానంలో ఆస్పత్రిలో చేర్చుకుని పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత సీఎం కేసీఆర్‌ మరింత ఉత్సాహంతో పని చేస్తారని తెలిపారు. 90 శాతం పరీక్షల రిపోర్టులు నార్మల్‌గా ఉన్నాయనీ, మిగిలిన వాటి ఫలితాలు రావాల్సి ఉన్నాయని చెప్పారు. ఆస్పత్రికి వెళ్లిన సీఎం వెంట సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్‌, కుమార్తె కవిత, మనవడు హిమాన్షు, ఎంపీ సంతోష్‌ రావు తదితరులున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధాన్యం కొనండి...
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు
బతుకు దెరువు కోసం వచ్చి కానరాని లోకాలకు..
ఉపాధి హామీ చట్ట రక్షణకు ఉద్యమిద్దాం
ప్రపంచానికి తెలంగాణ నీటి పాఠాలు
20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ
వెల్లంపల్లి నారాయణ మృతి
ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ
పల్లె రవికి జర్నలిస్టుల అభినందన
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
సాదాబైనామాలపై సవతి ప్రేమ
ఎన్నిక‌ల దారిలో...
ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత
ఏఈఈ అభ్యర్థుల హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
దోస్త్‌ రిజిస్ట్రేషన్లు షురూ
ఏ ప్రశ్నకూ ప్రధాని మోడీ వద్ద సమాధానం లేదు
సామర్థాన్ని పెంచేందుకు శిక్షణ
విత్తనాల తయారీలో ప్రయివేటు కంపెనీలదే పై చేయి
నేడు పాలిసెట్‌
తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవు
పేపర్‌ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్‌
అంబేద్కర్‌.. విశ్వ మానవుడు
భద్రాచలానికి గవర్నర్‌
బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు
18న మంత్రివర్గ సమావేశం
ఆశావర్కర్ల పరీక్షను రద్దు చేయాలి
వేడి గాలులతో జాగ్రత్త
బీజేపీ నీచ రాజకీయాలు, దోపిడీపై చర్చ జరగాలి
నీరా కేఫ్‌ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్‌

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.